A'lam-e-Barzakh (Telugu)
iz =a
"Ee;
0 y2
bb కై
న
b 1౨
ళ్ళి ళ్
33%
టి నిక్
g గ
అ y
(? సై
న hh
3 ¢
గ్
y f
బుల్
అనువాదం
అబుల్ ఫౌజాన్
M.A (islamic Std.), M.A. (Urdu)
3
b
కొ 3
నో గ్
fn
గ్ fb
3 ¢
(విషయసూచిక)
బర్జఖ్ (పితృలోకం) 05
- మౌలానా అస్లం జిరాజ్ పూరి
బర్జఖ్ 35
ఎ మౌోలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
బర్జఖ్- ఒక కోణం 59
- మౌలానా సయ్యద్ సులేమాన్ నద్వి
బర్జఖ్ - ఇంకో కోణం 75
-మౌలానా అస్లం జిరాజ్పూరి
బర్జఖ్ పై వాదన 89
- మౌలానా అస్లం జేరాజ్పూరి
వాదనకు సమాధానం 108
- మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
అనంత కరుణామయుడు అపారకృపాళీలుడు అయిన అల్లాహ్ పేరుతో
1. బర్జఖ్ లోకం (పితృలోకం)
(మౌలానా అస్లం జీరాజ్పూరి)
“తాలిమాతె ఖుర్ఆన్” అనే నా గ్రంథం నుండి, ఈ శీర్షికను ఎన్ను
కొని, జామియ అనే పత్రికలో ప్రచురించటం జరిగింది. కొందరు సోదరులు,
ఆజంగడ్ నుండి వెలువడే “మజఆరిఫ్” అనే పత్రికలో దీన్ని విమర్శిస్తూ,
సమాధానాలు వ్రాశారు. అయితే వారు ఖుర్ఆన్ బోధనల వెలుగులో దీనిపై
వాదించే బదులు, తమ అనుకరణ స్వభావాభిమానంతో దిన్ని ఖండించే
ప్రయత్నం చేశారు. ఇది ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు, ఆచారంలో
నున్న తమ పూర్వీకుల ఆలోచనా, ఆచరణల పంథాయే సరియైనదని
భావించేవారు ప్రతికాలంలోనూ ఉంటూవచ్చారు.
దివ్యఖుర్ ఆన్లో ఇలా ఉంది:
“అల్లాహ్ అవతరింపజేసినదాన్ని పి. సత బటట
అనుసరించండి” అని వారితో అన్న క ష్ లే
ప్పుడు, వారు 'మా పూర్వీకులు సహా
దేనిపై నడుస్తూ ఉండగా మేము జ WO చమట
చూశామో, దానినే మేము అనున
రిసాము' అని అంటారు”
(లుఖ్మాన్- 21)
6 బర్జఖ్ (పితృలోకం)
కాని “తర్జుమానుల్ ఖుర్ఆన్” సంపాదకులైన మీరు, ఖుర్ఆన్
సమర్ధన, అభిమానం మరియు దాని ప్రచారమే ధ్యేయమని చెప్పుకునే మీరు
కూడా పైవారితో ఏకీభవించటం చూసి ఆశ్చర్యంవేసింది. మీరు కూడా వారి
ప్రతిస్పందనను సమర్ధిస్తున్నారు. అందుకని ఈ విషయానికి సంబంధించి
దివ్యఖుర్ఆన్ బోధనల్ని మరోసారి సంక్షిప్త్రరూపంలో అధ్యయనం, పరిశీలన
మరియు సముచితరీతిలో మీ పత్రికలో దీనిపై చర్చిస్తారని ఆశిస్తూ
పంపిస్తున్నాను.
'మఆరిఫ్' పత్రికలోని ప్రతిస్పందనల తీరు- వాటిపట్ల మీరూ
అసంతృప్తిని వ్యక్తపరిచారు- ప్రశంసించదగినదిగా లేనందువల్ల, వాటిపై
ఖుర్ఆన్లాంటి దివ్యగ్రంథానికి సంబంధించి చర్చించటం సమంజసమని
పించక, వాటికి ప్రత్యుత్తరాలు ఇవ్వటం జరుగలేదు.
“బర్జఖ్' గురించి దివ్యఖుర్ఆన్ తెలిపేదేమిటి? అనేది ఈ చర్చకు
శీర్షిక కనుక ఖుర్ఆన్, కేవలం ఖుర్ఆన్ ఆధారంగానే దీనిపై వ్రాయటం
జరుగుతుంది.
ఖుర్ఆన్లో 'బర్జఖ్' అనే పదం అడ్డు, తెర, చాటు లేక అవరోధం
అనే అర్థంలో ఉపయోగించబడింది.
“రెండు సముద్రాలను కలిపి పక UES Hes
ఉంచినవాడు ఆయనే. ఒకటేమో ళం
రుచికరమైనది, మధురమైనదీను, bauble
రెండోది చేదైనది, ఉప్పైనదీను, ఆ
రెంటి మధ్య ఒక తెర అడ్డంగా
ఉన్నది. అది వాటిని కలిసిపోకుండా
ఆపి ఉంచే అవరోధం.”
(అల్ వుర్ఖాన్- 53)
బర్జఖ్ (పితృలోకం/ గో
రెండవచోట 'బర్జఖ్కు బదులు 'హాజిజ్ అనే పదం ఉపయోగిం
చబడింది.
“రెండు రకాల జలధుల మధ్య అడ్డు ర్ ITE ల ENA ౮ al
తెరలను పెట్టినవాడు ఎవడు?”
3 లో
(అన్ నమ్ల్- 61) he
ఫలితంగా అవి రెండు తమ తమ హద్దుల్ని అతిక్రమించలేవు.
“అయినా వాటి మధ్య ఒక తెర RV SAM Ta
SOY PGs.
అడ్డంగా ఉంది.” (అర్రహ్మాన్- 20)
ఈక్రింది ఆయతులో కూడా బర్జఖ్కు ఇదే భావం తీసుకోవటం
జరిగింది.
“ఇప్పుడు ఈ (మరణించేవారి) కన కన శీల ల
అందరి వెనుక ఒక గోడ అడ్డంగా ల స్స Gal a
ఉన్నది. అది మరొక జీవితం వచ్చే 005K శా.
రోజు వరకు ఉంటుంది.”
(అల్ మోమినూన్- 100)
అంటే మరణం మొదలుకొని ప్రళయం వరకు ఈ 'బర్జఖ్' వ్యవధి
(కాలం) ఉంటుంది. ఈ కాలంలో వారు (మరణించినవారు) దైవ సమ క్షంలో
కాకుండా చాటుగా (ఒకచోట) ఉంచబడతారు. ప్రళయం తరువాత వారు
దైవసమక్షంలో ప్రవేశ పెట్టబడతారు.
“అది భయంకరమైన ఒక ధ్వని “ $3? క్వి! కి ey)
మాత్రమే. దానితో అందరూ మా
( హో
ముందు హాజరుపరచబడతారు.” Gః Is ~ స Ges గో
(యాసీన్: 53) 0 fe
8 బరజఖ్ (వితృలోకం)
దైవమార్గంలో చంపబడినవారు (షహీద్), దివ్యఖుర్ఆన్లో వివరిం
చినట్లు, వారు బర్జఖ్ అంటే చాటుగా కాకుండా, బాహాటంగా తమ ప్రభువు
సమక్షంలో ఉంటారు. వారికి అక్కడ కొత్త జీవితం లభిస్తుంది: వారక్కడ
భుక్తిని అనుభవిస్తారు.
“అల్లాహ్ మార్గంలో చంపబడ్డవారిని per ర 16 రసం? Ste
మృతులుగా భావించకండి, వాస్త రాం క్ర
వానికి వారు సజీవులే. తమ ప్రభువు RUE నాలా
వద్ద జీవికను పొందుతున్నారు.” ఖే వేలు ras
(ఆలి ఇమ్రాన్- 169) TOSS ue
హీద్లు (దైవమార్గంలో చంపబడినవారు) కాకుండా, మిగిలిన
మృతులు ఉంచబడే ప్రదేశమే 'బర్జఖ్'. ఖుర్ఆన్ను అనుసరించి ఇది
సంపూర్ణంగా మృత్యులోకమే. అందులో జీవితానికి సంబంధించి ఎలాంటి
చిహ్నాలు, సూచనలూ లేవు. అందుకని ముషికీన్ (బహుదైవారాధకులు)
పూజించే వారి ధార్మిక పురుషులు, పూర్వీకుల గురించి ఖుర్ఆన్ ఇలా
అంటున్నది.
“అల్లాహ్ను వదలి ప్రజలు వేడు ares
కుంటున్న ఇతర శక్తులు ఎ వస్తు Grieg ఏ
అక జ
వుకూ సృష్టికర్తలు కారు. వారు ర poss
న్యయంగా నృష్టింవబడినవారు, bse re రమ
నిర్జీవులే కాని సజీవులు కారు. వారు SCs ఎ రూ 994 2 SG
ఎవ్పుడు (మళ్ళీ బ్రతికించబడి) s Revs?
లేపబడ నున్నారో వారికెంత మాత్రం oH
తెలియదు.” (అన్నహ్హ్- 20, 21)
ఈ ఆయతులో ఒకే దైవం తప్ప, ఇతరములు అనగా విగ్రహాలు,
బరజఖ్ (వితృలోకం) 9
చెట్టు, సూర్యచంద్రాదుల లాంటి ప్రాణంలేని విషయాల గురించి చెప్పబడ
లేదు, ఎందుకంటే వీటికి మరణం, తిరిగి లేపబడటం లాంటి పదాలు వాడే
అవకాశమే లేదు. ఇందులో వారు (బహుదైవారాధకులు) దైవసన్నిధిలో
పీతిపాత్రులు. ఎదైనా చేయగలిగే అధికారమున్నదనుకొని పూజించే వారి
ధార్మిక పురుషుల గురించే చెప్పటం జరిగింది. ఇంకొక ఆయతులో ఈ
విషయం ఇంకా వివరంగా పేర్కొనటం జరిగింది.
“అల్లాహ్ను కాదని, ప్రళయం వచ్చే ESO! 34 జ
వరకు అతనికి సమాధానమైనా ఇవ్వ క్ర స nod ౨4
లేని వారిని, మొర పెట్టుకొనేవారు బ్
తమకు మొరపెట్టుకుంటున్నా రనే ్రీడ 3M eH
వషయం కూడా ఎరుగనివారిని iA yt PAE ees (టనే
వేడుకునేవాడికంటే పరమ భ్రష్టుడైన ae త
మానవుడు ఎవడు ఉంటాడు? మాన తం | ఆడాడు (ట్రామా
వులందరినీ సమావేశపరిచినప్పుడు, యతులు (ఫీ న 5 lan!
వారు తమను వేడుకున్న వారికి విరో శ్ర సా
ధులై పోతారు, వారి ఆరాధనను ంల్లాార
తిరస్కరిస్తారు. (అల్ అహ్ఖాస్- 5, 6)
పై వివరణ ద్వారా రెండు విషయాలు తేటతెల్లమయ్యాయి. ఒకటి
ఈ దైవేతరులు (ఎవరినయితే వీరు పిలుస్తున్నారో) బహుదైవారాధకుల
పిలుపును, విన్నపాన్ని వినటంలేదు. రెండవది, వీరు పిలుస్తున్నది వారి
ధార్మిక పురుషులు, దైవసాన్నిధ్యంలో పీతిపాత్రులైన వారినే అనేది ఈ
ఆయతు ద్వారా స్పష్టమవుతున్నది. వీరే ప్రళయం రోజు తమను ఆరాధిం
చిన విషయాన్ని తిరస్కరిస్తారు. ప్రాణంలేని వాటిలో నిరాకరించే, తిరస్కరించే
(మాట్లాడే) శక్షేలేదుగా!
10 బర్జఖ్ (పితృలోకం)
ఇక మూడవ ఆయతును పరిశీలించండి. అందులో ఈ దైవేతర
ధార్మిక పురుషుల వినిపించుకునే, లేక వినే స్లోమతను ఖండించటం
జరిగింది.
ఆయనను కాదని మీరు పిలిచే త్స He న్
ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు క ప te A gf (x
కూడా యజమానులు కారు. వారిని ర అతు డలు!
వేడుకుంటే, వారు మీ ప్రార్థనలను AACN ఏ ఫడు పరయ
వినలేరు, ఒకవేళ విన్నా, వాటికి ఎ న త
సమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు /ఘ ధుల సళ్ల
కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని రో HIRD
వారు ప్రళయంనాడు తిరస్కరిస్తారు.” $s సత్త
(ఫాతిర్- 14)
ఈ తిరస్కరించే విషయాన్ని ఖుర్ఆన్ అనేకచోట్ల వివరించింది.
“ప్రపంచంలో షిర్క్ చేసినవారు, అలం నే ad
తాము అల్లాహ్కు భాగస్వాము లుగా Selo వ. ల్ల
నిలబెటినవారిని (ప్రళయంరోజున) వేయ Hw
క 4
చూసినప్పుడు ఇలా అంటారు: HE RNG
'ప్రభూ! మేము నిన్ను వదిలిపెట్టి , $ ల కి
వేడుకుంటూ ఉండిన భాగ Sag pol a0
స్వాములు వీరే”. అప్పుడు వారు ఇర) ల!
కల్పించిన ఈ దేవుళ్ళు 'మీరు
అబద్భం చెబుతున్నారు" అని
స్పష్టంగా సమాధానం ఇన్తారు.”
(అన్ నహ్హ్- 86)
బర్జుఖ్ (పితృలోకం)
వేరొకచోట ఇలా వచ్చింది.
“మేము వారందరినీ ఒకేసారి (మా
న్యాయస్థానంలో) నమావేశవరిచే
రోజున షిర్క్ చేసిన వారితో ఇలా
అంటాము. 'ఆగండి మీరూ, మాకు
మీరు భాగస్వాములుగా కల్పించిన
వారూ! ఆ తరువాత మేము వారి
మధ్య ఉన్నటువంటి అపరిచయపు
తెరను తొలగిస్తాము. వారు కల్పిం
చిన భాగస్వాములు ఇలా అంటారు:
'మీరు మమ్మల్ని ఆరాధించలేదు.
మీకూ, మాకూ మధ్య అల్లాహ్
సొక్ష్యంచాలు. (ఒకవేళ మీరు
మమ్మల్ని ఆరాధించి ఉండినా)
మీరు చేసిన ఆ ఆరాధనను గురించి
మాకు ఏమాత్రమూ తెలియదు.”
(యూనుస్- 29)
ర్త 37” శమన
: జయే రభ
డు నం...
Bouts
ఏ 3 గ్రే edd Sade లా
కా
Geary, క్ సిల్వలో ఖ్
eeu క్ యొ
అదికారులు ప
ధి లో
సడ
Sy
పై ఆయతుల ద్వారా రెండు విషయాలు తెలిసివచ్చాయి. ఒకటి
దైవసాన్నిధ్యంలో ప్రితిపాత్రులని, ఏదైనా చేయగల శక్తిసామర్థ్యాలున్నాయని
వీరు (బహుదైవారాధకులు) భావించి, పూజించేది వారి ధార్మిక పురుషులు,
గతించిన పుణ్యపురుషులు మాత్రమే అనేది. ఒక రెండవ అంశం, గతించిన
వారంతా బర్జఖ్లో ఉన్న వారందరిలోనూ జ్ఞానంగాని, అవగాహనగాని,
తెలివి, ఎరుకగాని, వినే స్థోమతగాని ఎవిలేవు. వారికి ఇవేవీ తెలీకుండా,
కేవలం ఊరికే పడిఉన్నారు. ఇంకా ప్రళయం రోజు వీరు, తమను పూజిం
చిన వారిని, తమను (సహాయార్థం) పిలిచినవారిని, మీ ఆరాధన గురించి
12 బర్జఖ్ (పితృలోకం)
గాని, మీ పిలుపు గురించి గాని మాకేమీ తెలియదని నిర్మోహ మాటంగా
సమాధానం ఇస్తారు.
ఇంకొక విధంగా చూడండి. ఖుర్ఆన్ను అనుసరించి మానవునికి
రెండు మరణాలు, రెండే జీవితాలున్నాయి. ఈ కారణంగానే దైవ
తిరస్కారులు ప్రళయం రోజు ఇలా అంటారు.
“ప్రభూ! నిజంగానే నీవు మాకు రెండు డు (1 ENON
సార్లు మరణాన్ని, రెండుసార్లు జీవి లభ “41,4912 24
తాన్ని ఇచ్చావు. ఇప్పుడు మేము మా (క్ర Heb gen \
తప్పులను ఒప్పుకుంటు న్నాము. CEST FEM
కనుక ఇక్కడినుండి బయటపడే as ళ్
మార్గం కూడా ఎమైనా ఉందా?”
(అల్ మూమిన్- 11)
ఇవి దైవతిరస్కారుల పలుకులే అయినా, ఇది వాస్తవం. బఖర
సూరాలో దైవం ఇలా సెలవిచ్చాడు:
“వానవానికి ప్రాణంలేని మీకు... ME
వాస్తవాని (ప్రాణం AEN? yy
ఆయన ప్రాణం పోశాడు. మళ్ళీ మీ SESE PPE.
ప్రాణాన్ని తీసేది ఆయనే. తిరిగి AAAS
మిమ]లి బతికించేది ఆయనే. CLE
A 6 ంయుూూల్లేను )
చివరకు మీరంతా ఆయన వద్దకే
మరలిపోతారు” (అల్ బఖర- 28)
ప్రపంచంలో జీవించిన ఈ జీవితానికి ముందున్న పరిస్థితిని మృత్యు
వుతో పోల్చటం జరిగింది. ఆ మృత్యువు పిదపనే ఈ (ప్రాపంచిక) జీవనం
లభించింది. ఈ జీవనం తరువాత మృత్యువు వస్తుంది. ఆ తరువాత మరో
సారి జీవనం ఇవ్వబడుతుంది. ఇక ఆ జీవనానికి చావనేది లేదు. ఇక ఈ
బర్జుఖ్ (పితృలోకం, 13
రండవ జీవనం ఎప్పుడు లభిస్తుంది? సమాధిలోనా? లేక పళయంరోజా?
ఈ రెండవ జీవితం పళయం రోజు లభిస్తుందని ఖుర్ఆన్ చెబుతుంది.
“దాని తరువాత మీరు తప్పనిసరిగా 1 సరల శ నళ
మరణిస్తారు. మళ్ళీ ప్రళయం నాడు Eh EL
per) అ న్ Prd 33 bd భరి న్లో అ
నిస్సందేహంగా లేపబడతారు.” సెమి టా 3) ae వ్
గ్ అ
(అల్హజ్- 16) ంతుజ
ఖుర్ఆన్లో అనేకచోట్ల పేర్కొనబడిన 'పునరుక్తి' (పునరుతానం) లేక
మానవునికి ఇవ్వబడే రెండవ జీవితం ప్రళయదినాన ఇవ్వబడుతుంది.
“ఆ రోజున మేము ఆకాశాన్ని చిట్లా ow, శ Pr
ట (ర్ | తాపాప
కాగితాలను చుట్టే విధంగా చుట్టి = గ్
బ్ర త
న a AR, ఆ ఆ
పడేస్తాము. మేము మొదట్లో సృష్టిని 1దడంయ్య్పార్యాణు!
చేసినట్లే మళ్ళీ దానిని చేస్తాము.” Oh 1 51
తిధి గ్రే
(అల్ అంబియా- 104)
దైవతిరస్కారులు దీన్నే అసంభవమని భావించేవారు.
శిథిలఅమైపోయిన ఈ ఎముకలకు GIs Wd ss
కా + IETS
తిరిగి ఎవరు జీవం పోస్తారు? అని dha
Sa, TN bea, Ef pe a
వాదిస్తాడు. అతడికి ఇలా చెప్పు. రర్తీం!ఉస్తిక రు
ఆగి, అి ఆర్య ర 6 Py
మొదట వాటిని సృష్టించినవాడే మళ్ళీ నశ ఖై స (ott |
వాటికి జీవం పోస్తాడు” క
(యాసీన్- 78, 79)
ఈక్రింది ఆయతులో ఈ విషయం ఇంకా వివరంగా పేర్కొనటం
జరిగింది.
4 ళ్ ? A లో ( జీ
వారితో ఇలా అను: “మీరు రాయిగా hiya S| Yah
గాని, ఇనుముగా గాని మారిపోయినా |
14 బర్జఖ్ (పితృలోకం)
గ్ 3 అ PX లో య ల్ శ లో
లేదా తిరిగి బతికింపబడి లేపటానికి D203 ఇనాం శ క
అసాధ్యమైనదని భావిస్తున్నటువంటి న్ా.
వాటికంటే కూడా ఎక్కువ కఠినమైన శ. కో
టువంటి వస్తువుగా మారిపోయినాసరే wary Fy pres 3
a
(మీరు లేచి తీరుతారు)” వారు తప్ప రఫీ 24555 ఉప!
కుండా ఇలా అడుగుతారు. అహుతరో of a
'మమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపగల క్ష
వాడు ఎవడు?’ సమాధానంగా ఇలా స్తా కరు రట
అను: “మిమ్మల్ని మొదటిసారి. శర్ణఫిక VATA
పుట్టించినవాడే'. వారు తలలు ల్నో 2% ద, చయ
ఊపుతూ, 'సరే ఇది ఎప్పుడు జరుగు స 3 pei క
తుంది? అని అడుగుతారు. నీవు నే
ఇలా చెప్పు. 'ఆ సమయం దగ్గరలోనే
ఉందన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు.
ఆనాడు ఆయన మిమ్మల్ని పిలు
స్తాడు. మీరు ఆయనను స్థుతిస్తూ
ఆయన పిలుపునకు సమాధానంగా
బయటకు వస్తారు. అప్పుడు మీరు
మేము కేవలం కొంతసేపు మాత్రమే
ఈ స్థితిలో పడిఉన్నాము' అని అను
కుంటారు. (బనీ ఇస్రాయీల్- 50,52)
ఏ దినమైతే మీరు పిలువబడతారో, ఆ పిలుపును మిరు శిరసా
వహిస్తారు. ఇంకా ఏ దినమైతే ఉండదని మీరు అనుమానపడుతున్నారో,
ఆ దినం తప్పకుండా ఉంటుంది. అదే ప్రళయదినం.
బర్జుఖ్ (పితృలోకం,
“పిలిచేవాడు దుర్భరమైన, భయం
కరమైన ఒక విషయం వైపునకు
పిలిచేరోజున, ప్రజలు బిక్కచచ్చిన
చూపులతో తమ సమాధులనుండి,
చెల్లాచెదురై పోయిన మిడుతల
మాదిరిగా బయల్పడుతారు.”
(అల్ ఖమర్- 7)
“అల్లాహ్ వారిని సమావేశపరిచే
రోజున (ఇహలోక జీవితం వారికి
ఎలా అనివిన్తుందంటే, వారు
కేవలం ఒక గడియ కాలం వరకు
ఒకరినొకరు గుర్తుపట్టటానికి
మాత్రమే ఆగారా అన్నట్లు.”
(యూనుస్- 45)
ద 11 యుప
బలీ శశ శ 2% 233
లో (G4 త్త న్
గ్ర! 23 | శా రం
థ PA Tl “932 ర
CINE ITE SSE
యా
ర
ద్ర రం దురు 0
నవలా మీటే
24S!
అందుకని మానవునికి లభించబోయే రెండవ జీవితం ప్రళయం
రోజున లభిస్తుందేకాని సమాధిలో కాదు అనేది సుస్పష్టమైంది. ఈ ప్రపంచ
జీవితం సమాప్తమైన తరువాత, 'బర్జఖ్' లో ఉంటున్న వారిలో జీవనానికి
సంబంధించి ఎలాంటి చిహ్నాలు, సూచనలుండవు. కాలం అనేది అనుభ
విస్తున్న వానికే తెలుస్తుంది. బర్జఖ్లో ఉంటున్న వారిలో గ్రాహ్య శక్తి,
తెలివి, ఎరుక లాంటి ఎ విషయం ఉండదు. కనుక వాగికి కాలం కూడా
తెలియదు. అందుకనే ప్రళయం రోజు వారిని ఎప్పుడైతే తిరిగి లేపటం
జరుగుతుందో, ఆ సమయంలో వారు, తామిప్పుడిప్పుడే మృతి చెందినట్లు
భాఎస్తారు. మృత్యువు తరువాత ఎంతోకాలం గడిచినట్లు వారికసలు
తెలియదు. అందుకే వారిలా అంటారు.
16 బర్జఖ్ (పితృలోకం,
“భయాందోళనలతో వారు 'అరే, (ప జ్జ కటా ్ట As
మనల్ని మన పడకల నుండి లేపి స్ట ప
ల్ fa Wa
ఎవరు నిలబెట్టారు? అని అంటారు. mo= తో
(యాసీన్- 52)
అంటే ప్రళయం సంభవించినప్పుడు వారు తాము మరణించే
ముందు ఏ ప్రదేశంలోనైతే ఉన్నారో, అక్కడ్నే ఉన్నట్లు భావిస్తారు. వారికి
తాము పాతిపెట్టబడినట్లుగాని, కాలబెట్ట బడినట్లుగాని తెలియనే తెలియదు.
సామాన్యంగా ఉరూ కవులు వాడుతున్నట్లు 'మర్థద్ అనే పదానికిక్కడ అర్థం
సమాధికాదు. పరుండే పరుపు. ఎందుకంటే, 'రఖాద్' కు సరియైన అర్థం
నిదుర. ఖుర్ఆన్లో కహఫ్ సూరాలోని గుహవాసుల కథలో ఈ పదం వచ్చింది.
“వారిని నీవు చూచి, వారు మేల్కొనే
ఉన్నారని అనుకుంటావు. వాస్తవా సట సన్నం
నికి వారు నిద్రపోతున్నారు.” వత
(అల్ కహఫ్- 18)
3 లలి » విం
కాం
క్లుప్తంగా చెప్పబోయేదేమంటే ఖుర్ఆన్లోని స్పష్టమైన ఆయతుల
ద్వారా తేటతెల్లమైనదేమంటే మరణం మరియు ప్రళయం మధ్యకాలం
అనగా, బర్జఖ్ గురించి మృతులకు అవగాహనే ఉండదు. వారీస్టితిలో
ఉండి ఎంతకాలం గడిపారో, తెలియనే తెలియదు. ఇక ప్రళయం
సంభవించినప్పుడు, అది తాము మరణించినప్పటి కాలంగానే, ఇప్పుడిప్పుడే
తాము మరణించినట్లుగానే వారు భావిస్తుంటారు. ఇంకొక ఆయతులో
'బర్జఖ్' వ్యవధిని ఒక క్షణంగా పేర్కొనటం జరిగింది.
“అల్లాహ్ వారిని సమావేశపరిచిన తై త
రోజున (ఇహలోక జీవితం వారికి ౧. 2 92,2, 4
ఎలా అనిపిన్తుందంటే) వారు Anes NON
బరజఖీ (పితృలోకం) Va
కేవలం ఒక గడియకాలం వరకు ALS TA ప
ఒకరి నొకరు గుర్తువట్టటానికి
మాత్రమే ఆగారా అన్నట్లు.”
(యూనుస్- 45)
“దేనిని గురించి వారిని ఇప్పుడు UR పపం ళా
భయ పెట్టటం జరుగుతుందో, దానిని 4... SESE
6 కి ల ?
వారు చూసినరోజున, వారికి ప్రపం _ 1
చంలో దినంలోని ఒక గడియకంటే a 8 Ha
2G
ఎక్కువ కొలం ఉండలేదు అనిపి ©
స్తుంది.” (అల్ అహ్ఖాఫ్- 35)
వారు ఇలా భావించటానికి కారణం ఎమిటి? కేవలం పరిస్థితి
మారటం వల్ల! మరణించింది మాత్రమే వారికి తెలిసుంటుంది. ఆ తరువాత
వెంటనే లేపబడ్డామని భ్రమపడతారు. ఈ ఆయత్, అరే, మనల్ని పడకల
నుండి లేపి ఎవరు నిలబెట్టారు అనే వాక్యం ద్వారా ఇది నిరూపితమైంది.
పై ఆయతులో 'కఅన్న అనే పదం పోలిక కోసం ఉపయోగించబడింది.
వారి దృష్టికోణంతో, వారి ఆలోచన ప్రకారం బహుశా 'బర్జఖ్'లో తాము
ఒక్క క్షణం గడిపామేమోనని భావిస్తారు. వారి పరిస్థితి మారిపోవటం వల్ల
వారు ఈ అపోహకు గురవుతారు.
'బర్జఖ్ లో నేరస్తులు (తిరస్కారులు) రాత్రింబవళ్ళు శిక్ష అనుభవి
స్తుంటారని, అగ్నిలో కాలుతుంటారని, నరకయాతనలు అనుభవించే ఈ
కాలం కోటానుకోట్ల సంవత్సరాల పర్యంతం ఉంటుందనేది కొందరి భావన.
అలాంటి వారు దీన్ని గమనించాలి.
నప్పుడు, నేరస్తులు ప్రమాణాలు చేసి, Regt Re
st Parag తోసి సీ గో జీలం టై [లీ
మేము ఒక గంటసేపుకంటే ఎక్కువ యేసు ఈ రహజు
18 బర్జఖ్ (పితృలోకం)
కాలం ఉండలేదు అని అంటారు. SNE AE MONE a Ca
ఈవిధంగానే వారు ప్రపంచ జీవి “ 7, కంపం క్
కా స స్
తంలో మోసపోతూ ఉండేవారు. కాని .2 02 1౫౨ | ట్రాలీ 1౮౮
అ 2 oy Lp
జ్ఞానమూ, విశ్వాసమూ అనుగ్రహిం కుర్ర పయలడ్యులి!
9 ప
పడినవారు ఇలా అంటారు. 'దైవ 1 ఆ
లేఖనం ప్రకారం మీరు ప్రభయదినం (౧, శ శ్ న
అలం EC చ
వరకు పడి ఉన్నారు. కనుక ఇదే ఆ గం హు 43
ప్రళయదినం, కాని మీకు తెలి తత్ స
యదు.” (అర్రూమ్- 56)
నేరస్తులు తాము ఒక్క గడియకు మించి (బర్జఖ్లో) లేమని
ప్రళయం రోజు ప్రమాణంచేసి చెబుతారు. అయితే జ్ఞానం, విశ్వాసం
గలవారు “మీరు దైవలిఖితాన్ని అనుసరించి, ప్రళయం వరకు ఉన్నారని,
అయితే ఈ విషయం మీరేరుగరు' అని చెబుతారు. కాలం (సమయం)
గురించి వారికి ధ్యాసే ఉండదనే దానికి పైవివరాలు దృష్టాంతాలు. పై
ఆయతులలో మేము చూపించినట్లు, విశ్వాసులకు సైతం ఈ కాలానికి
సంబంధించిన జ్ఞానం ఉండదు. కాని తిరిగి పుట్టించబడడం పై వారికి
విశ్వాసముండటం వలన, వారు ప్రళయదినాన్ని గుర్తుపట్టగలుగుతారు.
అందుకనే 'బరజఖ్కు సంబంధించిన ఓ సుదీర్షకాలం మీపై గడిచింది. కాని
దీని గురించి మీకు తెలియదని” వారికి సమాధానమిస్తారు.
ఈ చర్చ అంతా కూడా మేము కేవలం 'ఆత్మ' గురించే చేస్తున్నామనే
విషయం మరువరాదు. ఎందుకంటే మానవ శరీరం కుళ్ళి, కృషంచి, నశించి,
పంచభూతాల్లో కలిసిపోతుంది. బర్జఖ్ లోకంలో “ఆత్మ జీవనానికి
సంబంధించి ఖుర్ఆన్లో వివరించిన విషయం ఏమిటంటే దీని జ్ఞానం
దైవలిఖితంలోఉంది. పై ఆయతులో విశ్వాసుల సమాధానం ద్వారా ఇది
రూఢి అవుతుంది.
బర్జఖ్ (పితృలోకం, 19
“అప్పుడు ఫిర్బెను “అయితే పూర్వం EIU య ల u ష్ట్ర NE
గతించిన తరాలవారి స్థితి ఏమిటి? ఫు | ల డా
2
SLC రా MR. He
అన్నాడు. మూసా దానికి సంబం ఆ SEV AT |G
ధించిన జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గో
ల్ క ఆన్
గ్రంథంలో సురక్షితంగా ఉంది' అని వ రాం
చెప్పారు.” (తాహా- 52)
దీని వివరణ పారాయె అమ్మలో ఇలా వచ్చింది.
4 అ on > గ య rif G
నిశ్చయంగా దుర్గనుల కర్మల పతం (4 రర్యళ్తవ టర
చెరసాల గ్రంథంలో. ఉంటుంది. చెర గ్? a
సాల గ్రంథం అంటే ఎమిటో నీకు CD
తెలుసా? అదొక వ్రాయబడీన
గ్రంథం. (అల్ ముతఫ్ఫ్సిఫ్సీన్- 7,8)
“ఉన్నతస్థాయి వ్యక్తులకు సంబం CITI
ధించిన గ్రంథం అంటే ఎమిటో = Che ihr a bs
నీకు తెలుసా? అదొక వ్రాయబడిన Los LEG;
నో 77
ప,
గ్రంథం.” (అల్ ముతఫ్సిఫీన్- 18, 20) ( pe
ఈ విషయాన్నే గడిచిన ఆయతులలో “లబిస- కితాబిల్లాహ్' అని
పిలవటం జరిగింది. అనగా “బర్జఖ్లో గడిపిన వ్యవధి . రెండవ పదం
'లబిస ఫిల్ అర్జ్ అనగా 'భూమిపై గడిపిన వ్యవధి" అంటే ప్రపంచ జీవితం.
దీనిగురించి కూడా ప్రళయం రోజు ప్రశ్నించటం జరుగుతుంది. ఈ
విషయంలో ప్రజలు ఒక గడియ అని, కాదు ఒక రోజు అని సమాధాన
మిస్తారు.
“అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు: లో పత్ర ౨4 IMAG
'చెప్పండి, భూలోకంలో మీరు ఎన్ని స
20
సంవత్సరాలున్నారు?' వారు, 'మేము
ఒకరోజు లేక (ఒక)రోజులో కొంత
భాగమే అక్కడ ఉన్నాము. లెక్కపెట్టే
వారిని అడగండి.”
(అల్ మోమినూన్-112)
బర్జఖ్ (పితృలోకం)
SELIG esos
ఇంకొక ఆయతులో పదిరోజులని కూడా పేర్కొనటం జరిగింది.
ప్రపంచంలో మహా అయితే మీరు
పదిరోజులు గడిపారేమో' అని
పరస్పరం గుసగుసలాడుకుంటారు.
వారు మాట్లాడుకుంటూ ఉండేది
ఏమిటో మాకు బాగా తెలుసు. (ఇది
కూడా మాకు తెలుసు) అప్పుడా
వారిలో అతిజాగత్తగా అంచనా
వేసేవాడు సైతం కాదు, ప్రపం
చంలో మీ జీవితం కేవలం ఒకరోజు
జీవితం మాత్రమే అని అంటాడు.
(తాహా- 103)
4
ON 2)
పై వివరణల తరువాత, ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా నిరూపితమైన
దృష్ట్యా, ఈ క్రింది ఫలితాలను అంగీకరించాల్సి ఉంది.
1. బర్జఖ్ లోకం సంపూర్ణంగా మృత్యులోకం, అందుకని అక్కడి
మృతులకు ఎలాంటి జ్ఞానంగాని, ఎరుకగాని, అవగాహనగాని, వినటం
గాని, ఇంకా జీవనానికి సంబంధమున్న ఎ చిహ్నమూ, ఆనవాలూ ఉండవు.
2. మానవునికి రెండే జీవితాలు, మరింకా రెండే మరణాలున్నాయి.
ఆ రెండు జీవితాల్లో మొదటిది, ఈ ప్రపంచంలో లభించింది. రెండవది
ప్రళయం రోజు లభించబోయేది. బర్జఖ్లో ఎలాంటి జీవితం లేదు.
బర్జఖ్ (వితృలోకం) 21
3. బర్జభ్లో ఉంటున్నవారికి కాలం గురించిన జ్ఞానం అసలే లేదు.
అందుకని చనిపోయేవానికి చచ్చినరోజు, ఆ తరువాత ప్రళయం రోజు
మాత్రమే తెలుసు. ఈ వివరాల ద్వారా బర్జఖ్లో శిక్షగాని, పుణ్యఫలం
గురించి గాని ఆలోచించే ఆస్కారమే లేదు. అందుకని ఖుర్ఆన్లో పాప,
పుణ్యాల గురించి వచ్చిందంతా ఈ ప్రపంచంలోనో లేక ప్రళయానంతరం
పరలోకం లోనో సంభవించేది మాత్రమే. బర్జఖ్ పేరు కూడా అందులో
ఉచ్చరించ బడలేదు.
“ఇటువంటి సజ్జనులకు ఈ ప్రపం DOES ది ట్రే
చంలోనూ మేలు జరుగుతుంది. ఇక క 444...
పరలోక గృహం కూడా తప్పనిసరిగా (౫ రద వ AAS!
వారిక్ ఎంతో వేలైనదిగా
ఉంటుంది” (అన్నహ్హ్- 30)
“దౌర్జన్యాన్ని అనుభవించిన తరు
వాత అల్లాహ్ కోసం వలసపోయిన
వారికి మేము ప్రపంచంలో తప్ప
కుండా మంచి నివాసాన్ని ఇస్తాము.
పరలోక ప్రతిఫలమైతే ఇంతకంటే
గొప్పగా ఉంటుంది.” (అన్నహ్హ్- 41)
“ప్రజలలో ఒకడు 'విశ్వాసం' అంచు
లపై నిలబడి అల్లాహ్కు దాస్యం
చేసేవాడు ఉన్నాడు, ఒకవేళ లాభం
కలిగితే తృప్తి పొందుతాడు, కొని
ఏదైనా ఆపద సంభవిస్తే విము
ఖుడవుతాడు. ఇతనికి ఇహమూ
దక్కదు, పరమూ దక్కదు.”
(అల్ హజ్- 11)
మయ ఈయ టో
(మహే శషయమర్తురు'త్రీ
ల! శయన!
నిల 2B 4 a: sid
ఇ ఇని
22
“మానవులలో ఇంకా కొందరు ఎ
జ్ఞానమూ లేకపోయినా, ఏ మార్గదర్శ
కత్యమూ లేకపోయినా, జ్యోతిని
ప్రసాదించే ఏ గ్రంథమూ లేకుం
డానే, తలబిరుసుతనంతో అల్లాహ్ను
గురించి తగవులాడుతారు. తద్వారా
వారు ప్రజలను అల్లాహ మార్గం
నుండి తప్పింపజూస్తారు. అటువంటి
వ్యక్తి ప్రపంచంలో అవమానం
పాలవుతాడు, ప్రళయం నాడు మేమ
తనికి అగ్ని బాధను రుచి చూపి
స్తాము.” (అల్ హజ్- 8,9)
“మీరు దైవగ్రంథంలోని ఒక భాగాన్ని
విశ్వసించి, మరొక భాగాన్ని తిరస్క
రిస్తారా? మీలో ఇలా చేసేవారిని ఇహ
లోక జీవితంలో ఘోర అవమానానికి,
పరలోకంలో తీవ్రమైన బాధకూ
గురిచెయ్యటం తప్ప మరొక శిక్ష
ఏముంటుంది?” (అల్ బఖర- 85)
“అల్లాహ్ ఆరాధనాలయాలలో
ఆయన నామసంస్మరణను స్త
ధించి, వాటి వినాశనానికి ఒడిగట్టె
వానికంటే పరమ దుర్మార్లుడెవడు?
అటువంటివారు ఆ ఆరాధనా
లయాలలో అడుగు పెట్టడానికి
బర్జఖ్ (పితృలోకం,
క్కడ కంర ఈ
bY ey యుత
4 FOE ఆరియ్స
ముల గా. ATT
DESO
రావట గర.
న్రహయంలప్తదు లయ
గ గా రహో
పరు యుత
అయే ర సతో
య దియా తో
Carr
బర్జఖ్ (పితృలోకం) 23
అర్హులు కారు. ఒకవేళ వారు వాటిలో fe! ఏడీ మ్య |
ప్రవేశించినా భయపడుతూ ప్రవేశిం శ 2007 Hoe
చాలి. కొని వారికి ప్రపంచంలో తీవ్ర Cr కోకా వం?
PNET: జీ6 |
పరాభవమూ, పరలోకంలో ఘోరశిక్ష 3
అ న య
తప్పవు.” (అల్ బఖర- 114) రకత సతు
డడ
“అల్లాహ్ మార్గభ్రష్టత్వంలోకి విసిరి లక! ర MTT
వేసిన వాడికి మారం చూసే వాడె
౧ గక ష్
వడూ లేడు. అటువంటివారికి ప్రపం సు య్య oglartys
చిక జీవితంలోనే శిక్ష పడుతుంది. క కనన
పరలోక శిక్ష దీనికంటే కూడా ఎంతో
కఠినంగా ఉంటుంది.”
(ఆర్ రఅద్- 34)
పై ఆయతులన్నిటి లోనూ వివిధ రకాల నేరస్తులకు ఇవ్వబడే శిక్ష
గురించి చర్చించటం జరిగింది. అయితే ఈ శిక్షలు ప్రపంచంలోనో, లేక
మరణానంతరమో లభిస్తాయే తప్ప, బర్జఖ్లో ఎదుర్కొనబోయే శిక్షల
గురించి అసలు ప్రస్తావనే లేదు. బర్జఖ్లో జీవనానికి సంబంధించిన
ఎలాంటి ఆనవాలే లేవు. కాలమేమిటో తెలియనే తెలియదు. అందులో
జీవితమే లేనప్పుడు శిక్ష లేక బహుమానానికి సంబంధించి దుఃఖంగాని,
ఆనందంగాని అనుభవించే ఆస్కారమే లేదు. కొన్ని వ్యక్తిగత మరియు
సామూహిక ఆచరణలవల్ల అనివార్యమైన శిక్ష లేక బహుమానాలు, ఈ
భువిలో, ఈ జీవితంలో కూడా లభిస్తాయని మాత్రమే తెలుస్తుంది. పై
ఆయతులలోను, ఖుర్ఆన్లోని ఇతర ఆయతులలోను దీన్ని వివరించటం
జరిగింది. ప్రతిఫలం లభించే అసలు చోటు పరలోకమే అనే విషయాన్ని
ఖుర్ఆన్ తేటతెల్లంగా వివరించింది.
24 బర్జఖ్ (పితృలోకం)
46 ళా ఎ వ్యాళ b ih స ల
ఒకవేళ అల్లాహ్ ప్రజలను వారి NET స
మితిమీరిన వ్రవర్తనకు వెంటనే
పట్టుకోదలిస్తే, భూమిపై ఏ ప్రాణినీ రాడు IO
జ 9th Me aS;
వదిలిపెట్టడు. కాని ఆయన ys ళు కాయం? ఏ4!
అందరికీ ఒక నిర్ణీత కొలం వరకు 2 228
గడువు ఇస్తాడు.” (అన్ నహ్హ్- 61) (య్
“ఒక నిర్ణీత గడువు” లేక “నిర్ణీత దినం” అంటే ఎది? దీన్ని ఖుర్ఆన్
అనేకచోట్ల విశదీకరించింది.
“ఏ రోజుకై ఈ పనులన్నీ ఆపి ఉంచ బ్బ జిక! aD క
బడ్డాయి? తీర్పు దినానికై. aps జ్జ టట
(అల్ ముర్ఫలాత్- 12, 13) శ
ఈ తీర్పు దినమంటే ప్రళయం రోజు.
“అప్పుడు వారు (అవిశ్వాసులు) OOS:
'మేమెంత దౌర్భాగ్యులం. ఇది తీర్పు 9342, ,., 341199“
దినం కదా!' అని అంటారు. మిరు Yess oy 2౫
తిరస్కరిస్తూ ఉండే తీర్పు దినమే అఫస్రహోజ భే డ్రా!
ఇది.” (అస్ సాఫ్ఫాత్- 20)
అందుకని పరిశీలించే రోజు, శిక్షా బహుమానాలు ప్రతిపాదించబడే
రోజు, ప్రళయం రోజే అనేది సువిదితం. బర్జఖ్లో ఎంత మాత్రం కాదు.
ఉదాహరణకు హజ్రత్ నూహ్ (అలై)ను తిరస్కరించినవాడు ఐదువేల
సంవత్సరాల ముందు నుండి బర్జఖ్లో శిక్ష అనుభవించటం, హజ్రత్
ముహమ్మద్(స)ను తిరస్కరించినవాడు ఐదు లేక పదివేల సంవత్సరాల
పిదప శిక్షను ఎదుర్కోవటం న్యాయమనిపిస్తుందా? ఖుర్ఆన్ను అనుసరించి
వీరిద్దరి కోసం తీర్చుదినం ఒక్కటే. ఆ రోజే వీరి కర్మల చిట్టా విప్పబడు
బర్జుఖ్ల్ (పితృలోకం, 25
తుంది. దాని పరిశీలన తరువాత, శికో బహుమానమో ఇవ్వబడు తుంది.
బర్జఖ్ కాలానికి సంబంధించి, ఈ ఇద్దరికీ ఎలాంటి విషయ జ్ఞాన
ముండదు.
ఖుర్ఆన్లోని కొన్ని ఆయతులను అర్థం చేసుకోవటంలో పారపడ్డం
వల్ల, కొందరు బర్జఖ్ శిక్షగా భావించిన ఆయతులను ఉదహరిస్తారు.
వారి వరిశుద్దావస్థలో ఉన్నప్పడు 4 మం. de
దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ. EMH
'మీకు శాంతి కలుగుగాక! మీ కర్మ. "షఫ్షేడ్న ప్త ప్ర
లకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశిం ంత్రుఖయిమరు చ
చండి' అని అంటారు.” జై
(అన్ నహ్హ్- 32)
బర్జఖ్లో లభించే పుణ్యవలానికి సాక్ష్యంగా, నా వాదనకు
జవాబుగా, అమృత్సర్ నుండి వెలువడే పత్రిక “అహైహదీస్” సంపాదకులు
మౌల్వీ అబుల్ వఫా సనావుల్లాగారు పై ఆయతును చూపించారు.
ఈయనగారు ఖుర్ఆన్కు రెండు వ్యాఖ్యానాలు కూడా వ్రాశారు. కాని ఈ
ఆయతు ప్రత్యేకంగా పరలోకానికి సంబంధించిందేనని, బర్జఖ్తో దీనికి
ఎలాంటి పొంతన లేదనే విషయాన్ని ఆయనగారు గమనించలేకపోయారు.
ఖుర్ఆన్ ఇతివృత్తం ఇలా సాగుతున్నది.
“ఇక పరలోక గృహం కూడా తప్పని _ 3 AEGIS
సరిగా వారికి ఎంతో మేలైనదిగా వ ర!
ఉంటుంది. భయభక్తులు కలవారి py. Von
ఇల్లు ఎంతో మంచి ఇల్లు. శాశ్వత రాలక ర్య పరిస్ లు
నివాసంగా ఉండే ఉద్యానవనాలు- Gg ర్ి స్ట్ Ws టం! నా
వాటిలో వారు ప్రవేశిస్తారు. క్రింద i were Nas
కొలువలు ప్రవహిస్తూ ఉంటాయి. Cah) జు | Sy eos
ad
26
అక్కడ అంతా వారి అభిమతానికి
అనుగుణంగానే జరుగుతుంది.
భయభక్తులు కలవారికి అల్లాహ్
ఇటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు.
నారు పరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు
దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ
“మీకు శాంతి కలుగుగాక! మీ కర్మ
లకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశిం
చండి” అని అంటారు.”
(అన్ నహ్హ్- 32)
బర్జఖ్ (పితృలోకం)
ల న్వు,
నా జస
తము $a
ఇక బర్జఖ్అని అపోహపడటానికి దోహదపడిన రెండవ ఆయతు
ఇలా ఉంది.
'ఇృఇర్బెన్ అనుచరులే ఒక భయంకర
మైన శిక్షలో చిక్కుకున్నారు. వారు
ఉదయం సాయంత్రం నరకాగ్ని
ముందు ఉంచబడుతూ ఉంటారు.
ప్రళయ గడియ వచ్చినప్పుడు,
ఫిర్బెన్ ప్రజలను తీవ్రమైన శిక్షలోకి
ప్రవేశింపజెయ్యండి' అని ఆజ్ఞాపం
చబడుతుంది.” (అల్ మోమిన్- 46)
ర్ 306
స్ట మ ఎమీ! 430
సం క కరర ue
pri 5 As
లం వళళ పై
A) అజా
పిరజెను, అతని అనుచరగణం నీటిలో మునిగి చనిపోయిన ప్రతి
రోజు ఉదయం సాయంత్రం అగ్ని శిక్షకు గురిచేయబడతారని, ఇదే బర్జఖ్
శిక్ష అని, ఇక ప్రళయం రోజు, ఎరిని కఠినాతి కఠినమైన శిక్షకు గురిచేయం
డని, దైవదూతల్ని ఆజ్ఞాపించటం జరుగుతుందని పై ఆయతు ద్వారా అర్థం
చేసుకోవటం జరిగింది.
బర్జఖ్ (పితృలోకం) 27
ఇంతకు క్రితం మేము సూచించిన “ఖుర్ఆన్ ఆయతులన్నింటిలో
వచ్చిన భావనకు, అంటే ఖుర్ఆన్ బోధనలకు ఇది విరుద్ధం. ఒకవేళ బర్జఖ్
లో ఫిర్బెను, అతని అనుచరగణం ప్రతిరోజు ఉదయం సాయంకాలం అగ్ని
శిక్షకు గురిచేయబడుతున్నారంటే, వారిలో జీవనానికి సంబంధించిన
అంశాలు అనగా గ్రాహ్యశక్తి, విషయజ్ఞానం, సుఖదుఃఖాలతో ప్రభావిత
మవటంలాంటి జీవిత చిహ్నాలుండాలి. కాని ఖుర్ఆన్ దీన్ని సవివరంగా
ఖండిస్తున్నది. అంతేకాక ఖుర్ఆన్ బోధనల్లో వైరుధ్యం ఉండదు. కనుక
“యూరజూన్' అనే పదాన్ని అర్థం చేసుకోవటంలో పారబడటం వల్ల ఈ
పరిస్థితి ఉత్పన్నమైంది. దీన్ని 'వర్తమానం'లో తీసుకోవడం జరిగింది. అంటే
వారు అగ్నిశిక్షకు గురిచేయబడుతున్నారు అని, వాస్తవంలో ఇక్కడ దీని అర్థం
భవిష్యత్తులో, రాబోయే కాలంలో సంభవించే పరిస్థితిని తెలుపటం
జరిగింది. ఫర్జిన్ అనుచరగణం ఇంకా ఇతర దైవతిరస్కారులందరూ
ప్రళయంరోజునే ఈ అగ్ని శిక్షకు గురిచేయ బడతారు.
తరువాత- ఈ అవిశ్వాసులను అగ్ని అయే, ల్యాతపఫవ
ముందు తీనుకువచ్చి నిలబెట్టి టం నా యాతి
నవ్పుడు, వారితో ఇలా అనటం న :
జరుగుతుంది; మీరు మీ వంతు VG BIG
సుఖాలను మీ ప్రాపంచిక జీవితంలో రయుడర్తయు షి
పొందారు. వాటి ద్వారా ఆనందాన్ని
మీరు అక్కడే అనుభవించారు.”
(అల్ అహ్భఖాఫ్- 20)
29
పై ఆయతు ద్వారా అగ్నికి గురిచేయటమనేది రెండవ జీవితంలో,
అంటే ప్రళయం రోజు లభించే జీవితంలోనే అనేది స్పష్టమయిపోయింది.
ఇంకా హూద్ సూరాలో ఫిర్బెన్ పరిస్థితి ఇలా వివరించడం జరిగింది.
28 బర్జఖ్ (పితృలోకం)
“పళయం నాడు అతడు తన జాతి it వ
వారికి ముందు నడుస్తాడు. తన తు. థి?
నాయకత్వంలో వారిని నరకం వైపు ASIII
నకు తీసుకుపోతాడు.” (హూద్- 98)
Se rit > 8
(పడు 440
బర్జఖ్లో కాలమనేది లేదని, ఉదయం సాయంకాలాల ప్రసక్తే
లేదని మేమింతకు ముందే రుజువు పర్పాము. ఈ ఆయతు అనగా “గదు
వ్వన్ వ్వఅషియ్యా' అనే పదం ఉపయోగించటం జరిగింది. స్వర్గం కోసం
“బుక్రతన్ వ్వ అషియ్యా” అనే పదం ఉపయోగించినట్లే ఇక్కడ ఆ పదం
వాడబడింది. దీన్ని వ్యాఖ్యానకర్తలు, నిఘంటుకర్తలు 'శాశ్వతం' అనే అర్థాన్నే
ఇచ్చారు.
“వారి ఆహారం వారికి ఉదయం, CHUTES
సాయంత్రం నియమం తప్పకుండా ui, మ
లభిస్తూ ఉంటుంది.” ఎసి
(మర్యమ్- 62)
(వాక
ఉదయ, సాయంకాలాలు స్వర్గంలో ఎలా ఉంటాయో, నరకం లోను
అలాగే ఉంటాయి. దాన్ని మీరు శాశ్వితం అనే అర్థంలో తీసుకోండి, లేక
ఇంకేదైనా సరే. ఇక ఈ ఆయతులోని రెండవ భాగం, మొదటి భాగాన్ని
విపులీకరిస్తుంది. అంటే ఫిర్జెను అనుచరగణానికి, శాశ్వత అగ్ని శిక్షలో
పడేయటం ఎలా జరుగుతుందంటే, వారిని కఠినశిక్షకు గురిచేయండని
దైవదూతలకు ఆదేశమివ్వబడుతుంది.
igs జ గా
మేము ఈ ప్రపంచంలో, అభిశాపం (ష్య గ్ర ఫట (5
వారిని. (విర్జెను జాతివారిని) మ
క ౮ ను అటి ATLA 1
వెంటాడేలా చేశాము. ప్రళయం ల I
నాడు వారు ఘోరదురవస్థలకు గురి రా.
అవుతారు. (అల్ ఖసస్- 42)
బర్జఖ్ (పితృలోకం, 209
ఇహంలో వారిని దూషించటం జరిగింది, పరలోకంలో శిక్షింప
బడతారని వివరించటం జరిగిందే తప్ప 'బర్జఖ్' పేరెత్తటం జరుగులేదు.
ఖుర్ఆన్లో ప్రతిచోట మరణం తరువాత, శిక్ష పుణ్యఫలం అని
దేన్నేతే సూచించటం జరిగిందో, అది ప్రళయం తరువాత విషయమే.
బర్జఖ్కు సంబంధించింది ఎంతమాత్రం కాదు, మరణించినవారికి
సంబంధించినంతవరకు, మరణం తరువాత ప్రళయం వరకు వారికి
ఎలాంటి అవగాహన ఉండదు. కాలమెలా నడుస్తున్నదనే జ్ఞానమే
వారికుండదు. ప్రజలదృష్టి ఈ అంశం మీద పడనేలేదు కనుక వారు
సామాన్య ఎశ్వాసాలను అనుసరించి, ఈ శిక్షల్ని, పుణ్యఫలాన్ని మరణా
నంతరం 'బర్జఖ్'లో లభించేవిగా భావించారు.
ఫిర్ బెను అనుచరగణానికి పట్టిన గతే, ప్రళయం రోజునే నూహ్
(అలై) జాతివారికీ పడుతుంది. అంటే అగ్నికి ఆహుతి చేయబడతారు.
“వారు (తమ పాపాల మూలంగానే) Der
వముంచబడ్డారా, నరకొగ్నిలోకి :
తోసివేయబడ్డారు.” (నూహ్- 25)
దివ్యఖుర్ఆన్లోని ఇబ్రాహీం సూరాలో నూహ్, ఆద్, సమూద్
జాతులను పేర్కొంటూ, వారేవిధంగా దైవప్రవక్తల్ని తిరస్కరించారో, దాని
ఫలితంగా వారికేవిధమైన శిక్షలు పడతాయో, ఇలా వివరించటం జరిగింది.
44 అక ల ఆస Py) se
బలమదాంధుడైన ప్రతి సత్యవిరోధి WELLE
అవమానం పాలయ్యాడు. దాని
ఎల్ ౮ క్
తరువాత మున్ముందు అతడికి ప్రద ETSY,
నరకం ఉంది. అక్కడ అతడికి eu FRNA
త్రాగటానికి చీము, నెత్తురు లాంటి క.
30 బర్జఖ్ (పితృలోకం)
చెడునీరు ఇవ్వబడుతుంది. దానిని త్రోతో 4 నయ LAs
యను (య ట్రం dr
అతడు బలవంతంగా గొంతులోకి బుతు
రాకడ 9 ys
దించటానికి ప్రయత్నిస్తాడు, అతి
కష్టంతో దించగలుగుతాడు, మరణం
అతన్ని నలుచ్చైవృల నుండ
చుట్టుముట్టి ఉంటుంది. కాని అతను
మరణించలేడు.” (ఇబ్రాహీమ్- 16)
అంటే ప్రళయం రోజు మాత్రమే ముందుకు తీసుకురాబడే
నరకంలో, ఈ జాతులన్నీ పడేయబడతాయి. 'వఅరజ్నా- జహన్నమ-
యౌమయిజిల్ లిల్కాఫిరీన్' (ఈరోజే నరకాన్ని మేము మీ ముందుకు
తెస్తాము. మరణమంటూ లేని జీవితం ఇదే.”
ఖుర్ఆన్లో స్వర్గంలోని బహుమానాలుగాని లేక నరకంలోని
యాతనలుగాని ప్రస్తావనకు వచ్చిన చోటల్లా అఐ భూతకాలంగానే
వర్ణించబడ్డాయి. దేవునికి సమయమంటూ లేదం, ఇవన్నీ ఆయన
ముందున్నాయి. కనుక ఆవిధంగా వర్ణించటం జరిగింది. ఉదాహరణకా
ప్రళయం గురించి ఇలా చెప్పబడింది.
“ఈ ప్రజలందరినీ కలిపి అల్లాహ్ న న
ముందు వోజరువరిచినవ్పుడా, Jute
వారిలో ప్రపంచంలో బలహీనులుగా pn కై యయ eps
ఉన్నవారు, ప్రపంచంలో పెద్ద
మనుషులుగా చలామణి అయిన
వారితో ఇలా అంటారు.”
(ఇబ్రాహీం- 21)
వేదా నరకవాసుల గురించి ఇలా వచ్చింది.
బర్జఖ్ (పితృలోకం, 3]
క అల్లి ల్ లచ 4 adn గో త్త
వారిలో అవిశ్వాసులైన వారికొరకు 2 L513» అ స
అగ్నివనస్తాలు కత్తిరించబడి 5 జ
Ce wh rds
ఉన్నాయి.” (అల్హజ్- 19) 26 Fig
స్వర్గవాసులు ఇలా అనుకుంటారు:
“వారు ఒకరివై వునకొకరు తిరిగి Eo DME
పరిస్థితులను గురించి పరస్పరం -
అడిగి తెలుసుకుంటారు. వారిలో
0 — లో ఖ్ de
ఒకడు ఇలా అంటాడు. “ప్రపం SHETTY
చంలో నాకు ఒక మిత్రుడు ఉండే
వాడు.” (సాఫ్ఫాత్- 51)
అందుకని నూహ్జాతి గురించి 'ఖుత్తియత్ లహుం సియాబొ
వారికోసం అగ్నితో తయారు చేయబడ్డ వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి'లో
ఉపయోగింపబడిన భూతకాల వచనం, ప్రళయదినాన్నే సూచిస్తుంది. వేరే
ఇతర సందర్భాల్లో పరిశిలన, తీర్పు, శిక్ష లేక బహుమానాలు మొదలైనవన్నీ
ప్రళయదినానికి సంబంధించినవేనని విశదీకరించటం జరిగింది. అందుకని
భూతకాల వచనంతో వాదన సరియెంది కాదు.
బర్జఖ్లో ఇవ్వబడే శిక్షగురించి, దృష్టాంతంగా పేర్కొనబడిన
మూడవ ఆయతు ఇలా ఉంది.
“ఈ దుర్మార్గులు మరణవేదనలో త Cn
+ నీ పసల!
మునిగితేలుతూ ఉండగా దైవ § srl) 3) రూ
ళ్ TO 22%
దూతలు తమ హస్తాలను చాచి. తర! కరు]
'ఇటుతెండి! బయటకు తీయండి మీ | పస్తే పరు ॥ గ్ర
ప్రాణాలను, అల్లాహ్పై అపనిందను కస బం
త ప్త ates |
మోపి అన్యాయంగా కూసిన కూత లదు! య
32
లకూ, ఆయన ఆయతులవట్ల
తలబిరునుతనం ప్రదర్శించి
నందుకూ ఫలితంగా ఈ రోజు మీకు
అవమానకరమైన శిక్ష విధించబడు
తుంది” అని అంటూ ఉండగా ఆ
దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత
బాగుంటుంది! (అప్పుడు అల్లాహ్
ఇలా సెలవిన్తున్నాడు): “మేము
మొదటిసారి మిమ్మల్ని ఒంటరిగా
సృష్టించినట్లే ఇప్పుడు ఇదిగో మీరు
ఒంటరిగా మా ముందు హోజ
రయ్యారు. మేము ప్రపంచంలో మీకు
ఇచ్చినదంతా, మిరు అక్కడే వదిలి
పెట్టి వచ్చారు. ఇప్పుడు మీవెంట మీ
పనులు నెరవేరటంలో కొంత పాత్ర
ఉందని వీరం భావించిన మీ
సిఫారసు దారులను కూడా మేము
చూడటం లేదు.”
(అల్ అన్ఆమ్- 94)
బర్జఖ్ (పితృలోకం)
SHES yan కులకు!
as Uys fr (యజ సైటు:
యాయ రమే ఈడ క్ష
గ కకత!
న
ass 4s Heme)
FAIS emmys py: పస్తే స
he గా
ఈ ఆయతులో 'అల్యౌమ్' (ఈ దినం, ఈ రోజు) అనే పదంతో
ఇది 'బర్జఖ్' శిక్ష అనుకొని వీరు పొరబడ్డారు. కాని బర్జఖ్కు కాలమనేది
లేదని, మరణం రోజునుండి ప్రళయం రోజు వరకు గల మధ్యకాలం వారికి
తెలియనే తెలియదని కనుక మరణంరోజే వారికి ప్రళయం రోజుగా
గుర్తించబడుతుందని ఇంతకుముందే నిరూపితమయింది. అందువల్ల
“ఈరోజు అంటే మరణించిన రోజే, ప్రళయం రోజు అని అర్థం. కావున
బర్జుఖ్ (వితృలోకం) 33
ఆయతు అవ్వల మర్రతిన్' (ఏ విధంగానైతే మేము మిమ్మల్ని మొదటిసారి
పుట్టించామో) అనే వాక్యం, ఇది పరలోక జీవితానికి సంబంధించినదేనని
వివరిస్తున్నది. ఇంకొకచోట, ఇదే ఆయతు ద్వారా, ప్రళయం గురించి
వివరించటం జరిగింది.
“(ఆది మానవులలో, అంత్య మాన
వులలో) ఒక్కరూ కూడా మిగిలి
త Buy 4B
పోకుండా మేము మానవులందరినీ దో 3జి 5 ఏయు
aa శ శ wt yA Wis wa
చుట్టుముట్టి సమావేశ పరుస్తాము. (ర్న మ క
భళీ 4 We స.
కం కు టా సతు లలి
వారంతా నీ ప్రభువు సాన్నిధ్యంలో art TP
SU PTR Eg (౮)
వరుసలు, వరుసలుగా ప్రవేశపెట్ట న.
బడతారు. ఇదిగో చూడండి. మేము రూ
మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన
స్థితిలోనే మీరుమా వద్దకు వచ్చేశారు
కదా!” (అల్ కహఫ్- 48)
ఇందులో వాడబడిన పదాలన్నీ కూడా భూతకాలానికి సంబంధిం
చినవే అయినప్పటికీ ఈ ప్రశ్నోత్తరాలన్నీ ప్రళయదినం నాడు జరిగేవని
వివరించబడింది.
'మఆరిఫ్' పత్రిక గౌరవ సంపాదకులు, నా వ్యాసంపై వ్రాసిన సమా
ధానంలో పై ఆయతును ఉటంకిస్తూ ఇలా వ్రాశారు:
'ఈ ప్రశ్న మృత్యువు సమయంలో అడగబడుతుందని, ప్రళయ
దినం పేరెత్తబడలేదని పై ఆయతు విశదీకరిస్తున్నది. ఏవిధంగానైతే ప్రజలు
ఒక్కొక్కరుగా పుట్టారో, అదేవిధంగా ఒక్కోక్కరుగా దైవం ముందుకు
హాజరయ్యే పరిస్థితి ఇది. ప్రళయం రోజు ప్రజలు గుంపుగా దైవం ముందుకు
పోతారు. అందుకని ఏ పరిస్థితి అయతే ఇక్కడ వర్ణించబడిందో, అది మరణ
34 బరజఖ్ (పితృలోకం)
సమయానికి సంబంధించిందే తప్ప, ప్రళయం రోజుకు సంబంధించింది
కాదు.” (రిసాల మఆరిఫ్, ఆజంగడ్, మే 1964, పే. 356)
మఆరిఫ్ సంపాదకులవారి వాదనకు పునాది 'పురాదా' (ఒంటరిగా)
అనే పదంగా కనబడుతుంది. వారు భావించేదేమంటే ఒక్కొక్కరుగా ప్రజలు
'బర్జఖ్ లోకైతే వెళతారు, ఇక ఒక్కొక్కరుగా కాక గుంపులు, గుంపులుగా
వెళ్ళేది ప్రళయం రోజున. అందుకని ఈ పదం ద్వారా అది 'బర్జఖ్ యాతన
(శిక్ష) అనేది ధృవపడుతుందని చెప్పుకొచ్చారు. దివ్యఖుర్ఆన్లో ప్రళయం
రోజు గురించి 'ఫతఅతూన అఫ్వాజా' అంటే “మీరు గుంపులు గుంపులుగా
వస్తారు” అనే దానిపై మాత్రమే వారి దృష్టి పడింది. కాని “కుల్లుహుం
ఆతీహి యౌమల్ ఖియామతి ఫర్దా"
వీరిలో నుండి ప్రతి ఒక్కరూ “౪ Pa Gye Neh
ప్రళయం రోజు దైవం సత perMslyS )
ఒంటరిగా వస్తాడు, (మర్యమ్- 96) [షల
అనే ఆయతుపై వారి దృష్టి పడనట్లుంది.
'ఫరాదా' (ఒంటరిగా)అనే పదానికి అర్థం వారి ధనకనక వస్తు
వాహనాదులు, సంతానం, అభిమానులు- అనుచరులు లేకుండా వారు
ఒంటరిగా వస్తారని భావం. దీన్నే ఇంకా వివరంగా మా పుస్తకం 'తాలీమాతె
ఖుర్ఆన్”లో తెలిపాము. ఇక 'అఫ్వాజా' అంటే అందరూ కలిసి వస్తారని
అరం.
థి
బర్జఖ్ (వితృలోకం, 35
2. బర్జఖ్
(మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది)
'బర్జఖ్' అనే శీర్షికపై మౌలానా అస్లం జిరాజ్పూరిగారు వ్రాసిన
సుదీర్చ వ్యాసం ప్రచురింపబడింది. ఆయనగారి గంథం “తాలీమాతె
ఖుర్ఆన్' లోని 'బర్జఖ్' అనే శీర్షికపై నేను ఉద్దేశపూర్వకంగానే ఎలాంటి
అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. 'మఆరిఫ్' పత్రికలో దీనిపై సవివరమైన
వ్యాసాలు ప్రచురింపబడటమే దీనికి కారణం. వాటినిచూసి బహుశా
మౌలానా అస్థంగారు తమ అభిప్రాయాలను మార్చుకొని ఉంటారేమోనని
భావించాను. కాని ఇటీవలె ఆయన వ్రాసిన వ్యాసాన్ని చదివి, మౌలానా గారు
తమ అభిప్రాయాన్ని మార్చుకోలేదని తెలిసింది. అంతేకాక, ఖుర్ఆన్
అభిమాని, సమర్థకుని, దాని ప్రచారమే ధ్యేయమని 'చెప్పుకొనే' నేను కూడా
“మఆరిఫ్”లో మౌలానాగారి దృక్పథాన్ని ఖండిస్తూ వ్రాసిన వారి అభిప్రాయా
లతో ఎకీభవించటం ఆయన్ను ఆశ్చర్యచకితుల్ని చేసిందని కూడా ఆయన
పేర్కొన్నారు. ఏ అభిప్రాయాలనైతే ఇంతటి బలీయమైన దృష్టాంతాలతో
ఖండించట్లిర్ జరిగిందో” వాటినే మౌలానాగారు ఇంకను పట్టుకొని
వేలాడటం,పట్ల నాకాశ్చర్యం వేస్తుంది. బర్జఖ్ జీవనం, బర్జఖ్లో లభించే
శిక్షా, ప్రతిఫలాన్ని బలపరిచే సర్వవిషయాలు ఇంతకు (క్రితమే చర్చిం
చబడ్డాయి. నేనింకేమి చెప్పేది? అయినా అన్నిరకాల ఘాటైన, తీవ్రమైన
పదజాలాన్ని ఉపయోగించకుండా ఖుర్ఆన్ ఆయతులను అర్థం చేసుకో
36 బర్జఖ్ (పితృలోకం)
వటంలో ఎక్కడెక్కడైతే మౌలానాగారు పొరబడ్డారో వాటిని సాధ్యమైనంత
వరకు హృదయరంజకంగా విశ్లేషించటానికి ప్రయత్నిస్తాను. గడిచిన
(మఆరిఫ్లోని) వ్యాసాల్లో జరిగిన తప్పిదం ఏమిటంటే వాటి శైలిలో తీవ్రత
చోటుచేసుకుంది. దాని ఫలితంగా సంభోదితునిలో ఉగ్రత ఏర్పడి
సత్యస్వీకరణలో అవరోధం కలిగిస్తుంది.
బర్జఖ్కు అర్దం
మొట్టమొదట నిఘంటువు క్రమం 'బర్జఖ్' అనే పదానికి అర్థం
ఏమిటో తెలుసుకుందాం. రెండు వస్తువుల మధ్య ఏ అవరోధమైతే ఉందో,
ఈ రెండింటిని పరస్పరం కలువకుండా ఆపేది, లేదా ఈ రెండింటిని
పరస్పరం వేరుచేసే దాన్ని అరబీ భాషలో 'బర్జఖ్ అంటారు. అది తెర కాని
వ్వండి, అడ్డంకి కానివ్వండి, కాలం కానివ్వండి, లేక ఇంకేదైనా కానివ్వండి.
“బెనహూమా- బర్జఖుల్- లాయబ్గియాన్ మరియు “జఅలబైనహుమా
బర్జఖన్ వ్వ హిజ్రమ్ మహ్జూరా” అనే ఆయతులలో రెండు సముద్రా
లను కలువకుండా ఆపేదాన్ని 'బర్జఖ్ అనటం జరిగింది. ఒక హదీసులో
ఇలా ఉల్లేఖించడం జరిగింది. “ఇన్నహు సల్లా బి ఖౌమి ఫస్రా బర్జఖా”
అనగా ఆయన(స)గారు ఒక సమూహానికి నమాజ్ చేయిస్తున్నారు. ఖుర్ఆన్
పారాయణం చేస్తూ, మధ్యలో దాని క్రమాన్ని తెంచేస్తూ, వేరొక చోటినుండి
పారాయణం ప్రారంభించారు. ఎ భాగాన్నైతే ఇక్కడ విడిచిపెట్టడం
జరిగిందో, దాన్ని 'బర్జఖ్' అని పిలువడం జరిగింది. ఇంకొక హదీసులో
శంకల్ని 'బరాజఖుల్ ఈమాన్' అంటే, అపనమ్మకం మరియు విశ్వాసం
మధ్య స్థితి.
భాషాపరమైన అర్ధం
మానవుని మరణం మొదలుకొని ప్రళయం రోజువరకు గల
బర్జఖ్ (పితృలోకం,
37
మధ్యకాలాన్ని లేక వ్యవధి కోసం ఖుర్ఆన్ ఈ పదాన్ని ఉపయోగించింది.
ఖుర్ఆన్లోని ఏ ఆయతులోనైతే ఈ పదం అవతరించిందో, స్వయంగా ఆ
పదమే దాని భాషాపరమైన అర్థాన్ని విశదీకరిస్తున్నది.
చివరకు వారిలో ఎవడికైనా మరణం
వస్తే వాడు ఇలా అనటం ప్రారంభి
స్తాడు. “ఓ నా ప్రభూ! నేను వదిలి
పెట్టి వచ్చిన లోకానికే నన్ను తిరిగి
పంపెయ్యి, ఇక నేను మంచి
పనులు చేస్తానని ఆశిస్తున్నాను.”
ఇది ఎంతమాత్రమూ జరిగేది కాదు,
అతడు పలికేది కేవలం ఒక మాట
మాత్రమే. ఇప్పుడు ఈ (మరణిం
చేవారి) అందరి వెనుక ఒక గోడ
అడ్డంగా ఉన్నది. ఇది మరొక
జీవితం వచ్చే రోజువరకు
ఉంటుంది. (అల్మోమినూన్- 100)
ఉస్తై డయా లీ! గ్రే
pr
POLES లో
; ణా 4 1 2 > we
PA Sp) యాం
ళ్ ళ్ fy ఫో ర్యా
దర. 5 ULE
ంర్తుకపపోఎ ఘట)
అవుత ”
దీనిద్వారా మరణ సమయం నుండి ప్రళయం రోజువరకు గల
కాలమంతా 'బర్జఖ్ అనబడుతుందని అర్థమవుతున్నది. మీరు దీన్ని
అడ్డంకి, ఆపుదల, లేక చాటు అని పిలిచినా ఫర్వాలేదు. కాని ఈ అడ్డంకి
లేక చాటు అనేది మృతునికి మరియు ప్రపంచానికి మధ్యనే లేదా మృతునికి
మరియు ప్రళయానికి మధ్యనే. దైవం మరియు అతని దాసుని (మానవుని)
మధ్య ఎంతమాత్రం కాదు. బర్జఖ్ స్థితిలో మృతులు దైవసన్నిధి నుండి
చాటుగా ఉంచబడతారనే అర్థం వచ్చే ఎ చిన్న దృష్టాంతం (సూచన) కూడా
ఖుర్ఆన్లో మనకు లభించదు. ఇది కేవలం నిరాధారమైన ఆలోచన
మాత్రమే.
38 బర్జఖ్ (పితృలోకం)
బర్జఖ్ పరిస్థితి
మరి బర్జఖ్ పరిస్థితి ఏమిటి? ఇందులో మానవునికి (మృతునికి)
ఏదైనా జీవితం ఉందా? లేదా? సజ్జనుల కోసం సుఖం, దుర్మార్గుల కోసం
వ్యధలాంటిది ఎదైనా అక్కడుందా? లేదా? ఇంకా బర్జఖ్లో మానవ ఆత్మ
ఎ పరిస్థితిలో ఉంటుంది.
మౌలానా అస్లం జేరాజ్పూరి గారి వాదన ఏమంటే:
1. చనిపోయినవారు బర్జఖ్లో తమ ప్రభువు సన్నిధి నుండి
దూరంగా (చాటుగా) ఉంచబడతారు. కేవలం ప్రళయం రోజే వారు హాజరు
పరచబడతారు.
2. 'బర్జఖ్' అనేది సంపూర్ణంగా మృతజీవనం. (సంపూర్ణ మృత స్థితి)
అందులో జీవనం, జ్ఞానం, గ్రాహ్యం, అనుభూతి అనుభవం, ప్రభావితం
కావటం లాంటివేమీ ఉండవు. అందుకని పాపపుణ్యాలుగాని, సుఖదుః
ఖాలుగాని అక్కడ లేవు.
3. 'బర్జఖ్ లో ఉండటమంటే దేవుని గ్రంథం (లెక్క)లో ఉండటం
మాత్రమే. అంటే మానవుడు ఈ భూమిపై చివరి శ్వాస పీల్చిన తరువాత
సమాప్తమై (నశించి)పోతాడు. కేవలం అతని గురించిన వివరాలు మాత్రమే
దైవగ్రంథంలో నమోదై ఉంటాయి. ఇక ఎప్పుడయితే ప్రళయం సంభవి
స్తుందో, ఈ దైవగ్రంథంలో నమోదైన వారందరిని తిరిగి పుట్టించటం జరుగు
తుంది. కనుక మరణం మొదలుకొని ప్రళయదినం వరకు ఆత్మ కేవలం
నశ్వరస్థితిలో, ఉనికిలేని స్థితిలో ఉంటుంది. దాని ఉనికి ఎక్కడైనా ఉందా
అంటే అది కేవలం దైవగ్రంథంలోనే.
4. కేవలం దైవం కోసం, దైవమార్గంలో చంపబడ్డవారే, దీన్నుండి
మినహాయింపబడతారు. వారు చనిపోయిన తరువాత కూడా బ్రతికే
ఉంటారు. తమ ప్రభువు సన్నిధినుండి వారు చాటుగా (దూరంగా)
బరజఖ్ (పితృలోకం) 39
ఉంచబడరు. అంతేకాదు, వెంటనే వారు హాజరుపరచబడతారు. ఇంకా
వారికి భుక్తినివ్వటం జరుగుతుంది.
పై వాదన ఖుర్ఆన్ ద్వారా నిరూపితమవుతుందా?లేదా? అనేది
మనం పరిశీలించాల్సి ఉంది. ఇంకా పై ప్రశ్నలకు ఖుర్ఆన్ ప్రకారం సరి
యైన సమాధానాలేవి?
జీవన్మరణాలకు అర్లం
థ
ఈ వాద ప్రతివాదాల్లో అసలు, మొట్టమొదటగా పరిష్కరించ
బడవలసిన ప్రశ్న, జీవితం మరియు మరణంి ఏమిటో అన్నది దివ్య
ఖుర్ఆన్లో ఇలా పేర్కొనటం జరిగింది.
wa లి లల వట లోలో లో Dar
వాస్తవానికి ణు ఆయన > Aes CE
ప్రాణం పోశాడు, మళ్ళీ మీ ప్రాణం
త aut
తీసేది ఆయనే. తిరిగి మిమ్మల్ని POO TARE
బ్రతికించేదీ ఆయనే.
(అల్ బఖర- 28)
పై ఆయతులో రెండు మరణాలు, రెండు జీవితాల గురించి
చెప్పటం జరిగింది.
1. భౌతిక శరీరంలో ఆత్మ ప్రవేశించకముందున్న పరిస్థితిని మొదటి
మరణం గా పేర్కొనటం జరిగింది. ఉదాహరణకు:
ఆయన మానవ సృష్టి ప్రారంభాన్ని ఖో బా కరు
మట్టితో చేశాడు... ఆ తరువాత అత *
ST es eg
నిని నఖశిఖ పర్యంతం తీర్చిదిద్దాడు. జ ఈ ద
అతనిలోనికి తన ఆత్మను ఊదాడు, స్యాక్హ్ర్యుక్య గ్రహ an
మీకు చెవులిచ్చాడు, కళ్ళిచ్చాడు,
హృదయాలిచ్చాడు. (అస్ సజ్దా- 789) (6:0? WG Ys
40 బర్జఖ్ (పితృలోకం)
పై ఆయతుల ద్వారా ఇది విధితమవుతున్నది.
2. శరీరంలో ఆత్మను ప్రవేశపెట్టిన తరువాత పరిస్థితిని మొదటి
జీవితంగా వర్ణించటం జరిగింది. దీనిలో మానవుడు తన శారీరక
చెవులతో వింటాడు, శారీరక కళ్ళతో చూస్తాడు, శారీరక
మనోమస్తిష్కాలతో ఆలోచిస్తాడు. ఈ విషయమై కూడా పై ఆయతు
సూచిస్తుంది.
3. భౌతిక శరీరం నుండి ఆత్మను తీసేసుకున్నప్పటి పరిస్థితిని రెండవ
మరణంగా పేర్కొనటం జరిగింది.
మరణ సమయంలో ఆత్మలను వశ ర్య TRIP /
పరుచుకునేవాడు అల్లాహ్యే.
జ్ జ
(అజ్ జుమర్- 42) 933
Bow) తపో
ఈ దుర్మార్గులు మరణవేదనలో
మునిగితేలుతూ ఉండగా, దైవ శ
వళ అ
అ హీ 2? a
అక క గ TE లో అ తో 0
దూతలు తమ హస్తాలను చాచి “ఇటు “౫ Oey | త్త
తెండి! బయటకు తియ్యండి మి ep ణ్
1కు ప) జం టా?! (1 4
ప్రాణాలను...” (అల్ అన్ఆమ్- 92) య... పదల
య్ స్ 4
పై ఆయతులు దీనికి దృష్టాంతములు sie!
4. మరణం రోజు శరీరంనుండి తీసేసుకున్న ఆత్మనే, ప్రళయం
రోజు తిరిగి శరీరంలోకి పంపించటం జరుగుతుంది. దీన్నే రెండవ జీవితంగా
పేర్కొనటం జరిగింది. దీన్ని:
ప్రాణాలు (శరీరాలలో) తిరిగి కలప TOTTI
6 క్ +o న్
బడినప్పుడు- (అత్ తక్వీర్- 7) myo)
బరజఖ్ (వితృలోకం) 41
మేము మొదట్లో సృష్టిని చేసినట్లే , యర యల
మళ్ళీ దానిని చేస్తాము. ధ్థడలే3 (హా యట
(అల్ అంబియా- 104)
పై ఆయతులు, ఇంకా ఇలాంటి అనేక ఆయతులు సమర్థిస్తాయి.
శారీరక (భౌతిక) మరణం తరువాత ఆధ్యాత్మిక జీవితం
సామాన్యంగా శరీరం మరియు ఆత్మల కలయికను జీవితంగాను,
శరీరం మరియు ఆత్మల ఎడబాటును (విడిపోవటాన్ని) మరణంగాను
ఖుర్ఆన్ పేర్కొంటుందనేది తెలిసిపోయింది. కాని, ఖుర్ఆన్ మరణమని
దేన్నైతే శ్రే ఎర్కొంటుందో దాని అర్థం నశ్వరం, ఉనికి హీనత కాదు, ఆ స్థితిలో
కూడా ఒక రకమైన జీవితం ఉంది. ఆ జీవితంలో ఆత్మ వినగలుగుతుంది,
చెప్పగలుగుతుంది, దానికి విషయ అవగాహన ఉంటుంది. ఖుద్దుగా
ఖుర్ఆన్లోనే దీనికి అనేక దృష్టాంతాలున్నాయి. మొదటి మరణ స్థితిలో
జరిగిన ఒక విషయాన్ని అదిలా వర్ణిస్తున్నది.
“ప్రవకా! ప్రజలకు ఆ సమయాన్ని
జ్ఞాపకం చెయ్యి, అప్పుడు నీ ప్రభువు లు! నా
ఆదం సంతతి యొక్క వీపుల నుండి కూ - లైగైం!ర్రూ
వారి నంతాన్లాన్ని తీని ఇంకా SR BENS
స్వయంగా వారిని వారికే సాక్షులుగా gs He తీ ర ఎ. yw
నిలబెట్టి అడిగాడు. “నేను మీ sal
ప్రభువును కాదా?” అని. వార్తు ఇలా (4 3 fa రరట్లద
అన్నారు. “నిశ్సియంగా మీరే మా
ప్రభువు. మేము దీనికి సాక్ష్యం
ఇస్తున్నాం.” (అల్ ఆరాఫ్- 172)
42 బర్జఖ్ (పితృలోకం,
ఆత్మలు శరీరాల్లో ప్రవేశించకముందే, వారు మృతస్థితిలో ఉన్న
ప్పుడు కూడా, వాటికి వినగలిగే, చెప్పగలిగే, గ్రహించగలిగే యోగ్యత ఉన్న
మృత్యువు అది అని అర్థం కావటం లేదా? దైవం వాటిని ప్రశ్నించాడు, అవి
దొన్ని విన్నాయి, దానికి సమాధానమిచ్చాయి, ప్రశ్నను గ్రహించే అర్థం
చేసుకునే సమాధానమిచ్చాయి. అందుకని శరీరాల్నుండి, ఆత్మలు వేరుబడి
ఉండడం కారణంగానే ఆ పరిస్థితిని మరణంగా పరిగణించటం జరిగింది.
వాస్తవానికి అది కూడా ఒకరకమైన జీవితమే. వినటం, పలకటం, గ్రహం
చటం అనేవి జీవిత లక్షణాలుగా పరిగణింపబడతాయి.
ఇక రెండవసారి మరణం సంభవించిన పరిస్థితిలో కూడా ఆత్మల్లో
ఈ గుణాలు (జీవిత లక్షణాలు) ఉంటాయని ఖుర్ఆన్లోని అనేక
ఆయతులు ధృవపరుస్తున్నాయి. ఉదాహరణకు:
‘4 ఫీ ల్ స్త
త. వారిలో ఎవడికైనా 10 సయ! తో
మరణం వసే వాడు ఇలా అనటం ik ey
ర ణి bp యాల! a క!
ప్రారంభిస్తాడు. “ఓ నా ప్రభూ! నేను డర I
అ aE (ల 2,2 BR Pa
వదిలిపెట్టి వచ్చిన లోకానికే నన్ను వర శా.
తిరిగి పంపెయ్యి; ఇక నేను మంచి తో etd wie Or ie *
వ ANS )
పనులు చేస్తానని ఆశిస్తున్నాను; ఇది వ స్ట a ప్ర న!
gf ss ya SG?
ఎంతమాత్రమూ జరిగేది కాదు. ఢిఫాతీ) 70౨2 ౮
సవ్య ఫ్ 723
అతడు పలికేది కేవలం ఒక మాట ప ఖ్
మాత్రమే. ఇప్పుడు ఈ (మరణించే
వారి) అందరి వెనుక ఒక గోడ
అడ్డంగా ఉన్నది. అది మరొక
జీవితం వచ్చేరోజు వరకు
ఉంటుంది.”
(అల్ మోమినూన్- 100)
బర్జుఖ్ (పితృలోకం, 43
పై ఆయతులో వచ్చిన '“ఇర్జివూన్' (నన్ను తిరిగి పంపెయ్యి) 'ఫీమా
తరక్తు (నేను వదిలిపెట్టివచ్చిన) మరియు మిన్ వ్వరాయిహిం బర్జఖున్
(ఈ అందరి వెనక ఒక గోడ అడ్డంగా ఉన్నది) అనే వాక్యాల ద్వారానే ఇది
ప్రపంచం విడిచివెళ్ళిన తరువాత పరిస్థితి అని, అతనికి ప్రపంచానికి మధ్య
“బర్జఖ్' తెరపడిందని, ఇక ప్రపంచంతో ఉండడమనేది కాదు, తిరిగి
ప్రపంచానికి వెళ్ళే సమస్య అని స్పష్టంగా అర్థమవుతున్నది. మరణించి ఉన్న
ఈ స్థితిలో మృతుడు తన ప్రభువుతో మాట్లాడుతున్నాడు. తిరిగి ప్రపంచానికి
పంపమని తన కోరికను వెల్లడిస్తున్నాడు. దీనిలో భయం, ఆశల భావాలు
మిళితమై ఉన్నాయి. తను ప్రపంచంలో చేసివచ్చిన చేష్టలు అతనికి
గుర్తున్నాయి. వాటిపై సిగ్గు, రాబోయే ప్రమాదాల అవగాహన ఉంది. తన
ప్రభువును గుర్తిస్తున్నాడు. అతనిలో మాట్టాడే శక్తి ఉంది కనుకనే అతనిలా
కోరుకుంటున్నాడు. దీన్ని జీవనానికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు,
చిహ్నాలు లేని సంపూర్ణ మృతస్థితి, మృతలోకం అని మీరెలా అనగలుగు
తున్నారు?
ఈ క్రింది ఆయతులు కూడా పై విషయాన్నే ధృవీకరిస్తున్నాయి.
bo ఎవరికైనా మరణ సమయం లయ aan
సమీపించి, అతను 'ఓ నా ప్రభూ! లై [గ
నీవు నాకు మరికొంత వ్యవధి యప చ లో లాహీలూో
ఎందుకివ్వలేదు. నేను దానధర్మాలు 3 గ ia యు |
చేసి సజ్ఞనులలో కలిసిపోయేవాణ్లి ల
కదా?' అని వాపోయే పరిస్థితి రాక See Bn
ముందే మేము మీకు ఇచ్చిన ఉపాధి po ey లి జ
నుండి ఖర్చుపెట్టండి” oa!
(అల్ మునాఫిఖూన్- 10)
44
“తము ఆత్మలకు అన్యాయంం
చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను
తీసి, దైవదూతలు వారిని 'ఇదేమిటీ
మీ స్థితి ఇలా ఉందీ' అని అడిగారు.
అప్పుడు వారు ఇలా సమాధానం
చెప్పారు. 'మేము భూమిపై బలహీను
లుగా, నిసృహాయులుగా ఉండే
వారము” దైవదూతలు అల్లాహ్
భూమి విశాలంగా లేదా మీరు వలస
పోవటానికి” అని అడిగారు.
(అన్నిసా- 97)
మేము పంపే దైవదూతలు వారి
ఆత్మలను బంధించటానికి వచ్చే ఆ
గడియవరకు. అప్పుడు ఆ దూతలు
వారిని ఇలా అడుగుతారు. “చెప్పండి,
వీరం అల్తావాకళం బదులుగా
వేడుకంనే ఆ ఆరాధ్యదై వాలు
ఇప్పడెక్కడున్నారు? వారు ఇలా
అంటారు. “వారంతా మా నుండి
తప్పుకున్నారు. ఇంకా వారు “మేము
నిజంగానే సత్యతిరస్కారులమే” అని
తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యం
ఇస్తారు. అల్లాహ్ ఇలా సెలవిస్తాడు:
'పోండి, మీకు పూర్వం గతించిన
జిన్నాతంల వర్గమూ, మానవుల
వర్గమూ పోయి చేరిన ఆ నరకానికే
మీరూ పోండి” (అల్ ఆరాఫ్- 37)
బర్జఖ్ (పితృలోకం)
బయత a
NG Ft
hide
3} (చి జీ
Cas 4 eb
tHe els} తస
ళా PCL 9 es
SUDEP
య1 అపీట్త్రోలఫఘయ
లో 4 “a
bayasteLept
COON:
ల
అ [మం లి6ంధ్హుపక
FS A, OO OR Tt 23
ఎదెతీందోలే కర్రా!
బరజఖ్ (పిత్భలోకం,
వారు పరిశుద్దావస్థలో ఉన్నప్పుడు
వ 6
దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ
'మీకు శాంతి కలుగుగాక! మీ కర్మ
లకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశిం
చండి' అని అంటారు.
(అన్ నహ్హ్- 32)
తమ ఆత్మలకు అన్యాయం చేసు
కుంటూ ఉన్నప్పుడు దైవదూతలు
ప్రాణాలు తీసే అవిశ్వానులకు,
అప్పుడు వారు (తలబిరుసుతనాన్ని
విడిచిపెట్టి) వెంటనే వూర్తిగా
లొంగిపోయి, 'మేము ఎ తప్పూచేసి
ఉండలేదు అని అంటారు. దానిపై
ద్దైవదూతలు ఇలా అంటారు.
“ఎందుకు చేసి ఉండలేదు! అల్లాహ్
మీ చేష్టలను బాగా ఎరుగును. ఇక
పోండి. నరక ద్వారాలలో దూరి
వోండి. అక్కడనే మీరు శాశ్వతంగా
ఉంటారు." (అన్ నహ్- 28, 29)
దైవదూతలు, హతులైన అవిశ్వాసుల
ప్రాణాలను తీన్తున్నవృటి స్థితిని
నీవుగనక చూడగలిగితే ఎంత
బాగుండేది! వారు వారి ముఖాలపైని,
పిరుదుల పైని కొట్టేవారు, ఇంకా ఇలా
అనేవారు: “ఇదో కాలే శిక్షను
అనుభవించండి” (అన్ఫాల్- 50)
45
2 7” ta af
STS
CUT SENESY
వ్రు
కడుడం అకు
(ot
ఇల
ర డూఫ5
తక 1,
46 బర్జుఖ్ (వితృలోకం,
ఇవి, ఇంకా ఇలాంటి అనేక ఆయతులున్నాయి. వీటిద్వారా
సర్వసామాన్యంగా శరీరం మరియు ఆత్మలు విడిపోవటాన్ని “మృత్యువు గా
పేర్కొనటం అయితే జరుగుతుంది. కాని గ్రహించే, తెలుసుకొనే శక్తి
సంపూర్ణంగాలేని, జీవనానికి సంబంధించి ఎలాంటి లక్షణంలేని మృత్యువు
మాత్రం కాదు. దీనికి బదులు, ఈ స్టితిలోకూడా ఆత్మలో జీవనానికి
సంబంధించి శారీరక జీవితంలో ఉన్న నర్వలక్షణాలూ, చిహ్నాలూ
ఉంటాయి. అయితే వాటి పద్దతి, పరిస్థితి, రూపమూ మారి ఉంటాయి.
ఇంకా శారీరక జీవితానికి ఈ స్టితి భిన్నంగా ఉంటుంది.
శారీరక మృతి తరువాత లభించే జీవనం ఎలాంటిది?
సామాన్యంగా మానవులు జీవితమంటే శారీరక జీవితమని,
మృత్యువంటే శారీరక మృత్యువు అని భావిస్తారు. ఈ అర్థంలోనే మానవ
భాషలో జీవితం, మరణం అనే పదాలు ఉపయోగింపబడతాయి. ఈ
కారణంగానే దైవంకూడా తన దివ్యవాణిలో జీవన్మరణాలను శారీరక
జీవితం, శారీరక మరణం అనే అర్జాల్లోనే ఉపయోగించాడు. వాస్తవ జీవితం
శారీరక జీవితం మాత్రమేనని, వాన్తవ మృత్యువు కూడా శారీరక
మృత్యువేనని (జీవనానికి సంబంధించిన ఏ లక్షణంలేని) భావించే-
మానవుల ఈ అజ్ఞానపు భావనను ఖండించే అవసరం కొన్ని సందర్భాల్లో
ఏర్పడింది. ప్రత్యేకించి సత్యమార్గంలో, దైవమార్గంలో ప్రాణాలర్చించే
సందర్భం వచ్చినప్పుడు ఈ అజ్ఞానపు భావన మనిషిని పిరికివానిగా
చేసేస్తుంది. అతను ఆ సమయంలో తన ప్రాణాలర్పించటానికి వెనుకంజ
వేస్తాడు. నేనొకవేళ చనిపోతే, జీవిత సౌఖ్యాలకు దూరమైపోతాను, శరీరం
నుండి ఆత్మ విడిపోగానే, నేను శాశ్వతంగా నశించి, నామరూపాల్లేకుండా
పోతానని అతను భయపడతాడు. ఈ సందర్భంలోనే దైవం, యదార్ధం పై
పడిఉన్న తెరలేపేస్తాడు. దేన్నైతే నీవు మరణం అను కుంటున్నావో,
వాస్తవంలో అది మరణం కానేకాదు. మా కోసం నివు ప్రాణాలర్చించి
బర్జఖ్ (పితృలోకం) 47
“సంపూర్ణ శాశ్వత మృత్యులోకం లోకి వెళ్ళవు. దానికి బదులు మరణించి
కూడా నీవు బ్రతికేఉంటావు. మేము ప్రసాదించే ఆహారం రుచులు నీవు
ఆస్వాదిస్తూనే ఉంటావు” అని పేర్కొంటున్నాడు.
“అల్లాహ్ మార్గంలో చంపబడ్డవారిని కలీ శ 49s మలో
మృతులుగా భావించకండి. వాస్తవా లు మై |
నికి వారు సజీవులే. తమ ప్రభువు గ్ర కఫ తు1ర్రమోటి
వద్ద జీవికను పొందుతున్నారు.”
(ఆలి ఇమ్రాన్- 169)
అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని Nik ah PAR 2
'మృతులు' అనకండి. వాస్తవానికి బ్రమయట్ర భయప ,
వారు సజీవులు. కాని మీరు వారి జీవి _ల్రీ= డఫ? (యు! Hyg
తాన్ని గ్రహించలేరు. త్రో పిసక స!
(అల్బఖర- 154)
ఈ పరిస్థితుల్లో 'వాస్తవం 'పై తెరపడి ఉండడం వల్ల, ఒక గొప్ప
బెచిత్యం దెబ్బతినే ప్రమాదముంది కనుక ఈ వాస్తవాన్ని బహిరంగపర్చటం
జరిగింది. కాని ఒక్క నిమిషం ఆగి, దీన్ని పరిశిలించి చూడండి: ఎవరైతే
దైవమార్గంలో చంపబడతారో, వారిని సామాన్య భాషలో ఉపయోగించే
'మరణం' వరించదని చెప్పబడటంలేదు. దానికి బదులు చెప్పబడిందేమి
టంటే, వారి మరణాన్ని 'వాస్తవ మరణం'గా భావించకండి, చెప్పుకోకండి,
వారు వధింవనయితే బడ్డారు, వారి శరీరాలను ఆత్మలు కూడా
వీడిపోయాయి. వారు ప్రపంచం నుండి తప్పకుండా వెళ్ళిపోతారు. వారు
ఖననం కూడా చేయబడతారు, వారి భార్యలు వితంతువులు, వారి పిల్లలు
అనాధలు కూడా అవుతారు. వారి ఆస్తులు పంచుకోబడతాయి కూడా. ఈ
అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో వారు ప్రపంచం, ప్రపంచవాసుల దృష్టితో
మరణించారనటంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ శారీరక
మృత్యువు తరువాత కూడా, వారికో జీవితం లభిస్తుంది. అందులో వారు
0, $+ iP ఆశతో 2 0 2 జో
OP) Wie FUL]
7
48 బర్జుఖ్ (పితృలోకం) |
దైవం ప్రసాదించే ఆహారం, ఇంకా ఇతర దైవానుగ్రహాలను అనుభవిస్తూ
ఉంటారు. కాకపోతే దీనిగురించిన జ్ఞానం మీకు లేదు.
ఈ అంశాన్నే మౌలానా అస్లం జెరాజ్పూరిగారు అర్థం చేసుకోలేక
పోయారు. సామాన్య మరణం, వాస్తవ మరణంలో గల బేధాన్ని గుర్తించలేక
పోయారు. ప్రత్యేకంగా దైవమార్గంలో ప్రాణాలర్సించే యోధుల
విషయంలోనే దైవం ఈ రెండింటిలో గల బేధాన్ని ఎత్తిచూపటంలోగల
బెచిత్యమేమిటో ఆలోచించలేదాయన. అంతేకాదు, ఈ ఆయతులలోని
భావాన్ని అర్థం చేసుకోవటంలోను ఆయన పొరపడ్డారు. ఈ బేధం కేవలం
దైవమార్గంలో ప్రాణాలర్పించిన వారివరకే పరిమితం కాదని, చనిపోయే
వారందరి కోసం సామాన్య మరణం తరువాత కూడా ఒక ఆధ్యాత్మిక జీవనం
ఉందని, అందులో జ్ఞానం అనుభూతి వినే, పలికే మొదలుగు గల
సామర్థ్యాలన్నీ యధాతథంగా ఉంటాయని ఈ ఆయతుల ద్వారా
స్పష్టమవుతున్నది.
ఇక్కడ ఆయన చేసిన ప్రథమ మరియు మౌలికమైన పొరపాటు అదే.
ఈ కారణంగానే చివరివరకూ ఆయన ఆలోచనలు క్రమం తప్పుతూ
పోయాయి.
బర్జఖ్లో ఆత్మలుండే ప్రదేశాలు
భౌతిక (శారీరక) మరణం తరువాత ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యం
లభించిన పిదప, ఇకమరణించిన తరువాత మానవ ఆత్మలతో ఎలా
వ్యవహరించబడుతుంది, వాటినెక్కడ ఉంచటం జరుగుతుందనే
విషయాన్ని పరిశీలించాల్సి ఉంది.
మానవులు ప్రపంచ జీవితంలో ఏ కర్మలనైతే ఆచరించారో,
బర్జఖ్లో వారి ఆత్మలకు దాని ప్రకారమే స్థానాలు కేటాయించబడతా
యని ఖుర్ఆన్ తెలుపుతుంది. ప్రపంచంలో దైవభీతి, సద్కర్మలతో జీవితం
గడిపినవారి ఆత్మలు, అత్యంత సూక్ష్మమై, మహోన్నత ప్రదేశాలవైపు ఎగిరి
పోతుంటాయి. శరీరం నుండి బయటపడగానే, దైవదూతలు వారికి సఫలీ
కృత శుభవార్తను వినిపిస్తారు. వారి పేర్లు ఊర్థ్వలోకపు రిజిష్టర్లలోవ్రాయ
బర్జఖ్ (పితృలోకం,
49
బడతాయి. ప్రళయం (తీర్పుదినం) వరకు గల నిరీక్షణ వ్యవధిని అవి
ఎలాంటి మహోన్నత స్థలాలలో గడుపుతాయంటే, స్వర్గ సువాసనలు వాటికి
చేరుతూ ఉంటాయి. వాస్తవంలో అవి స్వర్గ ప్రారంభ దశలై ఉంటాయి.
వారు పరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు
6 0
దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ
“మీకు శాంతి కలుగుగాక! మీ కర్మ
లకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశిం
చండి” అని అంటారు.
(అన్ నహ్హ్- 32)
"ఎవరు అల్లాహ్ మార్గంలో వలస
పోయారో, తరువాత చంపబడ్డారో,
లేక మరణించారో వారికి అల్లాహ్
మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు.”
నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే ఉత్తమ
ఉవాధి ప్రదాత. వారు తృప్తిపడే స్థలా
నికి ఆయన వారిని చేరుస్తాడు.
(అల్ హజ్- 58,59)
మీరు అల్లాహ్ మార్గంలో చంప
బడినా లేక చనిపోయినా మీ
వంతుగా మీకు లభించే అల్లాహ్
కారుణ్యం, ఆయన క్షమాభిక్ష, వారు
కూడబెట్టే సమస్త వస్తువులకంటే
ఎంతో ఉత్తమమైనది. మీరు చని
CYTES
ంఠఫో
రర ఉ కోటే
5కే!
+
శా కో SPH . ఈుజళు
HOE 11615
కటిం 4 తత్ is gD. CE GT.
ఉత్స CSL)
50
పోయినా లేక చంపబడినా, ఎ
స్థితిలో అయినా సరే. మీరంతా
అల్లాహ్ సమక్షంలో సమికరించబడ
తారు.' (ఆలిఇమాన్- 158)
“ఇంతలోనే పట్టణంలోని ఒక మారు
మూల ప్రాంతం నుండి ఒక వ్యక్తి
పరుగెత్తుకుంటూ
అన్నాడు. “నా జాతి ప్రజలారా! దైవ
ప్రవక్తను అనుసరించండి......... నేను
మీ వ్రభువును విశ్వనించాను.
అందుకని మీరు కూడా నా మాటను
వీనేండ్.... "౫ (చివరకు వారు
అతన్ని హత్య చేశారు) ఆ వ్యక్తితో
స్వర్గంలో ప్రవేశించు” అని అన
బడింది. (యాసీన్- 20, 25,26)
వచ్చి ఇలా
బర్జుఖ్ (పితృలోకం,
మనత A
అ342542 రర షష)
Did సా ఇ
OSB EY
4 2% ప్రీ
ంతకకశవేటీ..
ఆఅ ¥ న్స్ ఇ GR
jwytdss ls; E>
+ ౫ 0G ఈ J
అ BAN)
WI Ca 2 Rie Nas
BAO)
se? DP ఏం ల త ఈ
ర మ హా
తయన. కనన నప అ కపన తప
1 ఈ ఆయతు మరియు పై ఆయతు ద్వారా దైవభీతిపరాయణులందరి
తోనూ ఒకేవిధంగా వ్యవహరించబడుతుందని, ఇందులో షహీద్ (దైవ
మార్గంలో చంవబడినవారు) మరియు షపొద్కాని వారిలో ఎలాంటి
బేధం ఉండదని తెలున్తు నది. అంతేకాక షహీద్ ఆత్మలు కాక మిగిలిన
ఆత్మలన్సీ బర్జభ్లో తమ ప్రభువు నుండి చాటుగా ఉంచబడతాయనే
మౌలానా అన్లం జేరాజ్పూరి ఆలోచనను కూడా ఇబ ఖండిస్తున్నాయి.
2. ఈ వ్యక్తీ చంపబడ్డాడని ఖుర్ఆన్లో పేర్కొనబడలేదు. ఉల్లేఖనాలను
అనునరించి అతను చంవబడ్డాడని తెలుస్తున్నది. ఉల్లేఖనాన్లి మనః
కల్పితం, నమ్మశక్యం కానిది అని ఎవరయితే అనుకుంటారో, వారు ఆ
వ్యక్తికి స్వర్గంలో ప్రవేశించుమనే ఆదేశం, చనిపోయిన తరువాతనే ఇవ్వ
బడీందని ఒవ్వుకోవాల్సి వస్తుంది.
బరజుఖ్ (పితృలోకం, 51
నిస్సందేహంగా సజ్ఞనుల కర్మల SOE
పత్రాలు ఉన్సతస్తాయి వకులకు ళ్ AY ey A
క | tga గోరు
ఉంటాయి. ఉన్నతస్థాయి వ్యక్తులకు తిష! శరమ
సంబంధించిన గ్రంథం ఏమిటో
నికు తెలుసా? అదొక వ్రాయబడిన
గ్రంథం. దేవునికి సన్నిహితులైన
దైవదూతలు దాన్ని కొపలాకాస్తూ
ఉంటారు.
(అల్ ముతఫ్ఫిఫీన్- 18-20)
దీనికి భిన్నంగా ఎవరయితే పాపజీవితం గడుపుతారో వారి ఆత్మలు
మైలపడిపోతాయి, వారి కోసం ఉన్నతస్థానాల ద్వారాలు తెరుచుకోవు. శరీరం
నుండి బయటపడగానే వాటిపై మొదలవుతాయి. అవి నీచమైన, వ్యధా
భరితమైన చెరసాలల్లో ఉంచబడతాయి. అక్కడ వారికి తమ భయంకరమైన
పర్యవసానపు సూచనలు కనబడుతుంటాయి. ఇంకా ప్రపంచ జీవితంలో
1.
మౌలానా అన్హం జేరాజ్వూరి ఈ ఆయతు మరియు దీని కోవకే బెందిన
ఇంకొక ఆయతు భావాన్చి అర్థం చేనుకోలేదు. 'ఇల్లియ్యోన్ ' అనే పదానికీ
రెండర్జాలు తీయవచ్చు. ఒకటి మహోన్హత స్థానాలు, రెండవది అత్యంత
.గౌరవనీయులైనవారు. అదే విధంగా నిజ్ఞన్ "అంటే కారాగారం లేదా నేర
న్తుల నమూవాం. నజ్జనులు, దైవభీతివరాయుణుల పేర్లు “ఇల్లి
య్యీన్ కు ప్రత్యేకించిన దఫ్తరాల్లో నమోదు చేయబడతాయి. దీనిద్వారా
ఆత్మలు నళించిపోతాయి. కేవలం వారి పేర్లు మాత్రమే ఆ నంబంధిత
రిజుష్టర్థలో నమోదై ఉంటాయని అర్థం చేనుకోవటం నమంజనంకాదు.
దానికీ బదులు వారి వారి ఆత్మలు “ఇల్లియ్యీన్” లేక 'నిజ్ఞేన్'లో వ్రవే
శిన్తాయి. పాఠశాలలో అబ్బాయి పేరు నమోదైందంటే, అబ్బాయి
మాయమై కేవలం అతని పేరు మాత్రం రిజప్టరులో ఉండిపోయిందని
అర్థంకాదు.
52
బర్జఖ్ (పితృలోకం)
తమ పాపకార్యాల మూలంగా కూడగట్టుకున్న మలినాలను చూసి వారు
అశాంతి, అసహనాలతో బాధపడుతుంటారు.
“నమ్మండి! మా ఆయతులను
తిరస్కరించినవారి కొరకూ, వాటి
పట్ల తలబిరుసుతనం ప్రదర్శించిన
వారి కొరకూ ఆకాశ ద్వారాలు ఎంత
మాత్రం తెరువబడవు.”
(అల్ ఆరాఫ్- 40)
“దైవదూతలు, హతులైన అవిశ్వా
సుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని
నీవుగనక చూడగలిగితే, ఎంత
బాగుండేది! వారు వారి ముఖాలపైని,
పిరుదుల పైని కొట్టేవారు, ఇంకా ఇలా
అనేవారు: “ఇదో, కాల్చే శిక్షను
అనుభవించండి.” (అన్ఫాల్- 50)
“నిశ్చయంగా దుర్దనుల కర్మల పత్రం
చెరసాల గ్రంథంలో ఉంటుంది.
చెరసాల గ్రంథం అంటే ఎమిటో
నీకు తెలుసా? అదొక వ్రాయబడిన
గ్రంథం.” (అల్ ముతఫ్సిఫిన్- 7-9)
10 గోపు a ఈ
'ససభయలులే)ల)
144
గ్ SEE aE! (ప
g సన wees
ae RAs. PRE a
Gv న యాడు
OUND టియె।
ల ల 9లీ 79 య. తా లో
65630 4435 రకు
si faa Trey
౦6 lus చి ౨ ౨
iss Gt. తం ఎ ఈ
(ర ప్పి కి ois
O94 ఈ ry & Gr
he hee
ఇవిగాక, ఇతర అనేక ఆయతుల ద్వారా, దుర్మార్గుల పై మరణిం
చిన వెంటనే కాఠిన్యాలు, శిక్షలూ మొదలవుతాయని తెలుస్తున్నది. ఉదాహ
రణకు ఫిర్ బెన్ అనుచరుల గురించి ఇలా తెలుపటం జరిగింది.
ఫిర్ బెను అనుచరులే ఒక భయం
కరమైన శిక్షలో చిక్కుకున్నారు. వారు
ఉదయం, సాయంత్రం నరకాగ్ని
bBo
Or.
EC న AR
Ye IOI Ga
బర్జఖ్ (పిత్చలోకం, 53
ముందు ఉంచబడుతూ ఉంటారు. స్ | అ కక రు 4
వళయ గడియ వచినవుడు, , I ia
సరకు pa. న్యా 11 కడుపే వ
శిక్షలోకి ప్రవేశింపజెయ్యండి” అని రమ) షమీ 1కి ల!
ఆజ్ఞాపించబడుతుంది. x
(అల్మోమిన్- 46)
పై ఆయతులోని వాక్యాలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, వాటిని
అర్థం చేసుకోవటంలో ఎలాంటి చిక్కులేదు. ఫిర్జొను అనుచర వర్గం నీటిలో
మునగగానే, చెడు శిక్ష వారిని చుట్టుముట్టిందని స్పష్టంగా అర్థమవుతూనే
ఉంది. ఇప్పుడు వారు నిరంతరం అగ్నికి ఆహుతి చేయబడుతుంటారు. ఇక
ప్రళయం సంభవించిన తరువాత, వారిని ఇంతకన్నా కఠినమైన శిక్ష విధించ
బడుతుంది. కాని కష్టమేమిటంటే మౌలానా అస్లం జేరాజ్పూరిగారు
ప్రారంభంలోనే దివ్యఖుర్ఆన్లోని కొన్ని ఆయతులను తప్పుగా అర్థం
చేసుకొని వాటి ఆధారంగా కొన్ని సిద్దాంతాలను రూపొందించుకున్నారు.
ఇకిప్పుడు ఈ స్పష్టమైన, సవివరమైన ఆయతులను పరిశీలించిన తరువాత,
తమ సిద్ధాంతాల్లో మార్పు చేసుకునే బదులు, తమ తప్పు సిద్దాంతాలకను
గుణంగా ఈ ఆయతుల అర్థాన్నే, భావాన్నే మార్చాలని ప్రయత్నిస్తున్నారు.
ఖుర్ఆన్ నిజభావాన్ని అర్థం చేసుకోకుండా ఆపేది ఇలాంటి మనస్తత్వమే.
మదీనా చుట్టుపక్కల్లోని కపటులను ఉద్దేశించి అవతరించిన ఈ
ఆయతులో కూడా మేమింతకు ముందు వివరించిన భావనకు సమీప
భావనే కనబడుతుంది.
॥ అల్ల 37” భో Py లో
మేము వారికి రెట్టింపు శిక్షను SCENES
విధించే సమయం సమీపంలోనే అ Fry.
72h ag
ఉంది. తరువాత వారు మరింత పెద్ద = 1ర-ై తీరు ఎడా
శిక్ష కొరకు తిరిగి తీనుకురాబడ
తారు.” (అత్ తౌబా- 101)
ఆ
\
54 బర్జఖ్ (పితృలోకం)
ఇక్కడ కూడా పదాలు వివరంగాను, భావం స్పష్టంగానూ ఉంది.
శికలకు సంబంధించి మూడు దశలు తెలుపబడ్డాయి. ముస్లింల ద్వారా
వారు పరాభవించబడి, అవమానం పాలయ్యారు. వారి దుష్టపన్నాగాలన్నీ
విగిపోయాయి. ఫలితంగా వారు ఒక శిక్షను ఈ ప్రపంచంలోనే అనుభవిం
చారు. రెండవది బర్జభ్లో అనుభవించే శిక్ష మూడవది ప్రళయం తరువాత
అనుభవించబోయే భయంకర శిక్ష. కాని ఇక్కడ కూడా మౌలానా గారు
ముందే ఏర్పర్చుకున్న సిద్దాంతాల కారణంగా ఒక స్పష్టమైన విషయాన్ని అర్థం '
చేసుకోవటంలో పొరబడ్డారు.
కొన్ని తప్పు సిద్దాంతాలు
'బర్జఖ్ను సంపూర్ణ మృతస్థితి' అనేది మౌలానాగారు రూపొందిం
చుకున్న తప్పు సిద్ధాంతాలలో మొదటిది. అందులో జీవనానికి సంబం
ధించిన ఏ సూచనలూ, లక్షణాలూ లేవు. దీని ఆధారంగానే 'బర్జఖ్లో
సుఖదుఃఖాలకు తావులేదని ఆయన వాదిస్తారు. కాని ఈ వాదనను సమర్థిం
చటానికి ఆయన ఏ ఆయతులనైతే ప్రదర్శించారో, అవి ఆయన వాదనను
సమర్థించవు. కాస్సేపటి కోసం ఖుర్ఆన్లో దైవ తిరస్కారులు, బహుదైవా
రాధకులు తమకు ఆరాధ్యులుగా భావించుకునే గతించిన వారి ప్రవక్తలు,
ధార్మిక గురువులు, సత్పురుషులు ఇతర మానవులే అనుకుందాం. అయి
నప్పటికి మౌలానాగారు ప్రదర్శించిన ఆయతుల ద్వారా, వారు మానవుల
విన్నపాన్ని వినలేరని, వారి ప్రార్థనలను ఎరుగరని ఇంకా వారికి సమాధాన
మివ్వలేరని మాత్రమే తెలుస్తుంది. కాని వారు స్వయంగా జ్ఞానశూన్యులని,
నిర్జీవులని నిశ్చలురని ఇంకా 'సంపూర్ణ ఎమరుపాటుతో జ్ఞానహీనంతో' ఉన్నా
రని ఎలా నిరూపితమవుతుంది? ఒకవేళ వారు ఈ ప్రపంచ విషయాలు విన
లేరని, ఈ లోకవాసులకు సమాధానమివ్వలేరని తెలిసిపోయినప్పటికి ప
లోకంలోనైతే వారున్నారో, అక్కడ కూడా వారిక్ వినే, మాట్లాడే, గ్రహించే
స్థోమత లేదని ఎలా నిరూపితమవుతుంది? ప్రారంభంలో ఒక విషయానికి
బర్జుఖ్ (పితృలోకం,) 55
సంబంధించిన ఆయతులపై సరియైన పరిశీలన, అధ్యయనం చేయ
కుండానే, ఒక తప్పు సిద్దాంతాన్ని రూపొందించుకోవటం ఆ తరువాత ఆ
సిద్దాంతపు దృష్టితో ఇతర స్పష్టమైన ఆయతులను తప్పుగా అర్థం చేసు
కోవడం, ఇంకా పదాలను వాటి స్పష్టమైన భావాలనుండి మళ్ళించటం-
ఇలాంటి పద్ధతి ద్వారా ఒక మనిషి ఖుర్ఆన్ బోధనల నుండి లాభపడ
జాలడు. ఖుర్ఆన్ ఒకచోట“మీరు మృతులకు వినిపించలేరు, ఇంకా
మృతులు మీ ప్రార్థనలకు సమాధానమివ్వలేరు అని అంటుంది. ఈ
ఖుర్ఆన్యే ఇంకొకచోట “దైవదూతలు మృతులతో మాట్లాడుతారు,
మృతులు వారికి సమాధానమిస్తారు అని చెబుతుంది. ఈ రెండు విషయాల్లో
ఎమైనా వైరుధ్యం ఉందా? ఒకవేళ లేదని మీ సమాధానమైతే, మొదటి
విషయాన్ని ఎలా ఒప్పుకున్నారో, రెండవ విషయాన్ని కూడా స్వీకరించండి.
లేదంటారా వైరుధ్యాన్ని నిరూపించండి. (మొదటిది మృతులకు, ఈ ప్రపంచ
వాసులకు సంబంధించి, రెండవది మృతులకు, దెవదూతలకు సంబం
ధించిన బర్జఖ్ సంఘటన అని గుర్తించాలి).
ఖుర్ఆన్ దృష్టికోణంతో మానవునికి రెండే మరణాలు, రెండే
జీవితాలు ఉన్నాయనేది ఆయనగారి రెండవ సిద్దాంతం. దీని ప్రకారం
ప్రపంచ జీవితం తరువాత రెండవ జీవితం సమాధిలో కాకుండా, ప్రళయం
రోజు మాత్రమే లభిస్తుంది. అందుకని ఈ ప్రపంచ జీవితంతో తెగదెంపులు
అయిన తరువాత 'బర్జఖ్' వాసుల్లో జీవితానికి సంబంధిం చిన ఎలాంటి
సూచనలూ, లక్షణాలూ ఏమాత్రం ఉండవు. ఇదీ రెండవ సిద్ధాంతంలోని
సారాంశం. జీవన్మరణాల భావాన్ని అర్థం చేసుకోవటంలో ఇక్కడ మౌలానా
గారు పప్పులో కాలేశారు. శరీరం మరియు ఆత్మల ఎడబాటును, లేక
వేరుపడటాన్ని 'మరణం గా పరిగణించటం జరుగుతుంది. ఈ మరణానికి
సంబంధించి, అందులో జీవితానికి సంబంధించిన ఎలాంటి సూచనలూ,
లక్షణాలూ బొత్తిగా ఉండవు. కేవలం శరీరం మరియు ఆత్మల కలయిక
మాత్రమే జీవితంగా పిలువ బడుతుందని మౌలానాగారు భావించుకున్నారు.
56 బర్జఖ్ (పితృలోకం)
కాని ఖుర్ఆన్లోని పై ఆయతుల ద్వారా ఈ సిద్ధాంతం తప్పని నిరూపిం
చటం జరిగింది.
ఇక ఆయనగారి మూడవ సిద్ధాంతం కూడా ఇలాగే విచిత్రంగా
ఉంది. ప్రళయం రోజు మృతులు లేపబడినప్పుడు, వారు “ఓహ్! మేము
పరుండే చోటినుండి మమ్మల్ని ఎవరు లేపారు అని అంటారు.” అని:
ఖుర్ఆన్లోని ఒక ఆయతును పేర్కొన్నారు. ప్రపంచ జీవితం మరియు
ప్రళయదినం మధ్యకాలాన్ని వారు అధికంగా ఒక గడియ కాలమని వారు
అంచనా వేస్తారని ఖుర్ఆన్లోని కొన్ని ఆయతులలో వచ్చింది. దీనిద్వారా
మౌలానాగారు వాదించేదేమంటే, 'బర్జఖ్'లో మృతులు సంపూర్ణ ఏమరు
పాటుతో, జ్ఞానహీనంతో ఉంటారని, కాలం గురించిన జ్ఞానం వారికి అసలే
ఉండదని, ఎందుకంటే వారొకవేళ “జీవనం'తో ఉంటే శిక్షనో, బహు
మానమో వారికివ్వబడుతుంటే ఈ సుదీర్హ కాలాన్ని వారు మరువజాలరు-
ఇదీ ఆయనగారి అభిప్రాయం. ప్రళయం రోజు మానవులు తమ ప్రపంచ
జీవితాన్ని ఒకరోజుగా అధికాధికంగా పదిరోజులుగా అంచనావేస్తారని కూడా
ఖుర్ఆన్లోనే వచ్చింది కదా! మరి దీన్ని ఆధారంగా తీసుకొని ప్రపంచ జీవి.
తంలో కూడా మానవుడు ఏమరుపాటుతో జ్ఞానహీనంతో, నిర్జీవంగా
'సంపూర్ణ మృతస్థితి లో ఉన్నాడని భావించడం సమంజసమేనా? అసలు
ఇలాంటి ఆలోచనలు చేసే అవసరం ఎమొచ్చిందనేది ప్రశ్న? ఏ ఫలితాన్నైతే
మీరు తీసి చూపిస్తున్నారో అది ఖుర్ఆన్లో పేర్కొనబడలేదు. ప్రళయదినాన
శరీరాల్లో తిరిగి ఆత్మను పంపినప్పుడు మానవులు ప్రళయంలో సమావేశ
మైనప్పుడు వారికి ఇలా, ఇలా అనిపిస్తుందని ఒక సంఘటనగా మాత్రమే
ఖుర్ఆన్లో పేర్కొనటం జరిగింది. అంతకు ముందు 'బర్జఖ్'లో వారు
నిర్జీవంగా, నిశ్చేష్టులుగా, జ్ఞానహీనులుగా “సంపూర్ణ మృతస్థితి'లో పడి ఉండే
వారని ఖుర్ఆన్లో ఎక్కడా పేర్కొనబడలేదు. ఈ స్థితి గురించి అది కేవలం
ఆయన ఊహ మాత్రమె. కాని ఈ ఊహకే ఆయనగారు అత్యంత ప్రాధా
న్యత నిస్తున్నారు. దీని కోసం ఖుర్ఆన్లో 'బర్జఖ్ వాసుల వినటం, మాట్లా
బర్జఖ్ (వీతృలోకం,) 57
డటం, సుఖదుఃఖాలను అనుభవించటం గురించి పేర్కొనబడిన
ఆయతుల స్పష్టమైన భావాన్ని సైతం తారుమారు చేసి, తమ ఈ ఊహకు
అనుగుణంగా మార్చటానికి ప్రయత్నిస్తున్నారు. ఖుర్ఆన్ను, ఖుర్ఆన్ ద్వారా
అర్థం చేసుకోవటం అంటే ఇదేనా? ఒక లోకం నుండి వేరొక లోకానికి
చేరినప్పుడు మానవుడు మొదటి లోకాన్ని మరిచిపోతాడని, లేదా మొదటి
లోకానికి సంబంధించి ఒక అస్పష్టమైన భావన మాత్రమే అతనికి ఉంటుం
దని లేదా మొదటి లోకంలోని తన పరిస్థితిని అతను తప్పుగా అంచనా
వేసుకుంటాడని ఎందుకు ఊహించలేదు? మీరు ఊహించాలనే అనుకుంటే
పైవిధంగా ఎందుకు ఊహించలేదు? ఇలాంటి ఊహకు ఆస్కారముంది.
“కజాలిక కానూ యూఫకూన్' అనేది ఈ ఊహను సమర్థిస్తున్నది. మి
ఊహకన్నా ఈ ఊహ దివ్యఖుర్ఆన్ బోధనలకు అనుగుణంగా ఉంటుం
దని నా అభిప్రాయం.
బర్జఖ్ను పేర్కొనకుండా, కేవలం ఇహపరలోకాల్లో లభించే శిక్షా
బహుమానాలను పేర్కొంటూ అవతరించిన ఆయతులపై మౌలానాగారి
చివరి సిద్ధాంతం ఆధారపడి ఉంది. వాటిలో ఇహపరాలను మాత్రమే
పేర్కొంటూ, పరలోకాన్ని, ప్రతిఫలం లభించే స్థానంగా సూచించటం
జరిగింది. దీనిద్వారా ప్రపంచ జీవితం అనంతరం, ప్రళయం కంటే ముందు,
ఈ మధ్యకాలంలో ఎలాంటి శిక్రాబహుమానాలే లేవని మౌలానా తన
వాదనను సమర్థించుకున్నారు. అయితే ఈ సిద్దాంతం అనేక కారణాల దృష్ట్యా
తప్పు, పొరపాటు.
1. ఈ ఆయతులలో '“'బర్జఖ్ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి
శిక్షా బహుమానాల గురించి ఎక్కడా కూడా నిరాకరించబడలేదు. దానికి
బదులు, వేరే కొన్ని ఆయతులలో 'బర్జఖ్ జీవితం, అందులోని శిక్ష
బహుమానాల గురించి ఎలా సమాచారం అందించటం జరిగిందో, ఈ
ఆయతులలో ఇహలోకం, పరలోకంలో లభించే శికాబహుమానాలను ఒక
సమాచారంగా మాత్రమే తెలుపటం జరిగింది. అలాంటప్పుడు మొదటి
58 బర్జఖ్ (పితృలోకం)
రకం ఆయతులు, రెండవ రకం ఆయతులను ఖండించేవిగా ఎలా
అవుతాయి? 'బర్జఖ్' గురించి చర్చిస్తున్నప్పుడు, ఇహపరలోకాల
శిక్రాబహుమానాలకు సంబంధించి వచ్చిన ఆయతులను పేర్కొనటం
సమంజసమా?
2. దారుల్ జజా, యౌముల్ ఫస్ట్ అనేవి రెండు కూడా పరలోకం
కోసం వాడబడినవే అనటం సమంజసమే. కాని బర్జఖ్లో మానవునికి ఒక
రకమైన ఆధ్యాత్మిక జీవనం ఉంటుందని అనేక ఆయతులతో ధృవపర
చటం జరిగింది. అందులో గ్రహించే యోగ్యత ఉంటుంది. ఇలాంటి
పరిస్థితిలో, తీర్పుదినం వరకు నిరీక్షించటానికి మానవాత్మలు వ్ర స్థానంలోనైతే
ఉంచబడతాయో అక్కడ మంచి ఆత్మలకు సుఖం చెడు ఆత్మలకు వ్యధ
లభించటమనేది అనివార్యమే. వారి వారి కర్మలనను సరించి, పూర్తి
ప్రతిఫలమైతే తీర్చదినం రోజే లభిస్తుంది. కాని ఈ నిరీక్షణా వ్యవధిలో రెండు
రకాల ఆత్మలను ఒకే స్థితిలో ఉంచటం అనివార్యమని ఎలా అనగలం?
3. దైవమార్గంలో చంపబడినవారికి, మరణించిన వెంటనే
పుణ్యఫలరి దొరకటం ప్రారంభమవుతుందని మీరూ అంగీకరిస్తున్నారు. ఈ
పుణ్యవలం, తీర్పుదినం కంటే ముందా? తరువాతనా? తరువాత
అనుకుంటే, మరి షహీద్ల (దైవమార్గంలో చంపబడినవారు) కోసం,
సామాన్య ప్రజలకంటే ముందే ఒక ప్రళయం (తీర్చుదినం) సంభవిస్తుందా?
అలాకాదు, ఈ పుణ్యఫలం, ప్రళయానికి పూర్వం మరణించిన వెంటనే
ప్రారంభమవుతుందని మీరంటే, మీరు ఏర్పర్చుకున్న సిద్ధాంతం విగి
పోతుంది. దీనిద్వారా, నిరీక్షణాకాలంలో ఆత్మలకు జీవిక ప్రసాదింప
బడుతుంది. దివ్యఖుర్ఆన్లో పేర్కొనబడిన 'అనలు శిక్ష, ప్రతిఫలం
లభించేవి మాత్రం ప్రళయం రోజే' అనే బోధనలకు ఇది విరుద్ధం కాదని
రుజువైపోతుంది.
బర్జఖ్ (పితృలోకం, 59
3. బర్జఖ్- ఒక కోణం
(మౌలానా సయ్యద్ సులేమాన్ నద్వీ సమాధానం)
శ్రీయుత సంపాదక మహాశయులు
తర్జుమానుల్ ఖుర్ఆన్(పత్రిక) గారికి,
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వబరకాతుహు!
క్రీ.శ. 1953, జీఖాయెదా నెలలో 'తాలీమాతె ఖుర్ఆన్’ గ్రంథ
“ప్రసిద్ధ రచయిత గారి ఒన మనోజ్ఞమైన వ్యాసం 'బర్జఖ్' శీర్షికపై ప్రచురిం
చబడింది. అందులో మా “మఆరిఫ్” పత్రికలో లేపబడిన అభ్యంతరాలకు
సమాధానమిచ్చినట్లు తెలుస్తున్నది. కాని వాదనల్నే తిరిగి పునరావృతం
చేయటమే ప్రత్యుత్తరమనుకుంటే అందులో వారు కృతార్థులయ్యారు. ఈ
“ప్రసిద్ధ' రచయిత, అంతకు ముందే ప్రచురింపడిన తన వ్యాసంలోని
భాగాలను, పదాలను కొద్ది గొప్ప మార్పులతో, పునరావృతం చేస్తూ సమా
ధానంగా ప్రదర్శించారు. అంతకుముందు ఆయనగారి వాదనల
పునరావృతానికి సంబంధించి, నేనేమి చెప్పదలుచు కోలేదు. వాటికి తగిన
సమాధానాలు ఇంతకుముందే “మఆరిఫ్”లో వచ్చే శాయి. అయితే ఈ
ప్రస్తుత వ్యాసంలో రెండు కొత్త అంశాలున్నాయి, కనుక వాటికి సమాధాన
మివ్వటం నా నైతిక బాధ్యత.
60. బర్జఖ్ (పితృలోకం)
అగ్ని శిక్షకు గురిచేసే ఆయతు
'బర్జఖ్' శిక్ష వాస్తవాన్ని నిరూపించటానికి, ఇతర ఆయతులతో
పాటు, ఈ ఆయతును కూడా నేను పేర్కొన్నాను.
“ఫర్జెను అనుచరులే ఒక భయంకరమైన శిక్షలో చిక్కుకున్నారు.
వారు ఉదయం, సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచబడుతూ
ఉంటారు. మరియు ప్రళయ ఫుడియ వచ్చినప్పుడు “ఫిర్జెను
ప్రజలను తీవ్రమైన శిక్షలోకి ప్రవేశింపజెయ్యండి” అని ఆజ్ఞాపించ
బడుతుంది.” (మోమిన్- 46)
ప్రళయ దినానికి ముందే, దైవతిరస్కారులకు, ఉదయ సాయం
కాలాల్లో శిక్ష లభిస్తున్నదని, అంతకంటే కఠిన శిక్ష ఇవ్వటానికి ప్రళయం రోజు
ఆదేశించబడుతుందని పై ఆయతుల ద్వారా విదితమవుతున్నది.
ఈ ఆయతుకు నేనేదైతే అనువాదం చేసి, దానిద్వారా వాదించానో,
ఖుర్ఆన్ అనువాదకులు ప్రతి ఒక్కరూ బహుశా దీని ప్రామాణికతను
ఒప్పుకొని తీరుతారు. అయినప్పటికీ వ్యాసరచయితగారు ఇలా అంటు
న్నారు.
“అనువాదంలో' 'మరియు' అనటం తప్పు, దానికి బదులు “అనగా
ఉండాలి. ఎలాగంటే “ఉదయసాయంకాలాల్లో వారు అగ్నిశిక్షకు గురి
చేయబడతారు, 'అనగా' ప్రళయం రోజు ఫిర్బెను అనుచరగణాన్ని
కఠినాతికఠినమైన శిక్షకు గురిచేయండని ఆదేశించబడుతుంది. దానికి
సమాధానంగా, 'వావ్' అనే పదానికి “అనగా అనే అనువాదాన్ని ప
వ్యాకరణంతోనైనా సరే, నిరూపించండి అని నేను చాలెంజ్ చేస్తున్నాను.
(మఆరిఫ్ 34, పేజి 4) అని వ్రాశాను.
ఈ చాలెంజీకి సమాధానంగా, రచయితగారు తన పుస్తకంలోని పుట
లను మారుస్తూ, తమ అనువాదాన్ని, నా అనువాద క్రమంగా సరిదిద్దు
బరజఖ్ (పితృలోకం) 61
కున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం 'తర్జుమానుల్ ఖుర్ఆన్' పత్రికలో వచ్చిన
ఆయనగారి వ్యాసంలో నా అనువాద క్రమంగా, తమ అనువాదం
మార్చుకొని సమర్పించారు. ఇకిప్పుడు 'అనగా' అనే పదం గురించికాదు,
'యూరజూన్' అనే పదానికి వర్తమానం కాక, భవిష్య వచనంగా మార్చాలని
ఆయన పట్టు. అంటే 'ప్రవేశపెట్టబడ్డారు'కు బదులు “ప్రవేశపెట్టబడతారు”
అని. అయితే ఈ అభిప్రాయంపై ఈ క్రింది అభ్యంతరాలు లేస్తాయి.
1. ఆయతులో రెండు భాగాలున్నాయి.
(అ) ఉదయం, సాయంత్రం వారు అగ్నిశిక్షకు గురిచేయబడ తారు.
(ఆ) ఇంకా ప్రళయం సంభవించిన రోజు, కఠినాతికఠినమైన శిక్షకు
గురిచేయండని ఆదేశించబడుతుంది.
ప్రళయం రోజు వారిని కఠినాతికఠినమైన శిక్షకు గురిచేయటానికి
ఆదేశింపబడుతుందంటే, అంతకు ముందు వారు ఉదయం సాయం
కాలాలు అనుభవించే అగ్ని శిక్ష దేనికి సంబంధించినది? ఇది ప్రళయానికి
సంబంధించిన శిక్ష కాదనేది తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఇంకా ప్రళయం
సంభవించలేదు, కఠినశిక్షకు ఆదేశించబడలేదు, దానికి బదులు ఇది
ప్రళయంకంటే ముందే ఇవ్వబడుతున్న శిక్ష. అందుకని ప్రళయంరోజు
ఫిర్బెను జాతి మరణానికి మధ్య గల వ్యవధి లేక కాలమే బర్జఖ్.
2. ఆయతులోని మొదటి భాగం “అనగా ఉదయం సాయంత్రపు
శిక్ష, రెండవ భాగం అనగా ప్రళయం రోజు వారికి కఠినాతికఠినమైన శిక్షకు
ఆదేశం- ఈ రెండూ కూడా ప్రళయానికి సంబంధించినవే అయి ఉంటే, ఈ
రెండు భాగాల కూర్చు భిన్నంగా ఉండేది. అంటే ఇలా 'ఏ రోజైతే ప్రళయం
సంభవిస్తుందో వీరిని కఠినాతికఠినమైన శిక్షకు గురిచేయండి (అని
ఆదేశించబడుతుంది) కావున ఈ ఆదేశానుక్రమం వారు ఉదయం,
62 బర్జఖ్ (విత్భలోకం,
సాయంకాలాలు అగ్నిశిక్షకు గురిచేయబడతారు” కాని దైవం అలా
ఆదేశించలేదని తెలుసు.
4. ఆయత్ మొదటిభాగం, ఉదయం సాయంకాలం అగ్ని శిక్షకు
. గురిచేయటమనేది ప్రళయానికి సంబంధించిన విషయమనుకుంటే,
ప్రళయంలో తిరస్కారులకు విధించే శిక్ష నిరంతరమైనదికాక, అప్పుడప్పుడు
అనగా ఉదయం సాయంకాలాలు మాత్రమే విధించబడుతుందని ఒప్పుకో
వలసి వస్తుంది. కాని ఈ విషయం ఖుర్ఆన్ వివరణలకు పూర్తిగా వ్యతిరేకం.
వారి శిక్షకు సంబంధించి పదేపదే వివరించింది. “లా యుఫ్ తరూ”
మరియు “లా యుఖప్పవూ. అంటే ఒక్క సెకండు కొరకు కూడా
ఆపనూబడదు, తగ్గించనూ బడదు. ఉదయం, సాయంత్రం అంటే
నిరంతరమే అవుతుంది కదా అని చెప్పి, పై అభ్యంతరాన్ని త్రోసిపుచ్చటానికి
వీల్లేదు. దీని సమర్థనకు ఖుర్ఆన్లో 'స్వర్గవాసుల' కోసం చెప్పబడిన ఈ
ఆయతును కూడా ఉటంకించటానికి అవకాశం లేదు.
“(స్వర్గంలో) వారి ఆహారం వారికి |? PE
ఉదయం, సాయంత్రం నియమం ల్
తప్పకుండా లభిస్తూ ఉంటుంది.” (ప్రమద
(మర్యమ్- 62)
పై ఆయతులో స్వర్గవాసుల భోజన వసతి గురించి చెబుతూ వారికి
ఉదయం, సాయంత్రం భోజనం లభిస్తుందని చెప్పటం జరిగింది. సామా
న్యంగా మానవులు, ప్రత్యేకించి అరబ్బులు ఉదయం, సాయంత్రం రెండు
పూటలు భుజిస్తారు. కనుక ఈ సర్వసాధారణ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని,
స్వర్గవాసుల గురించి అలా చెప్పటం జరిగింది. కాని అనేకచోట్ల స్వర్గవాసులు
అన్నివేళల్లో ఎది కోరితే అది తినగలరని ఖుర్ఆన్ అనేకచోట్ల వివరించింది.
ఈ అన్నివేళలు అనే పదానికి, స్వర్గవాసుల దవడలు నిరంతరం నడుస్తుంటా
బర్జుఖ్ (పితృలోకం, 63
యని, ఒక సెకండు కోసం కూడా అవి ఆగవని అర్ధం కాదుగా! ఇలా నిరం
తరం తింటూనే ఉండాలని కనుక ఆజ్ఞాపించబడితే స్వర్గం కూడా నరక
తుల్యంగా మారుతుంది.
అయితే నరకవాసులకు సంబంధించినంతవరకు ఈ అన్నివేళలు,
నిరంతరంలాంటిది కాదు. స్వర్గవాసులకయితే భోజనం, ఫలాలు ఎల్లప్పుడూ
నిరంతరం వారి ఆధీనంలోనే ఉంటాయి. వారు కోరినప్పుడల్లా వాటిని
తినిగలుగుతారు. కాని నరకవాసుల శిక్ష కూడా అలాంటిదేనని వారు
కోరుకున్నప్పుడు రోజుకు రెండు మూడుసార్లు వెళ్ళి శిక్షకు గురయి వస్తారని
చెప్పగలమా?
4. పై ఆయతులో ఒక చోట శిక్ష అని, ఇంకొక చోట కఠినశిక అని
వచ్చింది. శిక్ష అనే పదాన్ని అతిశయింపజేసే పదం కఠినశిక్ష మొదటి భాగాన్ని
ప్రళయ సందర్భంలో వచ్చినదని- (మౌలానాగారు భావించినట్లు)-
అనుకుంటే, నరకానికి మించిన కఠినశిక్ష ఇంకక్కడుంటుంది? విటన్నిటి
ద్వారా అర్థమయిందేమిటంటే మొదటి భాగంలో పేర్కొన్న కేవలం
ఉదయం, సాయంత్రం ఇవ్వబడే శిక్ష బర్జఖ్కు సంబంధించినది, రెండవ
భాగంలో పేర్కొన్న కఠినశిక్ష, నిరంతర శిక్ష ప్రళయదినాన లభిస్తుందనేది అన్ని
విధాలా నమంజనం. ఈవిధంగా ఉంటేనే ఆయతు అన్నివిధాలా
అర్థవంతంగా ఉంటుంది.
పై కారణాల దృష్ట్యా పై పై ఆయతుకు సరియైన అనువాదమిది:
'ఫిర్బెన్ అనుచరగణాన్ని చెడ్డ శిక్ష తు పుైలీపితడూ
చుట్లుముట్సింది. వారు ఉదయం త టా
టె బఐ న © LW EID
సాయంత్రం అగ్ని శిక్షకు గురేయ “సో నం
ఇలలో ఆీ జి ల
బడతారు, ఇక ప్రళయం సంభవిం రన్! కక టో
చినరోజు, 'ఫిర్బెను జాతిని ఇంత
64 బర్జఖ్ (పితృలోకం)
కన్నా కరినశిక్షకు గురి చేయండని” హూ
ఆదేశించబడుతుంది.” wa సుల
(అల్మోమిన్- 46) సా! రమే! కకం!
పె ఆయతులో వివరంగా, ఎలాంటి సందేహం లేకుండా రెండు
శిక్టల గురించి ప్రస్తావించటం జరిగింది. ఒకటి ప్రళయానికి ముందు,
ప్రస్తుతం వారు అనుభవిస్తున్న. ఉదయం, సాయంత్రం నరకాగ్నికి గురి
చేయబడటం అనే శిక్ష రెండవది ప్రళయం రోజు, దైవాదేశాన్ని అనుసరించి,
నిరంతరంగా, కఠినాతికఠినంగా మొదటి శిక్షకు మించి లభించే శిక్ష.
“ఫరదన్- ఫురాదా' (ఒక్కొక్కరుగా)
'బర్జఖ్'లో లభించే శిక్షకు నిరూపణ కోసం 'మఆరిఫ్' ఈ రెండవ
ఆయతును పేర్కొంది.
“ఈ దుర్మారాలు మరణవేదనలో సజయ 1131 హ్ ఏ
స ఉండగా, దైవ ra tier ins జ
దూతలు తమ హస్తాలను చాచి, Ua Ve
'ఇటుతెండి! బయటకు తియ్యండి మీ BE
ప్రాణాలను, అల్లాహిపై అపనిందను Gs ఢద్రకోటో షు య
మోపి అన్యాయంగా కరాసిన (ల
కూతలకూ, ఆయన ఆయతులపట్ల BALE,
తలబిరుసుతనం ప్రదర్శించినం SAO res ర్త
దుకూ ఫలితంగా ఈ రోజు మీకు ODOT
అవమానకరమైన శిక్ష విధించబడు Sots
తుంది” అని అంటూ ఉండగా ఆ
దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత
బాగుంటుంది! (అప్పుడు అల్లాహ్
బర్జఖ్ (పితృలోకం, 65
ఇలా సెలవిస్తాడు)మేము మొదటి $55 5954 051 చ ఏ
సారిగా మిమ్మల్ని ఒంటరిగా సృష్టిం
టు! శీ
చినట్లే ఇప్పుడు ఇదిగో మీరు నర్తన $5౨32
ఒంటరిగా మా ముందు హోజ apes లజ Ses
రయ్యారు. మేము ప్రపంచంలో మీకు pa (ల
ఇచ్చిందంతా, మకు అక్కడే వదిలి BUSES
పెట్టి వచ్చారు. ఇప్పుడు మీవెంట మీ ఈడు
పనులు నెరవేరటంలో కొంత పొత్ర
ఉందని మీరు భావించిన మీ
సిఫారసు దారులను కూడా మేము
చూడటంలేదు.”
(అల్అన్ఆమ్- 94)
పై ఆయతులోని మూడు సందర్భాలను ఉటంకిస్తూ 'మఆరిఫ్ ఇలా
వాదించింది.
1. మరణ సమయం నుండే శిక్షకు సంబంధించిన సూచనలు
కనబడుతుంటాయని ఇందులో వివరించటం జరిగింది.
2. నేటినుండే అనగా మరణనమయుం నుండే పరాభవ శిక్ష
పారంభమయిందని, ఇదే 'బర్జఖ్' శిక్ష అని తెలుపటం జరిగింది.
3. ఇందులో 'ఫురాదా' అనే పదం, అంటే ఒక్కొక్కరుగా మీరు
వచ్చారని వాడబడింది. ఈ ఒక్కొక్కరుగా రావటమనేది మరణానికి సంబం
ధించినదే తప్ప ప్రళయానికి సంబంధించికాదు. ప్రళయం రోజైతే ఒక్కొక్క
రుగా (లేక ఒకరి తరువాత మరొకరు) రారు. గుంపులు, గుంపులుగా వస్తారు.
ఈ గుంపులు గుంపులుగా రావటమనే పదం, ప్రళయ సన్నివేశాల
సందర్భాల్లో అనేకసార్లు ఉపయోగించటం జరిగింది.
పై ఆయతులను రచయిత (అస్లం జేరాజ్పూరిగారు) ప్రళయ
66 బర్జఖ్ (పితృలోకం,
దినానికి సంబంధించిన సంఘటనగా భావిస్తున్నారు. వాస్తవంగా ఇందులో
ప్రళయానికి సంబంధించి ఒక్కమాట కూడా రాలేదు. ఈ సందర్భంలో
“'మఆరిఫ్ వాదనకు సమాధానమిస్తూ “మృత్యువు మరియు ప్రళయానికి
మధ్య (మృతులకోసం) కాలవ్యవధి లేదు (ఆయన దృష్టిలో) కనుక 'ఈరోజు'
అని దేన్నైతే పేర్కొనటం జరిగిందో, అది ప్రళయం రోజే అని ఆయన
వాదిస్తారు. “అల్యౌమ్' అంటే 'ఈరోజు'-- ఈ రోజు అనేది సంఘటనను
అనగా మరణం జరిగినరోజునే తెలుపుతుందని, అందుకని దీనిభావం,
మరణంనుండి ప్రారంభమయిన కాలమేనని మా వాదన. పై ఆయతు అను
వాదాన్ని నిష్పక్షపాతంగా, నిర్మల మనస్సుతో చదివి, ఈ రెండు వాదనల్లో
ఎది సరియైనదో చదువరులే నిర్ణయించాలి.
ఒక్కొక్కరుగా రావటం అనేది మరణం తరువాత సన్నివేశమని,
ప్రళయానికి సంబంధించిందికాదని “ఫురాదా' (ఒక్కొక్కరుగా) అనే పదం
ఆధారంగా మేము వాదించాము. దీన్ని ఖండించటానికి ప్రతివాది అయిన
రచయిత గారు ఈ క్రింది రెండు ఆయతులను సూచించారు.
“(ఆది మానవులలో, అంత్య
మానవులలో) ఒక్కరు కూడా మిగిలి
పోకుండా మేము మానవులందరినీ Most లట
చుట్టుముట్టి సమావేశ పరుస్తాము. __ ఆ3ాహారిటీ యడ తరు
వారంతా నీ ప్రభువు సాన్నిధ్యంలో ఏ4 రా
వరుసలు, వరుసలుగా ప్రవేశపెట్ట
బడతారు. ఇదిగో చూడండి, మేము
మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన
స్థితిలోనే మీరు మా వద్దకు వచ్చేశారు
కదా!” (అల్ కహఫ్- 48)
త్రి త సప ? Cn లి లో
లో 217 ల త్ో లే ?
elses lulz
354051
బర్జుఖ్ (పితృలోకం, 67
పై ఆయతు ద్వారా ప్రళయంరోజు ఒక్కొక్కరుగా రావటమనేది
నిరూపితమయింది. కాని 'జ్ఞానవంతులు' ఒక నిమిషం ఆగి ఇక్కడ
పరిశిలించమనవి. సూరా కహ్ఫ్లోని 48వ ఆయతుగా దీన్ని పేర్కొనటం
జరిగింది. అరబ్బీ చదవవచ్చిన ప్రతి ముస్లిం ఈ ఆయతును పరిశీలించాలని
మనవి. ఇందులో ఎక్కడా కూడా 'పురాదా' అనే పదం కనబడదు. ఇందులో
“లఖద్- జీతుమూనా కమా ఖలఖ్నాకుమ్ అవ్వల మగ్రతిన్”
(వేము మిమ్శలి మొదటిసారి తలా య య. 9hm
పుట్టించిన స్థితిలోనే మీరు మా |
ళో లో 'n
DTA TE VTA
వద్దకు వచ్చేశారు కదా! due
(అల్ కహఫ్- 48)
అని వచ్చింది.
ప్రళయానికి సంబంధించిన ఈ ఆయతులో దైవం ముందు
ఒంటరిగా, దిక్కులేని వారిగా రావటం గురించి తెలుపటం జరిగిందను
కోండి. ఈ ఆయతు ఆధారంగా దైవం ముందుకు వెళ్ళటం, ధనైశ్వర్యాలు,
భార్యాపిల్లల్ని విడిచివెళ్ళటమనేది ఖుర్ఆన్లో వచ్చిన ప్రస్తావన, ప్రళయానికి
మాత్రమే సంబంధించినదని వాదించటం సరికాదు. మరణానంతరం కూడా
* దైవం ముందుకు వెళ్ళటం, ధనైశ్వర్యాలు, భార్యాపిల్లల్ని విడిచివెళ్ళటమనేది
ప్రస్తావించబడింది.
“ఎంతమాత్రంకాదు, ప్రాణం గొంతు పత్ర! ఎమ) యళ
లోకి వచ్చినప్పుడు, మంత్రించి Poa
Se CES mt కో Aas
ఊదే వారెవరైనా ఉన్నారా అని ఉయా*లక్ bode
అనబడినవ్పుడు, ఇది ప్రపంచం స EY షు ఆటో
నుండి వేరైపోయే నమయమని క (శ
మనిషి తెలునుకుంటాడు. ఒక
కొలుతో మరొక కాలు కలిసిపోయి
68 బర్జఖ్ (పితృలోకం,
నప్పుడు, అది నీ ప్రభువువైపునకు BUNCE di set
తరలిపోయే రోజు అవుతుంది.” భ్ 2 ల
(అల్ ఖియామహ్: 26-30) (1) యు!
“అవ్వల మర్రతిన్' (మొదటిదఫా జననం) అనే పదం వాడబడటాన్ని
బట్టి ఇది ప్రళయ సందర్భంగా వచ్చిన ఆయతు అని తెలుస్తుంది అనటం
సమంజసంకాధు. ఎందుకంటే రెండవజనన పరిస్థితులనైతే (ప్రళయం
తరువాత జననం) మూనసేడు చూడలేదు. ఆరములికే అతని మొదటి
జననపు ఒంటరితనం, దీనత్వానికి సంబంధించి ఉదహరించటం సందర్భొ
చితంగాను, అర్హవంతంగాను ఉంటుంది. ప్రతి మనిషి, అన్ని సమయాల్లో
(మరణించి ఒంటరిగా పోతున్నదాన్ని) పరిశీలిస్తూనే ఉంటాడు. మనిషి
ఒంటరితనం అనేది మరణ సమయంలో నైనా, ప్రళయ సందర్భంలోనిదైనా
పరిస్థితి మాత్రం ఒక్కటే.
“ముఆరిఫ్” సంపాదకుని వాదనను, చివరగా ఈ విధంగా ఆయన
గారు ఖండించారు.
“మఆరిఫ్” సంపాదకుల వాదనకు ఆధారం 'ఫురాదా' అనే పదం.
ప్రజలు ఒంటరిగా 'బర్జఖ్ లోకైతే వెళ్తారు, గాని ప్రళయంలో ఒక్కొక్కరుగా
వెళ్ళరు, దానికి బదులు గుంపులు, గుంపులుగా వెళ్తారు. అందుకని ఈ పదం
ద్వారా అది “బర్జఖ్ శిక్షే అనేది ఆయన భావన. ప్రళయదినానికి సంబం
ధించి బహుశా ఇది మాత్రమే ఆయన చూసి ఉంటారు. “ఫతఅ తూన
అఫ్వాజా” (అనగా మీరు గుంపులు గుంపులుగా వస్తారు). కాని దీనిపై
ఆయనగారి దృష్టి పడనట్టుంది. “కుల్లుహుమ్ ఆతీహి యౌముల్ ఖియామతి
ఫరదా” ప్రళయం రోజు వారిలో ప్రతి ఒక్కరూ ఒంటరిగా వస్తారు
(మర్యమ్- 95).
'మఆరిఫ్' సంపాదకుడు ప్రళయానికి సంబంధించి దీన్నీ, ఇలాంటి
ఇతర అనేక ఆయతులనూ చూశాడు. దానితోపాటే సాహిత్యం, వ్యాకరణాల
అధ్యయనం కూడా చేశాడని విన్నవిస్తున్నాం.
బర్జభఖ్ (పితృలోకం) 69
'బర్జఖ్' నిరూపణకోసం, మఆరిఫ్ సంపాదకుడు, అల్అన్ఆమ్
సూరాలోని 94వ ఆయతులోని ఎ పదాన్ని తన వాదన కోసం వాడారో, అది
“ఫరదన్' కాదు పురాదా. ప్రళయానికి సంబంధించి ఖుర్ఆన్లో ఎక్కడా
'పురాదా అనే పదం రాలేదు. ప్రళయానికి సంబంధించి ఆ ఒక్క ఆయతులో
మాత్రం 'పురాదా' అనే పదం వచ్చిందని ఆయనగారు పేర్కొన్నారో, అది
ఆయనగారి ద్వారా కాకతాళీయంగానో ఉద్దేశ పూర్వకంగానో జరిగిన లేఖ
నా దోషము. దాన్ని అప్పుడే, అక్కడే సూచించటం జరిగింది. ఈ ఆయతులో
ప్రళయానికి సంబంధించి “ఫరదన్' అనే పదం వచ్చింది. 'ఫురాదా అనేది
“'ఫరదన్' అనే పదానికి బహువచనం, అందుకని ఇవి రెండు కూడా ఒకే
అర్థాన్నిచ్చే పదాలు, కనుక ప్రళయ సందర్భంలో ఎక్కడైనా “ఫరదన్' అని
వచ్చిందంటే, అది 'ఫురాదాగా లెక్కించవచ్చని వ్యాసరచయితగారు
మోసపోయారు.
ప్రాచీన వ్యాఖ్యానకర్తలు మాకూ, ఆయనకూ ఎంత వ్యతిరేకంగా
ఉన్నా వారి అభిప్రాయాలు మా ఇరుపక్షాల వారెవరికీ ప్రామాణికం కాజాలవు.
కాబట్టి సాహిత్యం, వ్యాకరణం ఇంకా మాట్లాడితే స్వయంగా ఖుర్ఆన్నే
ఆశ్రయించాల్సి ఉంటుంది.
“పురాదా' అనేది నిస్సందేహంగా బహువచనమే. కాని కొందరు అది
పర్దాన్కు బహువచనమని మరికొందరు 'ఫరీద్కు బహువచనమంటారు.
ఇంకొందరు వ్యాకరణానుసారం 'ఫర్దాన్ అని పేర్కొన్నారు. అంటే ఫరదన్కు
బహువచనం '“వురాదా' అనేది సర్వసమ్మతం కాదని తేలిపోయింది.
అత్యధికులు 'అఫ్రాద్' “పురాదా రెండింటిని “ఫరదన్ కు బహువచనంగా
పేర్కొన్నారు. అయితే ఈ రెండు పదాల అర్థం మరియు దాని ప్రయోగంలో
గొప్ప తేడా వుంది. అఫ్రాద్ సర్వసామాన్యమైన బహువచనం. “ఫురాదా'
అనేది అనుచ్చారితమైనది, వాడుకలో లేనిది, ఆలోచనకు రానిది. ఫలానా
70 బర్జఖ్ (వితృలోకం)
వ్యక్తి 'ఫరదన్' అయిపోయాడు లేక ఫలానా వ్యక్తి'ఫరదన్'గా వస్తాడు అంటే
అర్థం అతను ఒంటరివాడైపోయాడు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు
లేనివాడు, బాగోగులు విచారించేవారు లేనివాడైపోయాడు అని. దీనికి
దృష్టాంతంగా ఖుర్ఆన్లోని ఈక్రింది ఆయతును గమనించండి.
“మరియు జకరియ్యాను కళూడా ఆతుర FE
అనుగ్రహించాము. అప్పుడు అతను Fare F ae pts Me
తన ప్రభువును ఇలా వేడుకున్నాడు, రీ లలా ఏయు
“ప్రభూ! నన్ను ఒంటరివాడు (ఆహ్షపిడ్ర rE Ys
(సంతాన హీనుడు)గా విడిచి పెట్టకు. Marre గ్గ
మేలైన వారసుడవు నీవు మాత్రమే". టట పప
మేము అతని ప్రార్థనను అంగీకరిం
చాము మరియు అతనికి యాహ్యాను
ప్రసాదించాము.”
(అల్అంబియా- 89)
పై ఆయతులో కూడా “ఫరదన్' ఒంటరిగా అంటే వారసుడుగాని,
శ్రేయోభిలాషిగాని, సంతానంగాని లేకపోవటమనే అర్థంలోనే వాడబడింది.
ఇతర అనాగరిక జాతుల్లాగే అరబ్బులు కూడా సంతానం ప్రత్యేకించి
మగ సంతాన ఆధిక్యత పై గర్వపడేవారు. ఇది వారి కుటుంబం యొక్క
పోరాటశక్తిగా పరిగణింపబడేది. ప్రళయం రోజు ఎవరూ, ఎవరికీ సహాయ
పడరని, ప్రతివాడు తనదితానే చూసుకుంటాడని, అక్కడ తండ్రీకొడుకుల
మధ్య ఎలాంటి సంబంధముండదని దైవసాన్నిధ్యంలో ప్రతివాడూ
ఒంటరిగా, తనకుతానే బాధ్యత వహించాల్సి ఉంటుందని దైవం ఉపదేశి
స్తున్నాడు. వంశం, అనుచరులు, జాతివారు ఉన్నప్పటికి వీరెవరితోను
ఆయనకు (పేమ సంబంధాలు లేనందువల్ల హజ్రత్ జకరియ్యా(అలై)
తనకుతాను ఒంటరిగా భావించారు. ప్రళయంరోజు కూడా, గుంపులు
బర్జుఖ్ (వితృలోకం)
71
గుంపులుగా మానవులు వచ్చినప్పటికి అపరిచితులుగానే ఉంటారు. ఒకరికి
వేరొకరితో ఎలాంటి సంబంధముండదు.
“తరువాత శంఖం ఊదబడినంతనే
వారి మధ్య ఎ బంధుత్వమూ
ఉండదు, వారు ఒకరినొకరు
పరామర్శించుకోరు.”
(మూ'మినూన్- 101)
లత
wor ee A tala]
ఈ వివరణ తరువాత, ప్రళయం రోజు ప్రతి వ్యక్తి ఎకాకిగా, ఒంటరి
వాడై వస్తాడని ప్రస్తావించబడిన సందర్భాన్ని పరిశిలించండి. మేము ధనైశ్వ
ర్యాలు, సంతానం కలిగిన వారమని గర్వపడే అవిశ్వాసుల గురించి
పేర్కొంటూ దైవం వారికిలా సమాధానమిచ్చాడు.
“ఇంకా మా ఆయతులను తిరస్క
రించి, “నేను సంపదతోనూ,
సంతానం తోనూ అనుగ్రహింపబడు
తూనే ఉంటాను. అని ప్రగల్భాలు
పలికే వ్యక్తిని నీవు చూశావా? అగో
చర విషయమేమైనా అతనికి తెలిసి
పోయిందా లేక కరుణామయుడి
నుండి అతడేమైనా వాగ్తానం పొంది
ఉన్నాడా? ఎంతమాత్రం కాదు,
అతడు వాగే దానిని మేము వాసు
కుంటాము. అతడి శిక్షను మరింత
పెంచుతాము, అతడు ప్రస్తావిస్తున్న
టువంటి వస్తుసామగ్రి, మందీమార్చ
ఆంతే! ౨0౮31
ఉ ళీ శూ కాంట్ త్ో \
33 ద్తువింలిడ వరు
లో
4 మ
CITE ue! 135
ay లే కా
వ ర ర
పము పోవ ము
72 బర్జఖ్ (పితృలోకం,
Sh hy re
లమూ, అంతా తిరిగి మా వద్దకే చేరి ఉడుం 1రడ_ఎయిీ 1లో
పోతుంది. అతడు ఒక్కడే ఒంటరిగా Sas టా
మా ముందు హాజరవుతాడు.” ౦ పటుట 2G
(మర్యమ్- 77- 80)
ఈ సమాధానపు చివరి భాగంలో ఇలా పేర్కొనటం జరిగింది.
“పళయంనాడు అందరూ ఆయన waa esas 344 PX
ముందు ఒక్కొక్కరే హాజరవుతారు.” “*"°
(మర్యమ్- 95) 01353
ప్రళయంరోజు ప్రతి వ్యక్తి ఎకాకియై వస్తాడని ప్రస్తావించబడిన
ఆయతు సారాంశమిది. కాని 'మఆరిఫ్' తన వాదనకు సహాయకారిగా
"తీసుకున్న ఆయతులో 'ఫరదన్'కు బదులు “వురాదా' ఉపయోగించ
బడింది, ఇది అనుచ్చారితమైంది, సామాన్యంగా వాడబడని బహువచన
మని ఇంతకుముందే తెలిపాము. దీన్ని 'ఒక్కొక్కరుగా అనే అర్థంలో
తీసుకోవటం జరిగింది. ఉదాహరణకు ముసన్నా, సలాస, వరుబఅ- అంటే
ఒక్కొక్కరుగా, ఇద్దరేసి, ముగ్గురేసి, నలుగురేసి. ఈవిధంగానే 'పురాదా' అనే
పదాన్ని “ఒక్కొక్కరుగా అనే అర్థంలో వాడబడిన వేరొక సందర్భాన్ని
పరిశీలించండి.
హ్ వారితో కా అను. “నేను ఇ ఘమ యయ
కు ఒక విషయాన్ని బోధిస్తు ర 2
న్నాను. అల్లాహ్ కోసం, మీరు ఒక్కొ SINT సో ప్రేయలి!
క్కరూ, ఇద్దరిద్దరూ కలిసిమీ ౫G as షే
మేథను ఉపయోగించి ఆలోచిం
చండి, అసలు మీ సహచరుని మాట
లలో పిచ్చితనం ఎముందో అని?”
(సబా- 46)
బర్జుఖ్ల్ (పితృలోకం, 73
ఇందులో ధనైశ్వర్యాలు, సంతానం, బంధుమిత్రుల్సి విడిచి
'ఒంటరి'గా వెళ్ళే ప్రస్తావనే లేదు. “ఫురాదా' అనేది ఒక్కొక్కరుగా అనే
అర్థంలోనే ఉపయోగించటం జరిగింది.
ఈ క్రింది ఆయతును తిలకించండి.
వేము em sha Were ర
ఒంటరిగా సృష్టించినట్లే ఇప్పుడు
0 Ve డ్ళశ్క
ఇదిగో మీరు ఒంటరిగా (లేక ఒకరి శఘరఘడన
తరువాత ఇంకొకరుగా) మా ముందు
హాజరయ్యారు.”
(అల్అన్ఆమ్- 94)
మీలోనుండి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా, ఒంటరిగా, ఒకరి తరువాత
మరొకరు ఎలా వెళ్ళారో అదేవిధంగా తిరిగి ఒక్కొక్కరుగా, ఒంటరిగా,
ఎకాకియె ఒకరి తరువాత మరొకరు మా వద్దకు వచ్చారు. ఇది మృత్యు
సమయపు పరిస్థితిని మాత్రమే సూచిస్తుంది తప్ప ప్రళయానికి కాదు.
ప్రళయంలో ఆను ఒక్కొక్కరుగా, ఒంటరిగా, ఒకరి తరువాత మరొకరు
వెళ్ళరు. దానికి బదులు గుంపులు గుంపులుగా వెళతారు. కాని అందులోని
ప్రతి వ్యక్తి ఎకాకిగా ఉంటాడు, ఒంటరివాడై ఉంటాడు, ఎవరూ
సన్నిహితుడూ శ్రేయోభిలాషిలేనివాడై ఉంటాడు.
ప్రాచిన నిఘంటుకర్తలైన ఇబ్నెదరీద్, సహాయె జౌహరి, లిసానుల్
అరబ్ ఇబ్బుల్ మంజూర్లాంటి వారందరూ “పురాదా” అంటే ఒక్కొక్కరుగా,
ఒకరి తరువాత ఒకరు అనే అర్థమే చెప్పారు.
. ఇక ఒక్కొక్కరుగా రావటం, ఒకరి తరువాత మరొకరు రావటం అనే
సన్నివేశం మరణానంతరం 'బర్జఖ్'ను సూచిస్తున్నదా లేక ప్రళయదినాన్ని
సూచిస్తున్నదా? నిస్సందేహంగా ఈ సన్నివేశం మరణం, మరణానంతరం
'బర్జఖ్'ను సూచించేది మాత్రమే, ప్రళయం ఎంతమాత్రం కాదు, అంతే
కాదు, ఈ ఆయతు ప్రారంభంలోనే స్పష్టంగాను, వివరంగాను 'మరణపు'
సన్నివేశాన్ని చూపించటం జరిగింది. ఇక్కడ ప్రళయానికి సంబంధించిన
74 బల్జఖ్ (పితృలోకం)
చూచాయలు కూడా లేవు. ఒకసారి పాఠకులు ఈ ఆయతును గమనించ
' మనవి.
“ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా,
దైవదూతలు తమ హస్తాలను చాచి 'ఇటుతెండి! బయటకు తియ్యండి మీ
ప్రాణాలను, అల్హాహ్పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన
కూతలకూ, ఆయన ఆయతులపట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకూ
ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతున్నది అని
అంటూ ఉండగా, ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది!
(అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు)' మేము మొదటిసారి మిమ్మల్ని
ఒంటరిగా సృష్టించినట్లే ఇప్పుడు ఇదిగో మీరు ఒంటరిగా మాముందు
హాజరయ్యారు. మేము ప్రపంచంలో మీకు ఇచ్చినదంతా, మీరు అక్కడనే
వదిలిపెట్టి వచ్చారు. ఇప్పుడు మీ వెంట మీ పనులు నెరవేరటంలో కొంత
పాత్ర ఉందని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా మేము
చూడటం లేదు.” (అల్ అన్ఆమ్- 94)
పై ఆయతులో వివరించబడిన విషయాలన్నీ కేవలం మరణ
సమయపు సన్నివేశాన్ని, బర్జఖ్ను మాత్రమే పేర్కొంటున్నాయి. ఈ
ఆయతులోని ఒక్కొక్క వాక్యం దీనికి నిదర్శనం.
దైవం ఉపదేశించిన “వలఖద్ జీతుమూనా ఫురాదా” అనే దాన్ని
కాస్పేపటికోసం ప్రళయ సంఘటనగాను, పురాదాకు అర్థం ఒంటరిగాను అని
ఊహించుకున్నా, పైనుదహరించిన ఆయతులో “బర్జఖ్కు సంబంధించి
ఖచ్చితమైన సాక్ష్యం లభించినప్పుడు, “'అల్యౌమ్' లాంటి సంబంధంలేని
విషయం ద్వారా 'బర్జఖ్ ను ఖండించలేము. అదీగాక ఈ 'అల్యౌమ్ లోని
మాటలు ఏమాత్రం కాలజ్ఞానంలేని, బర్జఖ్లో ఉన్న పాపిష్టి మానవులవి
కావు, దైవదూతలు చెప్పినవి.
- సయ్యద్ సులైమాన్ నద్వీ
రి జిల్హజ్జ హి.శ. 1353
బర్జఖ్ (వితృలోకం) 75
4. బర్జఖ్- ఇంకో కోణం
(మౌలానా అస్లం జిరాజ్పూరి)
ముహర్రం మాసపు “తర్జుమానుల్ ఖుర్ఆన్”లో మౌలానా సయ్యద్
సులేమాన్ నద్వీగారు బర్జఖ్కు సంబంధించిన నా వ్యాసంపై అభ్యంతరాన్ని
వ్యక్తం చేశారు. ఇది 'మఆరిఫ్'కు ప్రత్యుత్తరం అనుకోవటం ఆయన చేసిన
మొదటి పొరపాటు. బర్జఖ్కు సంబంధించి రెండవసారి కాస్త వివరంగా
వ్రాస్తున్న ఈ వ్యాసం 'మఆరిఫ్'కు జవాబు కాదని, దాని శైలి హర్షించ
దగినదిగా లేనందువల్ల, దానికి జవాబు ఇవ్వటానికి నేను ఇష్టపడటం లేదని
వ్యాసం ప్రారంభంలోనే పేర్కొన్నాను.
కాని 'తర్జుమానుల్ ఖుర్ఆన్'లో సయ్యద్ సాహబ్గారి శెలి
మఆరిఫ్'కు భిన్నంగా ఉన్నందున, ఆయనగారి వ్యాసానికి ప్రత్యుత్తర
మిస్తున్నాను. ఆయనగారు ఈ వాదానికి కేవలం మూడు ఆయతుల వరకు
పరిమితంచేసి మంచిపనే చేశారు. అందుకని ఈ మూడు ఆయతులలోని
ప్రతి ఆయత్ను ఖుర్ఆన్ద్వారానే వివరిస్తాను. దివ్యఖుర్ఆన్ వాస్తవాలను
నిర్మల మనస్సుతో పరిశీలించాలని, అవి ఏ విధంగా ఉన్నా, ఎ రూపంలో
ఉన్నా, వాటిని స్వీకరించాలనే సూత్రం గురించి ప్రథమంగా పేర్కొనటం
ముఖ్యమనుకుంటున్నాను. ఈ సందర్భంలో సయ్యద్ సాహబ్ ఇంకా
76 బర్జఖ్ (పితృలోకం)
ఆయనలాంటి పూర్వీకులను అనుకరించేవారితో నాకు వ్యతిరేకత ఉంది.
ముందే ఒక విషయాన్ని నిర్ణయించుకొని, ఖుర్ఆన్ అధ్యయనం చేయటం
దాని ఆయతులను విరిచి తమ ఇష్టానుసారం మలుచుకోవటమనేది
నిషేధితమేకాదు, నాస్తికత్వంగా భావిస్తాను. ఈ విషయంలో ఖుర్ఆన్కు
సంబంధించిన గట్టి సాక్ష్యాధారం నా వద్ద ఉంది.
మొదటి ఆయతు
“మేము మొదటిసారి మిమ్మల్ని ఒంటరిగా సృష్టించినట్లే ఇప్పుడు
ఇదిగో మీరు ఒంటరిగా మా ముందు హాజరయ్యారు. మేము ప్రపంచంలో
మీకు ఇచ్చినదంతా మిరు అక్కడే వదిలిపెట్టి వచ్చారు. ఇప్పుడు మివెంట
మీ పనులు నెరవేరటంలో కొంతపాత్ర ఉందని మీరు భావించిన మీ
సిఫారసుదారులను కూడా మేము చూడటంలేదు.” (అల్అన్ఆమ్- 94)
ఈ ఆయతు మొత్తంలో అల్లాహ్ సంబోధిస్తున్నాడు. ఇందులోని
ఒక్కొక్క పదం ప్రళయానికి సంబంధించిందే. బర్జఖ్తో దీనికి ఎలాంటి
సంబంధంలేదు. దీని భాగాల్ని విడదీసి, ఆయతుల ద్వారా దీన్ని
నిరూపిస్తాను. దీంట్లో మూడు విషయాలు చెప్పబడ్డాయి.
1. మొదటిసారి మిమ్మల్ని మేమెలా పుట్టించామో, అదేవిధంగా మీరు
ఏకాకియై మా వద్దకు వచ్చారు. ఇంకా మేము మీకు ప్రసాదించిం
దంతా మీ వెనుకనే విడిచివచ్చారు.
2. సిఫారసు చేస్తారని మీరు ఊహించుకున్నవారిని మీ వెంట
చూడటంలేదు.
3. మీకు సిఫారసు చేస్తారనుకున్నవారికిని, మీకునూ మధ్యగల
ఊహాజనిత సంబంధాలు తెగిపోయాయి.
మొదటిసారి మిమ్మల్ని మేమెలా పుట్టించామో, అదేవిధంగా మిరు
బర్జఖ్ (వితృలోకం) 77
ఎకాకియై మా వద్దకు వచ్చారు అనే మొదటిభాగాన్ని తీసుకుందాం.
ప్రళయంరోజు నేరస్తుల్ని ఉద్దేశించి దైవం అలా చెబుతాడు. ఇంకో
ఆయతులో దీన్నిలాగే వివరించటం జరిగింది.
(ప్రళయం రోజు) ఒక్కరూ కూడా VE Ess
మిగిలివోకుండా మేము మానవులం అ రంల
దరినీ చుట్టుముట్టి సమావేశపరు జో eyes luli
స్తాము. వారంతా నీ ప్రభువు సాన్ని Hos ed Gs
ధ్యంలో వరుసలు, వరుసలుగా పవేశ Fre
hh ఇదిగో స కలో Ec
మేము మిమ్మల్ని మొదటిసారి
పుట్టించిన స్థితిలోనే మీరు మా
వద్దకు వచ్చేశారు కదా!”
(అల్ కహఫ్- 48)
ఈ ఆయతులో “పురాదా' అనే పదం నిస్సందేహంగా నా పొరపాటు
వల్ల దొర్లిపోయింది. కాని నా వాదనకు ఆ పదం ఆధారంకాదు. సూరా
అల్అన్ఆమ్ లోని 95వ ఆయతులో ఈ నేరస్థులరాక గురించి పేర్కొనటం
జరిగిందో, ఇది ప్రళయంరోజే సంభవించేదని వివరించటానికి మాత్రమే ఆ
ఆయతును పేర్కొనటం జరిగింది. ఇంకా ప్రళయం రోజు ఈ నేరస్థులు
దైవంముందు ప్రవేశపెట్టబడినప్పుడు, మొదటిసారి మిమ్మల్ని మేమెలా
పుట్టించామో అదేవిధంగా మీరు మా వద్దకు వచ్చారని దైవం వారితో
అంటాడు.
సూరా అల్అన్ఆమ్లోని 95వ ఆయతులో ప్రళయానికి సంబంధిం
చిన వివరాలు లేవు. కాని అందులో మొదటిసారి పుట్టుకను దృష్టాంతంగా
పేర్కొనటం జరిగింది. మీరు ఒంటరిగా వచ్చారని, మేము మీకు
ప్రసాదించిందంతా మీ వెనుక ప్రపంచంలో విడిచి వచ్చారనే సంభాషణ
తిరిగి పుట్టిం పబడిన తరువాత అనగా పునరుజ్జీవనంలో జరుగుతుందనేది
78 బర్జఖ్ (పితృలోకం)
అ నష్టమైపోయింది. మీకు సిఫారసు చేస్తారని నమ్ముకొని, మాకు
హవర్తులుగా మీరు నిలబెట్టినవారు మీతో కనబడటంలేదు అనేది ఈ
anes రెండవ భాగం.
నేరస్థులకు ఈ ప్రశ్న కూడా ప్రళయంరోజే వేయబడుతుంది.
ఖుర్ఆన్లో దీనికి సంబంధించి అనేక దృష్టాంతాలున్నాయి. ఉదాహరణకు
సూరా అల్అన్ఆమ్లో ఇలా వచ్చింది.
“మేము వారందరినీ సమావేశపరిచే & సమ? Pe నా. స
రోజున ముషిక్కులను ఇలా అడుగు క f
aaah
2
wa మం మి Daum యు గ
భావించి నిలబెట్టిన ఆ ఖాగస్వా 7a KOSS
ములంతా ఇప్పుడెక్కడున్నారు?” Fa సో
(అల్అన్ఆమ్- 22) క టా
మీకునూ, మీకు సిఫారసు చేస్తారని మీరు ఊహించుకున్న వారి
మధ్యనున్న సంబంధాలు తెగిపోయాయి అనేది ఈ ఆయతులోని మూడవ
అంశం. ఇది కూడా ప్రళయం రోజే దైవం వారితో అంటాడు.
మేము వారందరినీ ఒకేసారి మా వ యామ ల
(న్యాయస్థానంలో) సమావేశపరిచే న
రోజున షిర్క్ చేసిన వారితో ఇలా oe సగమే లీకకకో
అంటాము: “ఆగండి మీరూ, మాకు pf Gs hs 2 fa x తంత
|
మీరు భాగస్వాములు కల్పించిన
YY, Ein
వారూ!” ఆ తరువాత మేము వారి పుట
మధ్య ఉన్నటువంటి అపరిచయపు
తెరను తొలగిస్తాము.”
(యూనుస్- 28)
బర్జుఖ్ (పితృలోకం, 79
వారు ప్రపంచంలో ఎ నాయకుల, ఏ టి
' (యు) త్లోర! ss)
మార్గదర్శకుల అడుగుజాడలలో PPI :
se Y= WR eT. 57
నడిబేవారో ఆ నాయకులు, ఆ DSI NIE
మార్గదర్శకులు తమ అనుచరులతో + ఓ హయ్ రేవు!
ఎమాత్రం సంబంధంలేని విధంగా | 244
DD]
ప్రవర్తిస్తారు. కాని వారికి శిక్ష మాత్రం
తప్పదు. ఇంకా వారి సకల సాధనా
సంపత్తుల పరంపర తెగిపోతుంది.
(అల్బఖర- 166)
కనుక సూరా అల్అన్ఆమ్లోని 95వ ఆయతులోని ఒక్కొక్క పదం
ప్రళయానికి సంబంధించిందే. దీనిలోని ఏ ఒక్కపదం కూడా 'బర్జఖ్'ను
సూచించటంలేదు. కాని మన సయ్యద్ సాహబ్ (సయ్యద్ సులేమాన్
నద్వి)గారికి “పురాదా' అనే పదంలో 'బర్జఖ్' శిక్ష కనబడుతున్నది. 'పురదన్'
అనే పదానికి “ఫురాదా” అనేది బహువచనంగా అంగీకరిస్తూనే వాటి
ఉపయోగంలో తేడా తీస్తున్నారు. ప్రళయంరోజు ప్రతి వ్యక్తి ధనైశ్వర్యాలు
గాని, సంతానంగాని, బంధుజనంగాని లేకుండా వస్తాడనేది “ఫరదన్' అనే
పదం సూచిస్తున్నదని ఆయన అభిప్రాయం. ఒక 'ఫురాదా' అనే పదానికి
అర్థం ఒంటరిగా, ఒక్కొక్కరుగా రావటం అన అంటారు. ఇంకా ఈ పరిస్థితి
కేవలం బర్జఖ్లోనే సంభవిస్తుందని, ఎందుకంటే ప్రళయంలోనైతే ప్రజలు
గుంపులు గుంపులుగా వస్తారని ఆయన వాదన. ఈ సాహిత్య, వ్యాకరణ
పరమైన పరిశోధన కోసం ఆయన మూడుపుటలు కేటాయించారు. కాని
“పురాదా' అనే పదభావాన్ని వివరిస్తున్న ఈ ఆయతులోనే ఆయన పరిశీఖ్ల
నాత్మక దృష్టితో చూడలేకపోయారు. అంటే 'లఖద్ జీతుమూనా ఫురాదా'
తరువాత వచ్చిన 'వ-తరక్తుమ్-మా ఖవ్వల్నాకుమ్ వరాఅ జుహూరికుమ్”
80 బరజఖ్ (పితృలోకం)
(మేము మీకు ప్రసాదించిన దాన్ని ధనైశ్వర్యాలు, సంతానం, బంధుజనం,
అనుచరవర్గం మీ వెనుక విడిచి వచ్చారు) అనగా మీరు ఒక్కొక్కరుగా
రావటం అంటే అర్థం వీటన్నిటిని మీరు ప్రపంచంలోనే విడిచివచ్చారు) దీన్ని
ఒప్పుకోవటానికే సయ్యద్ సాహబ్ గారు భయపడుతున్నారు. “కుల్లుహుమ్
అ్రతీహి యౌమల్ ఖియామతి ఫరదన్'లో (ఫరదన్) ఒక్కొక్కరుగా రావటం
అనే భావమే 'వురాదా' అనే పదానికి నిజమైన భావమని ఖుర్ఆన్
వివరిస్తున్నది.
'పురాదా'కు సంబంధించి సయ్యద్ సాహబ్ ఒక విచిత్రమైన పరిశో
ధన జరిపి, ఆయతు భావాన్ని 'బర్జఖ్ కోసం ఉపయోగించటానికి ప్రయ
త్నించారు. ఇది ఖుర్ఆన్కు సంబంధించి సరియైన అవగాహన
అనిపించుకోదు.
చివరిలో తాను జరిపిన ఈ పరిశోధనపట్ల తానే కాస్త తటపటా
యిస్తూ ఇలా రాస్తున్నారు.
“వలఖద్ జీతుమూనా పురాదా” అనే పదాలు దైవం ఉప యోగించి
నవని, ఇది ప్రళయ సందర్భం గురించి వచ్చినవని, ఇంకా 'పురాదా' పదానికి
అర్థం ఒంటరిగా అని కాసేపటి కోసం ఒప్పుకున్నా పై ఆయతులో
'బర్జభ్ కు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యం లభించి నప్పుడు
'అల్యౌమ్ లాంటి అసందర్భమైన పదం ద్వారా 'బర్జభ్ ను
ఖండించలేము.
కనుక సయ్యద్ సాహబ్గారి ఊహాజనిత 'బర్జఖ్ శిక్షకు ఖచ్చితమైన
సాక్ష్యంగా ఏ ఆయతునైతే ప్రతిపాదిస్తున్నారో, దాని భావాన్ని ఖుర్ఆన్
ద్వారానే చూపిస్తాము.
బరజుఖ్ (పితృలోకం,
రెండవ ఆయతు
“ఈ దుర్మార్గులు మరణవేదనలో
మునిగితేలుతూ ఉండగా, దైవ
దూతలు తమ హస్తాలను చాచి
- 'ఇటుతెండి! బయటికి తియ్యండి మీ
ప్రాణాలను, అల్లాహ్పై అపనిందలు
మోపి అన్యాయంగా కూసిన కూత
లకు, ఆయన ఆయతులపట్ల తల
బిరుసు తనం ప్రదర్శించినందుకూ
ఫలితంగా ఈ రోజు మీకు అవమాన
కరమైన శిక్ష విధించబడుతుంది.”
(అల్ అన్ఆమ్- 94)
81
Ao;
SMEG
SE AY
SEMANA
St isla
te రఫీ ఫ్
ర ఉదయాలు;
పాపాలు చేస్తూ, అదే స్థితిలో చనిపోయిన పాపులకు లభించే శిక్ష
గురించి ఇందులో పేర్కొనటం జరిగింది. వారి పాపాలేమిటి? ఎకేశ్వరుణ్డి
విడిచి, బహుదైవాలను ఆరాధించేవారు, దైవంపై అసత్యాలను ఆపాదించే
వారు, ఆయన అవతరింపజేసిన ఆయతులను విశ్వసించక, వాటికి తమను
అతీతంగా భావించుకునేవారు, వారికి నీచమైన శిక్ష లభిస్తుందని శిక్ష గురించి
కూడా తెలుపటం జరిగింది.
ఈ పాపులకు లభించే శిక్షే ఇలాంటి శిక్షే, ఇదే నేరం, ఖుర్ఆన్లోని
అనేక ఇతర ఆయతులలో వివరించటం జరిగింది. దాంతోపాటే సయ్యద్
సాహబ్ పేర్కొంటున్న 'అల్యౌమ్' (ఈ దినం) కూడా రాయబడి ఉంది.
తరువాత ఈ అవిశ్వాసులను అగ్ని
ముందుకు తీసుకువచ్చి నిలబెట్టి
నప్పుడు వారితో ఇలా అనటం జరుగు
తుంది. “మీరు మీ వంతు వరాలను
పహ
రామా రబ్
82
మీ ప్రాపంచిక జీవితంలో పొందారు.
వాటి ద్వారా ఆనందాన్ని మీరు
అక్కడే అనుభవించారు. ఇక ఐ
హక్కు అర్హత లేకుండా మీరు
భూమిపై ప్రదర్శిస్తూ ఉండిన
దురహంకారానికి, మీ అవిధేయతా
చేష్టలకు పర్యవసానంగా ఈరోజు
మీకు అవమానకరమైన శిక్ష విధిం
చబడుతుంది. (అల్ అహ్ఖాఫ్- 20)
బర్జఖ్ (పితృలోకం)
ANE
శం
f= 2 నం 77
yan
మీరు కోరిన రుచుల్ని ప్రపంచ జీవితంలోనే అనుభవించారు అనే
వాక్యం ద్వారానే ఇది పరలోక శిక్షకు సంబంధించినదని తెలుస్తూనే ఉంది.
(పరలోకంలోనే) వారు అగ్నికి ఆహుతి కావించబడుతారు, అదే నీచమైన శిక్ష
అదే వారి యొక్క నేరం అని పేర్కొనటం జరిగింది. 'అల్యౌమ్' అంటే
కూడా అదే రోజు. ఇంకో ఆయతులో ఇంకా వివరంగా ఉంది.
“తరువాత ప్రళయందినంనాడు
అల్లాహ్ వారిని అవమానపరుస్తాడు,
పనవరుస్తాడం, వారితో ఇలా
అంటాడు: “మీరు (సత్యదూతలతో)
నా భాగస్వాముల తరపున పోట్లా
డుతూ ఉండేవారు కదా! ఇప్పుడు ఆ
నా భాగస్వాములు ఎక్కడ ఉన్నారో
చెవృండి- ప్రవంచంలో జ్ఞానం
లభించిన వారు “అవిశ్వాసులకు ఈ
రోజు (లభించేది) అవమానమూ,
దౌర్భాగ్యమూనూ” అంటారు.
అవును, తమ ఆత్మలకు అన్యాయం
చేసుకుంటూ ఉన్నవుడం దైవ
దూతలు ప్రాణాలు తీసే అవిశ్వా
సులకు” (అన్నహ్హ్- 27)
22 ళా ౮ ట్
> డిం ఇగ “లి గో le A) am
2p wD le Maal
” wT BES లత భట “జ
ర ఎటు;
FENCE
PNSEHISFIO!
HEISE
2% ల
త్ A ణి
1p ఈ య్య!
బర్జుఖ్ (పితృలోకం) 83
పై ఆయతులో కూడా ఈ దౌర్జన్యపరుల గురించే చర్చించబడింది.
అదే బహుదైవారాధన, దైవతిరస్కారమే వారి నేరం. అదే నీచమైన, అవమాన
కరమైనదే వారి శిక్ష. అదే “అల్యౌమ్” (ఈరోజు) అంటే ప్రళయం రోజు,
వివరణ ఉంది. దీనిద్వారా ఖుర్ఆన్ వివరణ ప్రకారం అల్అన్ఆమ్లోని
94వ ఆయతులో మరణదినం కోసం 'అల్యౌమ్' (ఈరోజు) అని దేన్నైతే
పేర్కొనటం జరిగిందో, అదే రోజు వారి కోసం ప్రళయం రోజు. ఎందుకంటే
మృతులకు కాలజ్ఞానం లేని కారణంగా, వారి మరణం మరియు ప్రళయం
సరిహద్దులు కలిసే ఉన్నాయి.
ప్రాణంపోయే సమయంలో నిస్సందేహంగా అవిశ్వాసులు కాఠిన్యాన్ని
ఎదుర్కొవలసి వస్తుంది. ఖుర్ఆన్లోని అనేక ఆయతుల ద్వారా దీనికి
సాక్ష్యం లభిస్తుంది. కాని ప్రాణాపాయ సమయంలో లభించే శిక్షను బర్జఖ్
శిక్షగా భావించలేము. బర్జఖ్ అనేది మరణం తరువాతనే ప్రారంభమవు
తుంది. అందుకనే “సుమ్మ యౌమల్ ఖియామహ్' అనటం జరిగింది. అంటే
ప్రాణాపాయ సమయంలో లభించిన శిక్ష ఇక ఆ తరువాత ప్రళయంరోజే
లభిస్తుంది.
సయ్యద్ సాహబ్గారు ఒకే ఒక ఆయతు భావాన్ని తీసుకొని, దాని
ద్వారా 'బర్జఖ్ శిక్షను రుజువుపరచటానికి ప్రయత్నిస్తున్నారు. ఎ ఆయతు
కానివ్వండి, దాని పూర్తి భావాన్ని సరియైన భావాన్ని అర్థం చేసుకోవాలంటే
ఖుర్ఆన్లో ఆ విషయానికి సంబంధించి వచ్చిన అన్ని ఆయతుల వివరా
లను అధ్యయనం చేస్తేగాని, దాని నిజమైన భావాన్ని అర్థం చేసుకోలేము.
ఖుర్ఆన్ బోధనలు అనేక మరియు వివిధ ఆయతులలో ఉన్నాయి.
వాటిలో వ్యత్యాసం, వైరుధ్యం కాకుండా ఉండాలంటే వాటన్నిటిని ఒకేచోట
కలిపి చూడాల్సి ఉంటుంది.
84 .. ... బర్జఖ్(పితృలోకం)
మూడవ ఆయతు: క్ర Jew
“ధిర్బెను అనుచరులే ఒక భయం 7 A టు
కరమైన శిక్షలో చిక్కుకున్నారు. వారు శ్లో!యాు]1ఫఫిను
PA
CDA శ
ఉదయం సాయంత్రం నరకాగ్ని రూము 2౨D
ముందు ఉంచబడుతూ ఉంటారు. hers
Sad F OPP Eis
ప్రళయ గడియ వచ్చినప్పుడు, రడ డమ.
Fd
'ఫిర్బెను ప్రజలను తీవ్రమైన శిక్షలోకి పగ 0
ప్రవేశింపజెయ్యండి” అని ఆజ్ఞాపిం | ఇ సీ ల
చబడుతుంది.” (అల్మోమిన్-46) న
పై ఆయతులో వాడబడిన 'యూరజూన్ అనే పదాన్ని వర్తమానంగా
తీసుకొని, దీన్ని 'బర్జఖ్' శిక్షకు సాక్ష్యంగా చూపిస్తారు. వారు బర్జఖ్లో
ఉదయం, సాయంత్రం అగ్ని శిక్షకు గురిచేయబడతారని, ఇక ప్రళయం
రోజు ఇంతకన్నా కఠినాతి కఠినశిక్షకు గురిచేయబడతారని వాదన. ఖుర్ఆన్
లోని ఇతర ఆయతుల భావానికి ఇది వ్యతిరేకంగా పోతున్నా ఇక్కడ కూడా
ప్రత్యేకంగా ఒకే ఆయతు భావాన్ని స్వీకరించటం జరిగింది. ఖుర్ఆన్ బర్జఖ్
వాసుల శిక్షను నిష్కర్షగా నిరాకరిస్తుంది. అంతేకాదు, వారికి కాలజ్ఞానం, శిక్షా
బహుమతుల, సుఖదుఃఖాలను అనుభవించే యోగ్యతను కూడా అది
ఒప్పుకోదు. హి.శ.1353 జీఖాయెదా నెల తర్జుమానుల్ ఖుర్ఆన్ పత్రికలో
దీన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మేము నిరూపించాము. అందుకని పై
ఆయతులో వచ్చిన 'యూరజూన్' అనే పదాన్ని వర్తమానంగా తీసుకోవటం
జరగదు, అలాచేస్తే ఖుర్ఆన్ బోధనల్లో వైరుధ్యం వస్తుంది. ఇది అసంభవం.
దీనికి బదులుగా భవిష్యకాలంగా తీసుకోవటం జరుగుతుంది. ఆ విధంగా
మొత్తం ఆయతుల భావంలో సమన్వయం ఏర్పడుతుంది. అంతేకాక
ఖుర్ఆన్లోని వేరే ఆయతులలో వచ్చినట్లు తిరస్కారులు భవిష్యత్తులో
(ప్రళయంలో) అగ్నికి ఆహుతి చేయబడతారనే భావంతో ఇది రుజువై
పోతుంది.
_
బర్జుఖ్ (పితృలోకం, 85
“ఈ అవిశ్వాసులను అగ్నిముందుకు HE
తీసుకువచ్చి నిలబెట్టి నప్పుడు, res jae
వారితో ఇలా అనటం జరుగుతుంది. | 34a
మిరు మీవంతు వరాలను మీ పాపం (i 9a 1౮ tera
త | ey
చిక జీవితంలో పొందారు, వాటి జం యి యత్తు ay
లో FOS శు తొ ష్
ద్వారా ఆనందాన్ని మీరు అక్కడే Ga];
PF
అనుభవించారు.”
(అల్ అహ్ఖాఫ్- 20)
మిగిలిన తిరస్కారులకు శిక్ష, ప్రళయం రోజున ఫిర్బెను వర్గీయు
లకు శిక్ష నేడు లభించటానికి మిగిలిన తిరస్కారులకన్నా ఫిర్జె ను జాతివారు
భిన్నంగా కాదుగా. అవియునుగాక హూద్ సూరాలో ఫిర్జెను వర్గీయులు
ప్రళయంరోజే అగ్ని శిక్షకు గురిచేయబడతారని వివరించటం జరిగింది.
“పళయంనాడు అతడు (ఫిర్బెను) 5 rer
తన జాతివారికి ముందు, ముందు “Des 433 64
ఉంటాడు. తన నాయకత్వంలో AEN పగ
వారిని నరకంవైవుకు తీసుకు
పోతాడు.” (హూద్- 98)
ఫర్జిను అతని సంతానం అనుచరగణానికి రెండు శిక్రలు పడతా
యని సయ్యద్ సాహబ్గారు పారపడ్డారు. ఇంకా 'అఫ్అలుల్- తఫ్జీల్” అనే
పదం ద్వారా ఎ అర్థాన్ని గ్రహించారో, దానిద్వారా భ్రమింప జేయటానికి
ప్రయత్నించారు. మిగిలిన దైవతిరస్కారుల్లాగే, ఫిర్జిన్ అనుచరగణం కూడా
ప్రళయం రోజు సమర్పించబడతారు. కాని వారి ప్రత్యేకత ఎమిటంటే వారు
నరకవాసుల నాయకులుగా గుర్తించబడతారు.
“మేము వారిని నరకంవైపునకు Ah లో ల చక
ప్రజలను ఆహ్వానించే నాయకులుగా
చేశాము.” (అల్ఖసస్- 41)
86 బర్జుఖ్ (పితృలోకం)
వారి తీవ్ర నేరానికి అనుకూలంగా మిగిలిన నరకవాసుల కన్నా అధిక
కఠినశిక్షకు గురిచేయబడతారు. 'అషిద్దాఉల్ అజాబ్ అంటే బర్జఖ్లో వారికి
లభించే తేలికపాటి శిక్షకు భిన్నంగా ప్రళయంలో అంతకన్నా కఠినళిక్ష
లభిస్తుందనే అర్ధం ఎంతమాత్రం కాదు.
“అర్ట్ అనే పదానికి కూడా కేవలం సమర్పించబడడమేకాదు, దానికి
బదులు వారు అగ్నిలో పడవేయబడతారు. “గుదువ్వన్ వ అషియ్య” అనే
పదానికి 'నిరంతరం' 'శాశ్వితం' అని నిఘంటుకర్తలు చేసిన అనువాదం
సరియైనది, ఖుర్ఆన్తో పూర్తిగా ఎకీభవించేది. పశుకాపరులు ఉదయం
సాయంత్రం రెండు పూటలా పశువుల్ని నీటికోసం తోలుకొనిపోయి, తిరిగి
తోలుకొచ్చినట్లు ఫిర్జిను అనుచరగణం కూడా బర్జభ్లో ఉదయం,
సాయంత్రం రెండుపూటలు అగ్నిశిక్షకు గురిచేయబడి తిరిగి తమ తమ
స్థానాలకు తీసుకురాబడతారని భావించటం సమంజసం కాదు. ఇది
ఖుర్ఆన్ అవగాహన అనిపించుకోదు. ఇక ఖుర్ఆన్ సముచ్చయ వ్యాఖ్యా
నానికి (అనగా ఒక మాటను మరోరకమైన మాటలో చెప్పటం) సంబం
ధించిన సమస్య. దీన్ని నేనూ సమర్టిస్తాను. ఖుర్ఆన్ ఆయతులలో ఇలాంటి
సామెతలు (అనగా “'వావ్'ను అదనంగా వాడే సందర్భాలు) ) మనకు కన
బడతాయి. ఉదాహరణకు “వ ఇజ్ ఖాలల్లాహు యా ఈసా ఇన్నీ ముతవఫీ ఫ్ఫీక
వరాఫ్ ఉక ఇలయ్య "(అప్పుడు అల్లాహి ఇలా అన్నాను
[్ ai ers రగ వాం ets 2 We [స్ట
“రపిం ంటా నో క” గ్
శభహుపానుో IDES 55) ప్రత be కక ర్రే!
పైన 'ముతవఫ్ఫీ' అనే పదంలో వాడబడిన “వావ్ కుకా అనేది
వివరణ, వ్యాఖ్యానం కోసం వాడబడింది మాత్రమే. ఇక హజ్రత్ ఈసా(అ)
మరణానికి అర్థం దైవం ఆయన్ను తనవైపుకు లేపుకోవటం. ఆయన
మరణానికి సంబంధించి తెలుపవలసి వచ్చిన ఆయతులో “తూఫీ” అనే
పదం వాడకుండా దాని వివరణ మాత్రం ఇవ్వబడింది.
బర్జఖ్ (వితృలోకం) 87
“వారు అతనిని నిశ్చయంగా చంప A eg AAS
లేదు, కాని అల్లాహ్ ఆయనను తన సగ సే
వైపునకు లేపుకున్నాడు.” SCL
(అన్నిసా- 158)
ఖుర్ఆన్ ఆయతులలో ఇలాంటి అనేక సామెతలున్నాయి. ఇలాంటి
సామెతలు, పద్ధతులు ప్రపంచంలోని ప్రతిభాషలో ఉన్నాయి. ఉదాహరణకు:
అతను నిరాకరించాడు, మరియు నేను రానని చెప్పాడు.
అతను నిరాకరించాడు, అంటే నేను రానని చెప్పాడు.
నాతో ఖుర్ఆనకు సంబంధించిన ఆధారాలు అడగండి. కాని
ఖత్రబ్, అభ్ఫష్, ఫర్రా లేక ఫసాని లాంటి వారి అభూతకల్పనలకు,
ఊహలకు తలవంచటానికి నేనేమి వారి బానిసను కాదు.
“మీరూ, మీ తాతముత్తాతలూ పెట్టు (గ్ర ఫస 1
కున్న పేర్ల విషయంలో మీరు నాతో 4 5
ఘర్షణ పడుతున్నారా?” ర్
(అల్ ఆరాఫ్- 71) Hs
ఈ రకమైన సముచ్చయ వ్యాఖ్యానం పై మీ ఆక్షేపణ కారణంగా నేను
గ్రంథపుటలను మార్పాననటం కూడా మీ పొరపాటే. అందులో ఇప్పటికి
కూడా 'వావ్' అదే అర్థంలో అనేక చోట్ల వాడబడింది. నా పద్ధతి ప్రకారం,
కొన్ని వాక్యాలు ఫుట్నోట్లో రావటానికి బదులు గ్రంథంలో రావటం .
కారణంగానే పుటలు మార్చటం జరిగింది.
చివరిలో విన్నవించేదేమంటే బర్జఖ్కు సంబంధించిన ఈ శిక్షా
బహుమానాల విశ్వాసం, ఖుర్ఆన్ ద్వారా జన్మించింది కాదు, జన్మించదు'
కూడా. ఈ క్రింది హదీసు మాత్రమే దానికి మూలాధారం.
“హజ్రత్ ఆయెషా(రజి) ఉల్లేఖనం ప్రకారం ఒకరోజు ఒక యూదు
88 బర్జఖ్ (పితృలోకం,
స్త్రీ ఆమెగారి వద్దకు వచ్చి బర్జఖ్ శిక్షను గురించి ప్రస్తావిస్తూ దైవం
మిమ్మల్ని సమాధి శిక్షనుండి కాపాడుగాక! అని చెప్పింది. హజ్రత్
ఆయెషా(రజి), సమాధి శిక్ష గురించి మహాప్రవక్ష(స)ను అడిగారు. దానిపై
ఆయన(న) అవును, సమాధి శిక్ష నత్యమైనదని పలికారు. హజ్రత్
ఆయెషా(రజి) అనుసరించి, ఇక అప్పటినుండి ప్రతి నమాజు తరువాత,
మహాప్రవక్త(స) సమాధి శిక్ష నుండి దైవశరణ్యం కోరకుండా ఉండలేదు.
(సహీ బుకారీ, కితాబుల్ జనాయిజ్, అజాబుల్ ఖబర్ అధ్యాయం)
ఎవరికైతే అగోచర విషయాలు, జ్ఞానం పరిపూర్ణంగా ప్రసాదించ
బడ్డాయో ఈ యూదు స్ర్తీ వచ్చి, సమాధిశిక్షగురించి ప్రస్తావించేవరకు
ప్రవక్తాగ్రేసరుడు, అంతిమ దైవప్రవక్త(స)కు దీని గురించి తెలియదని ఈ
హదీసు ద్వారా విదితమవుతుంది. అంతేకాక ఈ విషయం తన కుటుంబీ
కులకు కూడా తెలుపలేకపోయారు. ఆ తరువాత ప్రతి నమాజు పిదప,
సమాధి శిక్ష నుండి దైవశరణ్యం వేడుకోసాగారు. ఈ విశ్వాసాన్నే పునాదిగా
చేసుకొని, ఇస్లామీయ ధార్మికవేత్తలు మృతుల్లో ఆధ్యాత్మిక జీవనం ఉందని
నిరూపించటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. మృతుల్లో జీవనానికి
సంబంధించిన ఎ చిన్న అవకాశాన్ని కూడా ఖుర్ఆన్ మిగిలి ఉండనివ్వలేదు.
అయినా నిరాధారమైన ఈ విశ్వాసం కారణంగా మృతుల్ని సజీవులనుకొని
ప్రజలు వారిని అర్జించసాగారు. భూమ్యాకాశాల్లో వ్యాపించి ఉన్న సజీవ
దైవాన్ని విడిచి, భూమిలో పాతబడిన, సిఫారసు చేస్తారను కుంటున్న అసం
ఖ్యాక వ్యక్తిత్వాలను జనులు ఆరాధిస్తున్నారు. ఆకాశం నుండి వారి యోగే
క్షమాలు తెలుసుకోవటం జరుగుతుందని, దైవం తరవున వారిని
గౌరవించటం జరుగుతుందనే అంధవిశ్వాసం- బహుదైవారాధన- ముస్లిం
లలో వ్యాపించిపోయింది. ఇది ఆసియా, ఆఫ్రికాలాంటి ఖండాంతరాల
వరకూ వ్యాపించిపోయింది. బహుదైవారాధకులు విగ్రహాలను పూజిస్తే ఈ
ముస్లింలు మట్టితో చేయబడిన సమాధులను ఆరాధిస్తున్నారు.
?
బర్జఖ్ (వితృలోకం,) 89
5. బర్జఖ్పై వాదన
(మౌలానా అస్లం జేరాజ్పూరి)
'బర్జఖ్'కు సంబంధించిన నా వ్యాసంపై 'మఆరిఫ్” వాళ్ళు చేసిన
వ్యాఖ్యలనే మీరు హి.శ, 1353 జిల్హజ్ఞ మాసపు తర్జుమానుల్ ఖుర్ఆన్లో
తిరిగిలేవదీశారు. మీరు వ్రాసిన వ్యాసంలోని తప్పులన్నిటిని ఎత్తిచూపటం
సుదీర్ణమైపోతుంది. కనుక దానిలోని కొన్ని మౌలిక విషయాల్ని ఎన్నుకొని
ఖుర్ఆన్ బోధనలకు ప్రతికూలమైనట్లు రుజువుచేస్తాను. తద్వారా మీ పూర్తి
వ్యాసానికి సమాధానం లభిస్తుంది. ఈ సందర్భంలోనే 'మఆరిఫ్'లో వివిధ
వ్యక్తులు, తమ తమ వ్యాసాల్లో చేసిన పొరపాట్లు కూడా దృష్టికి వస్తాయి.
ఫలితంగా అనుకరణ స్వభావంతో లేవదీసిన దుమ్ముధూళి కొట్టుకు
పోతాయి. దైవచిత్తమైతే స్పష్టమైన ఖుర్ఆన్ బోధనల్ని అవగాహన చేసుకో
వటంలో అవరోధం ఉండదు."
1. సమాధానానికి అర్హమైన, మౌలానాగారి వాదలన్ఫ్సిటిని ఒర నంబరు
ద్వారా నూచించాము. చివరలో ఆ నంబరువారీగా వాటికి నమాధా
నమిచ్చాము. అందుకని పాఠకులు మౌలానా గారి వాదన చదివిన
తరువాత వాటితోపాటు. మౌలానా మౌదూదీ గారిచ్చిన నమాధానాలు
నంబరు వారీగా వాదనకు నమాధానం” అనే శీర్షికలో వరిళీలించ
గలరని కోరుచున్నాం.
90 బర్జఖ్ (పితృలోకం,
1. బర్జఖ్ భావాన్ని వివరిస్తూ మిరిలా వ్రాశారు.
“బర్జఖ్ లేక అడ్డు లేక చాటు అనేది మృతునికి మరియు ప్రపం
చానికి మధ్యనే. లేదా మృతునికి మరియు ప్రళయానికి మధ్యనే.
దైవం మరియు అతని దాసుని (మానవుని) మధ్య ఎంతమాత్రం
కాదు, బర్జఖ్ స్థితిలో మృతులు, దైవసన్నిధి నుండి చాటుగా ఉంచబడ
తారనే అర్థం వచ్చే ఎ చిన్న దృష్టాంతము (సూచన) కూడా ఖుర్ఆన్లో
వునకు లభించదు. ఇది కేవలం నిరాధారమైన ఆలోచన మాత్రమే”
పై పంక్తుల్లో చాటు అనేది మృతునికి మరియు ప్రపంచానికి మధ్య
అని మీరు పేర్కొన్న పదం ఖుర్ఆన్కు పూర్తిగా భిన్నమైనది. "మిన్
వ్వరాయిహిం బర్జఖున్ ఇలా యౌమి ముబ్అసూన్ (తిరిగి లేపబడే రోజు
వరకు వారి ముందు బర్జఖ్ ఉంది) బర్జఖ్కు సంబంధించిన రెండు
సరిహద్దులను ఇందులో పేర్కొనటం జరిగింది. అవేమిటంటే మృతునికి,
ప్రపంచానికి మధ్యకాక; మృతునికి మరణం మొదలుకొని ప్రళయం
రోజువరకు.1
1. మృతునికి ప్రళయానికి మధ్య అడ్డు అని మీరు వ్రాసిన పదం
సరియైనదే. ఈ ప్రళయదినాన్నే నేను దైవసమక్షంలో హాజరవటంగా
పేర్కొన్నాను. అంతేకాక ఖుర్ఆన్ ద్వారా దీనికి ఆధారం కూడా చూపించాను.
“అది భయంకరమైన ఒక ధ్వని pee ఏ; డపళలి!
మాత్రమే. దానితో అందరూ మా ఆః స?
టో 4 Pre jp
ముందు హాజరుపరచబడతారు.” Saat ay
(యాసీన్- 53) తరత ట్రఘ
పై ఆయతులో ప్రళయ సందర్భాన్నే వివరించటం జరిగింది. ప్రళయ
దినాన దైవం కాక ఇంకెవరి ముందు హాజరుపరచబడతారని మీరనుకుం
బర్జుఖ్ (పితృలోకం, ౮]
టున్నారు? దీనికి సంబంధించి ఖుర్ఆన్లో వచ్చిన వివరణలు లెక్కించటం
కష్టం. అందుకని మీరు ఊహించినట్లు ఇది నిరాధారమైన ఊహకాదు,
ఖుర్ఆన్ బోధనల ప్రకారం సత్యం, యదార్ధం* దైవమార్గంలో చంపబడిన
వారు (షహీద్), ప్రాణాలు వీడిన వెంటనే తమ ప్రభువు సన్సిధికి చేరు
కుంటారు". ఇక మిగిలినవారు మాత్రం చాటుగా ఉంచబడతారు.
ప్రళయం రోజు ప్రభువు సన్నిధికి హాజరుపరచబడతారు.
2. ప్రపంచ జీవితానికి పూర్వం, మానవులు జీవించి ఉన్నారనే దానికి
సాక్ష్యంగా మీరు 'అహెద్ అలస్త* అనబడే ఆయతును పేర్కొని దాని
వివరణలో ఇలా వ్రాశారు.
“దీనిద్వారా అర్జమయే్యేదేమంటే ఆత్మలు శరీరాల్లో ప్రవేశించక
ముందే, వారు మృతస్థతిలో ఉన్నప్పుడు కూడా వాటికి వినగలిగే, చెప్పగలిగే,
గ్రహించగలిగే యోగ్యత ఉన్న మృత్యువు అది అని అర్ధంకావటంలేదా?
దైవం వాటిని ప్రశ్నించాడు, అవి దాన్ని ఐన్నాయి. దానికి సమాధానా
మిచ్చాయి, ప్రశ్నను గ్రహించే, అర్థంచేసుకొనే సమాధాన మిచ్చాయి.”
వారిలో ఆత్మలు కూడా ప్రవేశింపజేయబడ లేదు, అయినప్పటికీ
వారిలో మాట్లాడే, వినే, గ్రహించే యోగ్యత ఉన్నదనే మీ విచిత్ర వాదనను
ఎవరు ఒప్పుకోగలుగతారు'. ఈ ఆయతులోనైతే మానవుని నైజం, స్వభావం
గురించి వివరించటం జరిగింది. ఈ విషయాన్నే దైవం, వేరొక చోట ఇలా
తెలిపాడు.
రా న కచ సీ ఆ శ్ర
అల్లాహ్ pes ౮ Wh
ఆధారంగా సృష్టించాడొ, దానిపై 494; ,4- Di pi 3
ధం పసు రు!
స్థిరంగా ఉండండి. అల్లాహ్ సృజిం
జ ల + కా క
చిన స్వరూప, స్వభావాలు మార్చ న జమున!
. ఖా 7 లో 7
టానికి శక్యంకానివి, ఇదే సవ్యమైన, శ
92 బర్జఖ్ (పితృలోకం)
తిన్నని ధర్మమార్గం”
(అర్రూమ్- 30)
నీనే. మాట్లాడే, గ్రహించే యోగ్యతకు ఇదే ఆధారమనుకుంటే మరే
ఈ క్రింది ఆయతు.
“మేము ఈ అమానతును, ఆకాశాల సా. JE saa పళ!
ముందూ, భూమి ముందూ Mend టం sii
పర్వతాల ముందూ పెట్టాము. అవి లాం ద ర
దానిని మోయటానికి సిద్ధపడలేదు, | gO ENE Ky
దానికి భయపడ్డాయి. కొని మాన గ్ భఖ wha 1;
వుడు దాన్ని తనపై మోపుకున్నాడు.” vee Pere
(అల్ అహ్జాబ్- 72) Ay dhe న
ద్వారా, జడపదార్థాలైన వీటిలో కూడా వినటం, మాట్లాడటం,
గహించటం లాంటి యోగ్గతలు ఉండేవని మీరు అంగీకరించవలసి
వస్తుంది. ఎందుకంటే దైవం వారితో ఏదైతే అడిగాడో, అవి దాన్ని నా
సమాధానామిచ్చాయి, గ్రహించిన తరువాతనే సమాధానమిచ్చాయో.
3. మరణం తరువాత, మృతుల్లో జీవనానికి సంబంధించిన సాక్ష్యం
మీరు ఈ ఆయతు ద్వారా ఇవ్వటానికి ప్రయత్నించారు.
“చివరకు వారిలో ఎవడికైనా టమ
న ఫా ౫ fe
మరణం వస్తే వాడు ఇలా అనటం (pa ws.
ప్రారంభిస్తాడు: “ఓ నా ప్రభూ! నేను or (లు SOE డు
వదిలిపెట్టి వచ్చిన లోకానికే నన్ను Ox GU DFAS
తిరిగి పంపెయ్యి; ఇక నేను మంచి త్ర
A 2 లో ”* R 2
పనులు చేస్తానని ఆశిస్తున్నాను. ఇది PN Gi, ప్ప SE
ఎంతమాత్రం జరిగేది కాదు, అతడు
బర్జుఖ్ల్ (వితృలోకం) 93
ను ట్ర తమే. Dit? War 9 mi 58 “
పలికేది కేవలం ఒక మాట మాత్రమే 255% సా.
ఇప్పుడు ఈ (మరణించేవారి) క్ట స
లో తటే వో gf il
అందరి వెనుక ఒక గోడ అడ్డంగా SCs 1
ఉన్నది. అది మరొక జీవితం
వచ్చేరోజు వరకు ఉంటుంది.”
(అల్ మోమినూన్- 100)
దీనిపై మీరిలా వ్రాస్తున్నారు.
“ఇది ప్రపంచం విడిచిపెట్టి
ప్రపంచానికి మధ్య తెరపడింది.”
ఇది నిజంకాదు. 'బర్జఖ్' ప్రపంచం మరియు మృతునికి మధ్య
అడ్డుకాదు, దానికి బదులు మృతునికి మరియు ప్రళయానికి మధ్య అడ్డంకి
అని ఇంతకుముందే నేను నిరూపించి వచ్చాను. మీరు లేపిన ఈ పునాదే
పడిపోయినప్పుడు దానిపై మీరు లేపిన వరుసల గురించి చర్చించటం
అనవసరం”.
వాస్తవంలో ఈ మాటలు, మృతుడు చనిపోయే సమయంలో
మాట్లాడినవి, చనిపోయిన తరువాత కాదు. ఆ తరువాత మీరు పేర్కొన్న
ఈ ఆయతు ఈ విషయానికి సంబంధించినదే.
“మిలో ఎవరికైనా మరణ సమయం 3౫.24 శిలా
సమీపించి, అతను “ఓ నా ప్రభూ! PONE న
3 we (ATEN ALES
ఇవు నోకం మరికొంత వ్యవధి 29 ల ఆగి
ఎందుకివ్వలేదు; నేను దానధర్మాలు కరా. లమ క;
చేసి సజ్ఞనులలో కలిసిపొయ్యేవాణ్ల్డి ye Pn pete
కదా?” అని వాపోయే వరిన్ఫ్తి కషం! ఆ) త్రయ!
రాకముందే మేము మీకు ఇచ్చిన ఫో Ae NEM
ఉపాధి నుండి ఖర్చు పెట్టండి.” 29 .
న తరువాత పరిస్థితి అని, అతనికి
(అల్ మునాఫిఖూన్- 10)
94
బర్జఖ్ (పితృలోకం)
. ఆ తరువాత మీరు పేర్కొన్న ఆయతులు కూడా, ws
మరణ సమయానికి సంబంధించినవే;
మరణం తరువాతవి కావి.
4. బర్జఖ్లో లభించే పుణ్యఫలానికి సాక్ష్యంగా మీరు ఈ ఆయతును
పేర్కొన్నారు.
“వారు పరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు
దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ
“మీకు శాంతికలుగుగాక! మీ కర్మ
లకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశిం
చండి” అని అంటారు.
(అన్ నహ్హ్- 32)
గో #7 2, 2% PND,
యస గు లాయ!
సమయమ
సాక ర. SANS)
AAV
TOY
నా వ్యాసంపై మౌల్వీ అబుల్ వఫా సనావుల్లాగారు లేపిన అభ్యంతరా
లలో కూడా ఇదే ఆయతును పేర్కొన్నారు. ఇది పరలోక జీవితానికి
సంబంధిందే తప్ప, బర్జఖ్కు సంబంధించింది కాదని, నా వ్యాసంలో
సుదీర్భ ౦గౌ వివరిస్తూ రుజువుపర్పాను. పూర్తి ఆయతు ఇలా ఉంది.
“ఇక పరలోక గృహం కూడా తప్పని
నరిగా వారికి ఎంతోవమేంలై నదిగా
ఉంటుంది. భయభక్తులు కలవారి
ఇల్లు ఎంతో మంచి ఇల్లు. శాశ్విత
నివాసంగా ఉండే ఉద్యానవనాలు-
వాటిలో వారు ప్రవేశిస్తారు. క్రింద
కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి.
అక్కడ అంతా వారి అభిమతానికి
అనుగుణంగానే జరుగుతుంది.
భయభక్తులు కలవారికి అల్లాహ్
as Sy A035.
డే Cn ప 5 భి
బర్జఖ్ (పితృలోకం,
ఇటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు.
వారు పరిశుద్దావస్థలో ఉన్నప్పుడు
దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ
“మీకు శాంతి కలుగుగాక! మీ కర్మ
లకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశిం
చండి” అని అంటారు.”
(అన్నహ్హ్- 31, 32)
95
SDSS
. 3
అ?
VEAL
AP, PI PYRE.
ంతహణబుయ్యు్విడ్ల
దైవభక్తిగలవారు స్వర్గంలోకి, పాపులు నరకంలోకి మరణించిన
వెంటనే ప్రవేశిస్తారనటం ముమ్మాటికి నిజంకాదు. దానికి బదులు ప్రళయం
జరిగిన తరువాత, (పాపపుణ్యాల) లెక్కలు చూసిన తరువాత మరీ
పంపబడతారు. ఖుర్ఆన్లో అనేక చోట్ల దీని వివరణ వచ్చింది. సూరా
జుమర్లో ఇలా ఉంది.
“తరువాత రెండోసారి శంఖం పూరిం
చబడుతుంది. అప్పుడు ఒక్కసారిగా
అందరూ లేచి చూడటం ప్రారంభి
స్తారు. భూమి తన ప్రభువు యొక్క
తేజస్సుతో వెలిగిపోతుంది. కర్మల
చిట్టా తీసుకురాబడుతుంది. దైవప్రవ
క్తలూ, సాకులూ అందరూ హాజరు
పరచబడతారు. ప్రజలకు సరిగ్గా,
న్యాయంగా తీర్పు చేయబడుతుంది.
వారికి ఎలాంటి అన్యాయమూ జర
గదు. ప్రతి ఆత్మకు అది చేసుకున్న
కర్మల ప్రకారం పూర్తి ప్రతిఫలం
ఇవ్వబడుతుంది. ప్రజలు చేస్తున్న
KER PD sol Ts
వర్రద్రమ ఇసు
సంతు
-
యు
బప GES TO
రంత ప ప్రజ
3 7” i వలి
Gt. aL
Se ఇల ప ED ot WY
Gi PSE
స #
96
దంతా అల్లాహ్కు బాగా తెలుసు. (ఈ
తీర్పు తరువాత) సత్యాన్ని తిరస్క
రించినవారు నరకం వైవునకు
గుంవులు, గుంపులుగా తోలబడ
తారు.” (అఆజ్జుమర్- 68-71)
“తమ ప్రభువుపట్ల అవిధేయతకు
దూరంగా ఉన్నవారిని బృందాలు,
బృందాలుగా స్వర్గంవైపునకు తీసుకు
పోవటం జరుగుతుంది. చివరకు
వారు అక్కడకు చేరినప్పుడు దాని
తలుపులు ముందుగానే తెరువబడి
ఉంటాయి. దాని నిర్వహణాధికారులు
వారితో ఇలా అంటారు: “మీకు శాంతి
కలుగుగాక! మీరు చక్కగా ప్రవర్తిం
చారు, ప్రవేశించండి ఇందులోకి,
శాశ్వితంగా ఉండేందుకు.”
(అజ్ జుమర్- 73)
బర్జభఖ్ (పితృలోకం)
జ కరకు షర్పడ పయ గ
we ఆటే ఈక
ih [5 సపథషుయ)
రా రం.
ర పే క
పె ఆయతులలో దైవభక్తి పరాయణులకు స్వర్గప్రవేశం, దైవ తిరస్కా
రులకు నరక ప్రవేశం, ప్రళయానంతరం లెక్కలు చూసిన తరువాతనే
జరుగుతుందనేది విధితమవుతుంది. ఖుర్ఆన్లో ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు
ఈ అంశానికి సంబంధించి పేర్కొనబడుతుందో, దానికి ఇదే భావమని
గుర్తించబడుతుంది. ఇదే ఖుర్ఆన్ పద్ధతి. ఈ కారణంగానే అది మరణం
గురించి పేర్కొన్న వెంటనే శిక్షాబహుమానాలను కూడా పేర్కొంటుంది.
ఎవరయితే ఖుర్ఆన్ బోధనాపద్ధతిని బాగా అవగాహన చేసుకున్నారో, వారు
ఇది ప్రళయదినానికి సంబంధించిన విషయమని స్పష్టంగా తెలుసుకోగలు
బర్జఖ్ (వితృలోకం,) 97
గుతారు. ఖుర్ఆన్ బోధనాశెలిని ఎవరైతే సరిగా అర్థం చేసుకోలేదో వారు ఇది
ప్రస్తుత పరిస్థితే అని భావిస్తారు. ఆ విధంగా పప్పులో కాలేస్తారు.*
5: నేరస్థులు మరణించిన వెంటనే నరకంలోకి తోసేయబడతారనే
దానికి మీరు ఈ ఆయతును సాక్ష్యంగా ప్రతిపాదించారు.
“అప్పుడు వారు (తలబిరుసుతనాన్ని A #7 గ్ 21024 లో
ప్ల (9) { లలో ప
విడిచిపెట్టి) వెంటనే పూర్తిగా లొంగి TE)
#6 Cites wt ఛో
పోయి, ' పూ చే? PNT ATES TE
యి, “మేము ఎ తప్పూ చేసి ఉండ (NSE
లేదు” అని అంటారు. దానికి Fo Bre Te Me IW నస్ జ జో
ప య రం ఉడా ల
దూతలు ఇలా అంటారు: “ఎందుకు ఈ లా
చేసి ఉండలేదు! అల్లాహ్ మీ చేష్ట. స్థమేట్టాడ్సుపక్పు; ప్రక
అను బాగా ఎరుగును, ఇక పొండి, చే AGG ర
సరళ ద్వారాలలో దూరిపొండి. అక్క నా
డనే మీరు శాశ్వితంగా ఉంటారు.” ఉప్తుత్దా్ట్రుపుపడ
(అన్నహ్హ్- 27)
పై ఆయతులోనైతే స్పష్టంగా ప్రళయదినం గురించిన వివరణ
ఉంది. అయినా మీరు గమనించలేదంటే ఆశ్చర్యం వేస్తుంది.
“ప్రళయంనాడు అల్లాహ్ వారిని అవ _ ట్ WRAL
మానవరుస్తాడు, హీనవరుస్తాడు, అలో
AT Ao NFS రాళ గం
వారితో ఇలా అంటాడు: “మీరు ల్ల్రు1దళితుచెర్రై! ౨31 ?
స ar, wr
(సత్యవాదులతో) నా feu VG YO SIS
తరవున పొట్లాడుతూ ఉండేవారు , ,7” whee
కదా! ఇప్పుడు ఆ నా భాగస్వాములు CNOA ఆర్త!
అల్లి శ Dl UN క్ యి సతో ॥
ఎక్కడ ఉన్నారో చెప్పండి. ప్రవం రన న
చంలో జ్ఞానం లభించినవారు లీ Ay es
'అవిశ్వానులకు ఈ రోజు (లభిం 7 దార!
98 బర్జఖ్ (పితృలోకం)
చేది) అవమానమూ, దౌర్భాగ్య En య, RII
మూనూ' అని అంటారు. అవును, 550 bog డ్డ
తమ ఆత్మలకు అన్యాయం చేసు వ
క్ ENT)
ప్రాణాలు తీసే అవిశ్వానులకం, “ఏ ¥ ¢ ౮
॥ స్త 4 ॥ 9 “ee
అప్పుడు వారు (తలబిరుసుతనాన్ని ONG పహ
విడిచిపెటి) వెంటనే పూర్తిగా లొంగి PIS FE Ns Ste
Gs ss
అ”:
పోయి, 'మేము ఏ తప్పూ చేసి ఉండ
లేదు' అని అంటారు. దానికి దైవ
'దూతలు ఇలా అంటారు. ఎందుకు
చేసి ఉండలేదు! అల్లాహ్ మీ చేష్ట
లను బాగా ఎరుగును. ఇకపొండి.
నరక ద్వారాలలో దూరిపొండి, అక్క
డనే మీరు శాశ్వితంగా ఉంటారు.”
(అన్నహ్: 27,28)
మీరు సమర్పించిన ఈ సాక్ష్యం, మీ వాదనకు పూర్తిగా భిన్నంగాను,
నా వాదనను సమర్థించేదిగా ఉంది."
6. మృతుల ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి మీరొక సిద్ధాంతాన్ని
ప్రతిపాదించారు, ఇంకా దైవమార్గంలో చంపబడినవారి, మిగిలినవారి
మరణాన్ని ఒకేస్థాయిలో ఉంచారు. నా వ్యాసానికి సమాధానంగా,
“'మఆరిఫ్'లో దివంగత మౌలానా సూరతిగారు కూడా ఇదే సిద్ధాంతాన్ని
ఆవిష్కరించారు. మౌలానా సూరతిగారి జ్ఞానయోగ్యత ఏపాటిదో నాకు
తెలియనిదికాదు. అయితే మీరు ఆయనకన్నా రెండడుగులు ముందే
ఉన్నారు. అందుకే ఇలా వ్రాస్తున్నారు.
“'మరణించేవారందరిలోను, సామాన్య మరణం తరువాత కూడా
బర్జఖ్ (వితృలోకం, 99
జ్ఞానం, అవగాహన, మాట్లాడటం మొదలుగు శక్తులు యధాతథంగా మిగిలి
ఉంటాయి.”
ఇది వాస్తవంలో కేవలం ఊహాగానం. దివ్యఖుర్ఆన్కు పూర్తిగా
వ్యతిరేకం. దైవమార్గంలో చంపబడినవారి (షహీద్ల) సందర్భంలో ఖుర్ఆన్
ఇలా వివరిస్తున్నది.
“అల్లాహ్ మార్గంలో చంపబడిన aE రఫీ 0 Wir
వారిని మృతులు” అనకండి. వాస్తవా
నికి వారు సజీవులు” PAN వో (యితద్వూత
(అల్ బఖర- 154) GE
ఇక ఇతరుల గురించి, బహుదైవారాధకులు ఆరాధించే వారి పుణ్య
పురుషులతో సహా ఇలా చెప్పటం జరిగింది.
4 అల్ల ళు 349924 గ
నిర్జీవులే కాని సజీవులు కారు. వారు స 9 ets
ఎప్పుడు (మళ్ళీ బ్రతికించబడి) 0౧. Pa శ
జనల లో ure లీల స
లేపబడనున్నారో, వారికెంత మాత్రం రూపులు ర) యలు
తెలియదు.” (అన్నహ్హ్- 21)
అనగా వారిని కేవలం మరణించి ఉన్నారు అనలేదు, ప్రాణంతో
లేరు అని పేర్కొంటూ, జీవనానికి సంబంధించిన ఏ అవశేషము, లక్షణం
జ్ఞానంతో సహా లేదని స్పష్టం చేయటం జరిగింది."
ఈ క్రింది ఆయతులో వారి ఎమరుపాటు అనగా జ్ఞానహీనత,
వినలేరనే విషయాన్ని కూడా వివరించటం జరిగింది.
“అల్లాహ్ను కాదని, ప్రళయం వచ్చే గు Sse వలో స
వరకు అతనికి నమాధానమై నా
ఇవ్వలేనివారిని, మొర పెట్టుకునేవారు
తమకు మొరపెట్టు కుంటున్నారనే
యో
లో చన య.
రాలుపైనే వలో తోయ1లకవట్రా
ష్
100
విషయం కూడా ఎరుగనివారిని
వేడుకునేవాడికంటే పరమభ్రష్టుడైన
మానవుడు ఎవడుంటాడు?”
(అల్ అహిఖాఫ్- 5)
“ఆయననుకాదని మీరు పిలిచే
ఇతరులు కనీసం గడ్డిపోచకు కూడా
యజమానులు కారు, వారిని వేడు
కుంటే మీ ప్రార్థనలను వినలేరు,
ఒకవేళ విన్నా, వాటికి ఏ నమా
ధానమూ మీకు ఇవ్వలేరు.”
(ఫాతిర్- 14)
బర్జఖ్ (పితృలోకం)
రకత Jy స
os
per కలద్యకరిక
ఫకరపల)1ల్లో 4తలో
sig ఏ
ఖుర్ఆన్లో ఇలాంటి స్పష్టమైన వివరణలు ఉన్న తరువాత కూడా
సామాన్య మృతుల్లో (దైవమార్గంలో చంపబడినవారు కాక మిగిలినవారు)
జీవనం, జ్ఞానం, వినే, మాట్లాడే యోగ్యతలున్నాయని ఒప్పుకోవటం, దైవ
మార్గంలో చంపబడినవారి, మిగిలినవారి పరిస్థితిని ఒకేరకంగా భావించటం-
సరకు చ సరన కక అనబడుతుంది. ప్రతి ముస్లిం దీనికి కంపిం
చిపోవాలి.'*
7.ఇక ఈ ఆయతులను గమనించండి.
“ఎవరు అల్లాహ్ మార్గంలో వలస
పోయారో, తరువాత చంపబడ్డారో,
లేక మరణించారో వారికి అల్లాహ్
మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు.”
(అల్ హజ్- 58)
బర్జఖ్ (పితృలోకం,) 101
“మీరు చనిపోయినా లేక చంవ స టీ 5 A శ
బడినా ఏ స్థితిలో అయినానరే, చ్] 24033
. A. pil BR be Wy, XK
మీరంతా అల్లాహ్ సమక్షంలో సమీక 6 అకు టు ఎ
రించబడతారు.” (ఆలిమాన్- 158) Sp
ఈ ఆయతులకు సంబంధించిన పాదసూచికలో మీరు 'దైవభీతి
పరాయణులందరితోనూ ఒకే విధమైన వ్యవహారం ఉంటుందని, ఇందులో
షహీద్, షహీద్కాని వారిలో ఎలాటి బేధం ఉండదని తెలుస్తున్నది” అని
వ్రాశారు. “మఆరిఫ్"వాళ్ళు కూడా తమ వాదనను సమర్థించుకోవటానికి ఇదే
ఆయతును సూచించారు. సజ్జనులకు, దైవభక్తిగలవారికి శ్రేష్టమైన జీవిక
లభించే విషయంలోనూ, వారిని దైవం ముందు ప్రవేశపెట్టే విషయంలోనూ
వివాదం లేదే? వివాదమంతా 'బర్జఖ్'కు సంబంధించినదే. దానికి భిన్నంగా
వాటిలో ఎ ఫలితం బయటపడింది? మొదటి ఆయతులో షహీద్లు,
షహీద్కాని వారి కేవలం (జీవిత) ఫలితాలను వివరించటం జరిగింది. వారి
సమయాలు, కాలాలు సూచించబడలేదు. అంటే వారికి శ్రేష్టమైన జీవిక
ఎప్పుడు లభిస్తుందో స్పష్టపరచబడలేదు. దీని వివరణ రెండవ ఆయతులో
వచ్చింది. షహిద్లకు మరణించిన వెంటనే, జీవితం శ్రేష్టమైన జీవిక
లభిస్తుందని, షహీద్కాని దైవభక్తులకు ప్రళయంరోజు లభిస్తుందని
నివరించడం జరిగింది." ఇదే పరిస్థితిని, ఇదే విషయాన్ని రెండవ
ఆయతులో వర్ణించటం జరిగింది. ఇందులో షహీద్లు, షహీద్కానివారి
పరిస్థితి ప్రళయంరోజు ఎలా ఉంటుందో తెలుపటం జరిగింది. దీన్ని ప్రతి
ముస్లిం విశ్వసిస్తాడు. దీన్ని తిరస్కరించ ఊహించనైనా లేడు. ఖుర్ఆన్
విభిన్న విషయాలను అనేక చోట్లలో వివిధ ఆయతుల ద్వారా పరిష్క
రిస్తుంది. ఒకే ఆయతులో అన్ని విషయాలు పరిష్కరించదు. నా విమర్శ
కులు, ఈ ఖుర్ఆన్ సూత్రాన్ని ఎరుగరు, కనుకనే నన్ను తప్పుగా అర్థం
చేసుకున్నారు.
102 బర్జఖ్ (పితృలోకం)
8. ఒక విశ్వాసికి సంజరధిరచినే సంఘటన సూరా యాసీన్లో
వివరించబడింది. అతను తన ‘విశ్వాసి ప్రకటనచేసి, “వినండి నేను మీ
ప్రభువును విశ్వసించాను” (యాసీన్- 35) అని అనగానే, అవిశ్వాసులైన
అతని జాతివారు వెంటనే అతన్ని హతమార్చారు. అతని గురించి ఖుర్ఆన్లో
ఇలా వచ్చింది.
“ఆ వ్యక్తితో 'స్వర్గంలో ప్రవేశించు శృ 3 ర, ey
౧ é | | లి ణా
అని అనబడింది. అతను ఇలా 3 | గో
అన్నాడు: 'నా ప్రభువు ఎ విషయాన్ని అషయట్రొ సప
బట్టి నన్ను క్షమించి, గౌరవనీయుల రోమ; తుడు
లోకి ప్రవేశింపజేశాడో, నా జాతివారికి మయ త్త Mes
తెలిస్తే ఎంత బాగుండును” CAs |
(యాసీన్- 27)
ఈ వ్యక్తిని నేను షహీద్గా పేర్కొన్నాను. దీనిగురించి పాదసూచికలో
మీరిలా వ్రాశారు.
“ఆ వ్యక్తి చంపబడినట్లు ఖుర్ఆన్లో పేర్కొనబడలేదు. అతను
చంపివేయబడినట్లు ఉల్లేఖనాల ద్వారా తెలిసింది. ఈ ఉల్లేఖనాన్ని మనః
కల్పితం, నమ్మశక్యం కానిదని ఎవరయితే అనుకుంటారో, మరణించిన
తరువాతనే, ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించటానికి ఆదేశింపబడ్డాడని వారు
ఒప్పుకోవలసి ఉంటుంది. Ea
ఖుర్ఆన్ ద్వారా ఆ వ్యక్తిని “'షహీద్'గా నిరూపించమని “మఆరిఫ్'
సంపాదకులు కూడా నన్ను నిలదీసారు.
ఆ వ్యక్తిని నేను 'షహీద్ గా పేర్కొన్నానంటే, ఖుర్ఆన్ ఆధారంగానే
పేర్కొన్నాను తప్ప, ఉల్లేఖనాల ఆధారంగా కాదు, అతను షహీద్ అనే సాక్ష్యం
ఖుర్ఆన్లో స్పష్టంగా కనబడుతున్నది. ఎలాగంటే ఖుర్ఆన్లో 'షహీద్'లకు
సంబంధించిన రెండు ప్రత్యేకతలు పేర్కొనబడ్డాయి.
బర్జుఖ్ల్ (పితృలోకం, 103
ఒకటి దైవం వద్దవారికి శ్రేష్టమైన జీవిక ఉంది. రెండవది దైవం తన
కృపతో ప్రసాదించిన దానితో వారు ఆనందభరితులవుతారు. యాసీన్
సూరాలో వచ్చిన 'ఆదర్శ విశ్వాసి కోసం, 'స్వర్గంలో ప్రవేశించు'అనేది 'దైవం
వద్ద వారికి శ్రేష్టమైన జీవిక ఉంది అనేదానికి మారురూపం, అందుకనే
అతను ఆనందభరితుడై 'అల్లాహి నన్ను క్షమించాడు, నన్ను గౌరవనీయుల్లో
చేర్చాడు, ఈ విషయం నా జాతివారు తెలుసుకుంటే ఎంత బాగుండేది” అని
పలికాడు. ఇది షహీద్లకు లభించిన రెండవ ప్రత్యేకత యొక్క భావం.
షహీద్లకు లభించే ఈ రెండు ప్రత్యేకతలు అతనికి లభించాయి కనుక
ఖుర్ఆన్ ద్వారానే అతను 'షహీద్' అనేది నిర్ధారణ అయింది."
పాదసూచికలో మీరు 'హాదీసును ఎవరయితే నమ్మశక్యం
కానిదనుకుంటారో అని వ్రాశారు. నా మట్టుకు మాత్రం అది నిజంకాదు,
దాని సత్యతను రుజువుచేసే ఆధారాలే కనుక ఉంటే, హదీసుల్ని చరిత్ర
పరంగా విశ్వసనీయమైనవని నేనంగీకరిస్తాను.
ఇక్కడ ఇంకో విషయాన్ని బహిర్గతం చేయటం అవసరమను
కుంటాను. ధార్మికపరంగా హదీసులనే నిరసింపదగినవిగా భావించే వ్యక్తిపై,
వాటిని ప్రమాణంగా మోపుతూ, దాన్ని అతడు స్వీకరించకుండా నిరాకరించే
హక్కు లేదనటం ఎంతవరకు సమంజసం? మీరు అవలంబించిన ఈ పద్దతి
సరియెనదికాదు.
9. ఇంకా మీరిలా వ్రాశారు:
“నజ్ఞనులు, దైవభీతివరాయణుల పేర్లు “ఇల్లియ్యోన్ కు
ప్రత్యేకించిన దప్తరాల్లో వ్రాయబడతాయి, దుర్మార్గులు, నేరస్థుల పేర్లు
'సిజ్జీన్ కు ప్రత్యేకించిన దప్తరాల్లో నమోదు చేయబడతాయి. దీని అర్థం
ఆత్మలు నశించిపోయి, కేవలం వారి పేర్లు మాత్రమే సంబంధిత రిజిష్టర్లలో
నమోదై ఉంటాయని కాదు. దానికి బదులు వారి ఆత్మలు ఇల్లియ్యీన్,
104 బర్జఖ్ (వితృలోకం,
సిజ్జీన్లలో ప్రవేశిస్తాయి. పాఠశాలలో బాలునిపేరు నమోదు చేయబడిం
దంటే, బాలుడు మాయమై, అతని పేరు మాత్రమే రిజష్టర్లో మిగిలి
పోయిందని అర్థం కాదు.
“ఇన్న కితాబల్ అబ్రారి లఫీ ఇల్లియ్యోన్'కు అనువాదం 'సజ్ఞనుల
పేర్లు ఇల్లియ్యోన్ కోసం ప్రత్యేకించబడిన దప్తరాల్లో వ్రాయబడతాయి' అని
వ్రాశారు. ఇది అరబ్బి సాహిత్యపరంగా ఎంత విచిత్రంగా ఉంది! ఆ
తరువాత, వారి ఆత్మలుకూడా ఇల్లియ్యోన్ మరియు సిజ్జీన్లో ప్రవేశిస్తాయని
దాని భావంగా పేర్కొనటం ఇంకా విచిత్రంగా ఉంది. ఏ ఆధారంగా మీరలా
అంటున్నారు? ఎదైనా ఆయతు ఉంటే చూపించండి. ఖుర్ఆన్లో కేవలం
ఇలా వచ్చింది.
“పూర్వం గతించిన తరాలవారి పరి Gort గ్
స్థితి ఎలా ఉందని ఫిర్బెను ప్రశ్నిం త్ర బే హ్ ఖ్.
చాడు. దానికి మూసా ఇలా అన్నాడు: OE. 3
“దానికి సంబంధించిన జ్ఞానం నా అకక
ప్రభువు వద్ద ఒక గ్రంథంలో సుర hb a
క్షితంగా ఉంది.” (తాహా- 52)
పూర్వీకుల గురించిన జ్ఞానం ప్రభువువద్ద గ్రంథంలో లిఖితంగా
ఉందని ఖుర్ఆన్ స్పష్టంగా పేర్కొంటున్నది. అంతకంటే ముందుకెళ్ళి,
జ్ఞానమేకాదు, ఆత్మలు కూడా అందులో ప్రవేశించాయి అనే హక్కు మికెక్క
డిది? కేవలం ఖుర్ఆన్ద్వారానే, ఖుర్ఆన్ ఆధారంగానే జరుగుతున్న ఈ
వాదనలో మీరు ఖుర్ఆన్ ఆయతులకు ఎదురుగా దృష్టాంతాలను, అవి
కూడా తార్కికంగా ఎలాంటి విలువలేని ఉపమానాలను బ్రదర్శిస్తస్తోను:
మరణించిన వారి దృష్పాంతాలను బ్రతికున్నవారి పై మోపుతున్నారు."
10. ఫిర్జిన్ అనుచరవర్గానికి సంబంధించిన అగ్నిశిక్ష విషయంలో
'యూరిజూన్' అర్థం వర్తమానంకాదు, భవిష్యత్కాలమని ఖుర్ఆన్
బర్జుఖ్ (పితృలోకం, 105
ఆయతుల ద్వారా రుజువు చేశాము. అల్ అహ్ఖాఫ్ సూరాలో వచ్చినట్లు:
Rass tsb ee eyo
౦కం చ్చి నిల శ ఏడం, నే
వారితో ఇలా అనటం జరుగుతుంది. U గ్ యా.
“మీరు మీవంతు వరాలను మీ 127 సహయ? Aye పు
ప్రాపంచిక జీవితంలో పొందారు.
వాటి ద్వారా ఆనందాన్ని మీరు
అక్కడే అనుభవించారు.”
(అల్ అహ్ఖాఫ్- 20)
ఇది పరలోక జీవితానికి సంబంధించిన స్థితి. అందులో ఫిర్బెను
అనుచర వర్గంతో సహా, దైవతిరస్కారులందరూ అగ్నికి ఆహుతి చేయ
బడతారు. ఇంకా ఫిర్జాను అనుచర వర్గం గురించిన ప్రత్యేకత, ఇంకొకచోట
ఇలా వివరించబడింది.
“పళయంనాడు అతడు తన జాతి స) జబల్ శీ ARR
వారికి ముందుముందు ఉంటాడు. లో
45 FP IT [గ
తన నాయకత్వంలో వారిని నరకం వీ చస “|
నైపుకు తీసుకపోతాడు.”
(హూద్- 98)
11. మి దృష్టిలో నా తప్పు సిద్ధాంతాలు పేజి 449లో ఇలా పేర్కొనడం
జరిగింది: బర్జఖ్ సంపూర్ణమైన, మృత్యులోకం- మృతుల్లో జ్ఞానం,
అనుభూతి లేదు. వారికేమియు తెలియదు- ఖుర్ఆన్ ప్రకారం మానవునికి
రెండే మరణాలు, రెండే జీవితాలు- బర్జఖ్లో మృతులకు కాలజ్ఞాన
ముండదు- కాని ఇవినా సిద్దాంతాలు కావు. ఖుర్ఆన్ స స్పష్టంగా వివరించిన
విషయాలు ఒక్కొక్కటిగా వాటిని నా వ్యాసంలో వివరించాను. అంతేకాక ఈ
వ్యాసంలో కూడా వాటిని తిరిగి పేర్కొన్నాను. ఇంత జరిగిన తరువాత కూడా,
106 బర్జఖ్ (పితృలోకం,
ఇక ఈ ఆయతు చదవటం తప్ప, నేనింకేమి చేయగలను?
“కాని వారు తిరస్కరించేది నిన్ను రము
కాదు, ఈ దుర్మార్గులు తిరస్కరిస్తు Orr ah ఫస su ch
న్నది అల్లాహ్ ఆయతులనే.”” [రే టు \
(అల్అన్ఆమ్- 33)
12. ఖుర్ఆన్లో ఇహలోకం, పరలోకంలో లభించే శిక్షా బహుమా
నాలే తప్ప బర్జఖ్కు సంబంధించిన ఎలాంటి శిక్షా బహుమానాల పేరు
కూడా ఉచ్చరించబడలేదని రుజువుపరచటానికి అనేక ఆయతులను
ప్రదర్శిస్తే దానిపై మీరిలా వ్రాస్తున్నారు:
'బర్జఖ్ ఆధ్యాత్మిక జీవనం, అందులో శిక్రాబహుమానాల గురించి
ఈ ఆయతులలో ఖండించటం జరుగలేదు.”
లేదని పేర్కొనలేదు, కాబట్టి అది ఉన్నదని ఎవరైనా వాదించవచ్చా?
బర్జఖ్ ఆధ్యాత్మిక జీవనం, అందులో శిక్షా, పుణ్యాల అవకాశమే లేదని అనేక
ఖుర్ఆన్ ఆయతుల ద్వారా నేను రుజువు చేశాను. ఇక అదున్నదనే ప్రశ్నే
ఉత్పన్నం కాదుగా!
చివరలో మీరు షహీద్లకు లభించే పుణ్యఫలం ద్వారా బర్జఖ్
పుణ్యఫలాన్ని రుజువు చేయటానికి ప్రయత్నించారు. ఇది అసందర్భమైనది.
మనం వాదించుకునేది బర్జఖ్ గురించి. షహీద్లు బర్జఖ్లో, లేక
చాటుగా ఉంచబడరు, దానికి బదులు తమ ప్రభువు సమక్షంలో ఉన్నారని
అనేక ఆయతుల ద్వారా మేము రుజువుపర్చాము.”'
13. 'మఆరిఫ్ సంపాదకులుగారు, బర్జఖ్ శిక్షకు సాక్ష్యంగా గొప్ప
ఆడంబరంతో ఏ ఆయతునైతే సూచించారో మీరూ దాన్నే ప్రదర్శిస్తున్నారు.
బర్జఖ్ (పితృలోకం,) 107
“మేము వారికి రెట్టింపు శిక్షను అ, Fee ds, Pa తల్లీ లో
విధించే నమయం నమీవంలోనే ఆహర
ఉంది. తరువాత వారు మరింత పెద్ద pos యప
శిక్ష కొరకు తిరిగి తీసుకురాబడ క
తారు.” (అత్తౌబా- 101)
పైన పేర్కొన్న ఈ రెండు శిక్షల్లో ఒకటి ప్రపంచంలో లభించే శిక్షగా
రెండవది బర్జఖ్లో లభించే శిక్షగా మీరు పేర్కొంటున్నారు. కాని దీనికోసం
3 దగ్గరున్న ఆధారమేమిటి? బర్జఖ్ పదాన్నైతే ఖుర్ఆన్ పేర్కొనలేదు.
బర్జఖ్ శిక్ష వాస్తవమని ముందుగా రూఢీ అయినప్పుడే మీ వాదన నిజమని
పిస్తుంది.
“తాము ప్రతి సంవత్సరం ఒకటి SiS వల
రెండు సార్లు పరీక్షకు గురి చెయ్య న
బడటాన్ని వారు చూడటంలేదా? త్యత్తవభేగగ ce¥G
కొని దీని తరువాత కూడా వారు
పశ్చాత్తాపం పడటంలేదు.”
(అత్తౌబా- 126)
ప్రతి సంవత్సరం ఒకటిరెండుసార్లు దైవం వారిని శిక్షకు గురిచేస్తు
న్నాడు, జీవితంలో తిరిగి వారిని శిక్షకు గురిచేయలేడా? అందుకని ఈ
రెండవ శిక్ష బర్జఖ్ శిక్షేనని ఎలా రుజువవుతుంది? ఇలాంటి దృష్టాంతాల
వలన తమ వాదనను రుజువుచేసుకోలేమని, ఒక మనిషి తన మదిలో
ఆలోచించుకుంటేనే తెలిసిపోతుంది. ఇది పనికిరాని దృష్టాంతాల సంఖ్య
పెంచుకోవటం తప్ప ఇంకేమి కాదు.””
—— De
108 బర్జఖ్ (పితృలోకం)
6. వాదనకు సమాధానం
(మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూదీ)
1. మృతుడు తిరిగి భూలోకానికి రాగలడనా దీని అర్ధం? ఆయతు
పూర్వపరాల్ని పరిశీలించండి. చనిపోయినవాడు తిరిగి ప్రపంచానికి
రాదలిచాడు. దానికిలా ప్రత్యుత్తరం ఇవ్వటం జరిగింది. “ముమ్మాటికి
కాదు, ఇక తిరిగి పోవటమనేది జరుగదు, ఇకముందు బర్జఖ్ ఉంది.
మృతులందరూ తిరిగి లేపబడే రోజువరకు.” మృతునికి ప్రళయానికి మధ్య
బర్జఖ్ ఎలా అడ్గుగావుందో, మృతునికి ప్రపంచానికి మధ్యకూడా అడ్డుగా
ఉందని దీనితో రుజువుకావటం లేదా? మీరు ఆయతు పదాల పైనే కాదు,
ఖుద్దుగా మీ పదాలపై కూడా ఆలోచించకపోవటం విచిత్రంగా ఉంది.
బర్జఖ్కు సంబంధించి రెండు హద్దులు నిర్ణయింపబడ్డాయని, అవి
మరణించినవాని మరణం మొదలుకొని ప్రళయం వరకు అని మీరే
అంటున్నారు. దీనితో బర్జఖ్ ప్రారంభ హద్దు మానవుని ప్రాపంచిక
మరణం, చివరి హద్దు పరలోక జీవనం అని స్పష్టంగానే అర్థమవుతున్నది.
ఈ చివరిహద్దు, మృతునికి మరియు పరలోక జీవనానికి మధ్య అడ్డు
అయినప్పుడు, ప్రారంభహద్దు, మృతునికి మరియు ప్రపంచ జీవనానికి
మధ్య అడ్డు ఎలా కాదు?
2. ప్రళయం. రోజు అందరూ సామూహికంగా హాజరవుతారని,
తద్వారా వారి కర్మల లెక్కలు చూసి, తీర్చు ఇవ్వబడుతుందని మేమూ
బర్జుఖ్ (వితృలోకం) 109
విశ్వసిస్తాము. కాని ఈ సామూహిక హాజరీ అనగానే,వివిధ సమయాల్లో
ఒక్కొక్కరుగా మరణించిన వ్యక్తులు దైవసమక్షంలో హాజరుపరచ పడకుండా
చాటుగా ఉంచబడతారని, మీరెలా అనుకున్నారు? మీరేవిధంగా, ఏ
ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని రూపాందించు కున్నారు? అంతేకాదు,
నిరాధారమైన ఈ నిద్ధాంతం పునాదిపై మీరు ఒక మహాసొధాన్నే
నిర్మించేశారు. కాని ఖుర్ఆన్ ఈ సిద్ధాంతాన్ని బలపరచటం లేదు. ప్రతి జీవి
తనకివ్వబడిన పరిమిత జీవితాన్ని గడిపి, దైవం వెపుకే మరలుతుంది. ఆ
దైవం తప్ప వేరేక్కడా శరణ్యం లేదు, అని ఖుర్ఆన్ ప్రబోధిస్తుంది. “కుల్లు
నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్ సుమ్మఇలైనా తుర్జఊన్”
“పతి ప్రాణీ మరణాని రుచిచూడ అజ Fr Mae)
పటు a తాప! POTEET
వలసి ఉన్నది, తరువాత మీరందరూ 3
Pa య
మా వైపుకే మరలింపబడతారు” & eeu] సాక్
(అన్కబూత్- 57)
2 ఇ... త కా!
“ఆయన వైపునకే మీరంతా మరలి అదు ధ్ర క
పోవాలి.” (యూనుస్- 56) రక];
చనిపోయిన ప్రతి వ్యక్తి దైవం వద్దకే పోతాడు, వేరెక్కడికీ పోడు,
దైనం ఎ ఆత్మను, శరీరంలో ప్రవేశపెట్టాడో దాన్ని తిరిగి తీసేసుకోవటమే
మరణం అనబడుతుంది.
మరణ నమయంలో ఆత్మలను strat te Ga
TTT
వశసరుచు కొనేవాడు అల్లాహ్యే; OYE}
ఇంకొ మరణించినవాడి ఆత్మను యబ Risso
అతను నిద్రావస్థలో ఉన్నప్పుడు వశ ,,,%- irs tw,
COTE బ్రా టిస్ మంకు?
పరుచుకుంటాడు, ఆయన ఎవడి త్య త్త SP అ న.
le చా లోట ఎవలోల్ 2 43
విషయంలో మరణ నిర్ణయం అమలు Yes wf
110 బర్జఖ్ (పితృలోకం)
చేస్తాడో దానిని (అతడి ఆత్మను)
ఆపి ఉంచుతాడు.”
(అజ్జుమర్- 42).
.ఈ ఆత్మ శరీరం నుండి వేరుపడగానే దైవం వద్దకే పోతుంది. వారితో
ఇలా అను.
“మీపై నియమింపబడిన మృత్యు లే ND గ క టీ
టా యు” row TTY ae
దూత మిమ్మల్ని పూర్తిగా కైవసం వ , iY
చేసుకుంటాడు, తరువాత మీరు మీ ఢీ) Fs ఢీ!
ప్రభువు వైపునకు మరలింపబడి ధ్ర జు ప
తీసుకుపోబడతారు.” క
(అస్సజ్దహ్- 11)
అందుకని ప్రాణాలుపోయిన తరువాత, ఆత్మలు తమ ప్రభువు
సమక్షంలోకాక చాటుగా ఉంచబడతాయనే భావన వాస్తవం కాదు.
3. ఒకే పంక్తిముందు, మీరింతకు ముందు చెప్పిన దానికి ఇది
భిన్నమైనది. అందరూ సామూహికంగా హాజరుపరచబడతారు. ఇంకా దీనికి
సమానార్థంగల ఆయతుల అర్థాన్ని మీరుచెప్పిన భావంలోనే తీసుకుంటే,
ప్రళయానికి ముందు ఎవరు కూడా హాజరుకావద్దనే సూత్రం దానంతటదే
బయటపడుతుంది. ఈ ఆయతులలో సర్వుల కోసమని చెప్పబడింది.
అందరికోసం ఇవ్వబడిన ఈ ఆదేశంలో ఎలాంటి మినహాయింపు లేదు.
ఎవరూ మినహాయించబడలేదు. ప్రభువు ముందు హాజరయ్యేరోజు
ప్రళయదినమని, అంతకుముందు ఎవరూ హాజరుకాలేరని మీరొక విశ్వాసం
ఏర్పర్చుకున్నప్పుడు, షహీద్లు వెంటనే దైవసమక్షంలో హాజరవటం మీ
విశ్వాసానికి వ్యతిరేకంగా పోతుంది. దైవం చెప్పాడని దేన్నైతే మీరు ఆరోపిం
చారో అదే కనుక వాస్తవంలో దైవాదేశమే అయిఉంటే, అందరికోసం
ఎక్కడెక్కడైతే ఈ ఆదేశం ఇవ్వటం జరిగిందో అక్కడ దైవమార్గంలో
బర్జుఖ్ (పితృలోకం) 111
చంపబడినవారు తప్ప, లేక ఇలాంటిదే వేరేదైనా మాటచెప్పి షహిద్లకు
తప్పకుండా మినహాయింపు ఇవ్వబడేది.
4. వాటిలో ఆత్మలు కూడా నింపబడలేదు. ఈ పదాలు పరిశీల
నార్హం. మీరు స్వయంగా నఖలుచేసిన నా వాక్యాన్ని, మరోసారి శ్రద్దగా చద
వండి, ఇక చెప్పండి. మీరు చెప్తున్నదేనా దాని భావం? ఆత్మలు ఇంకా శరీ
రాల్లో నింపబడక ముందు కూడా, వినటం, మాట్లాడటం, జ్ఞానం,
అనుభూతి లాంటి లక్షణాలు లేని మరణం కాదది, ఆత్మ మానవుని శరీరం
నుండి వేరుబడి ఉన్న స్థితి కాబట్టి దానికోసం, ఆ స్థితిని తెలుపటం కోసం
మరణం అనే పదాన్ని ఉపయోగించటం జరిగింది. ఇదే వాస్తవంలో నేను
చెప్పింది, చెప్పదలిచింది కూడా. ఆత్మ స్వయంగా సజీవమైనది. అందులో
వేరేదో ఆత్మను నింపవలసిన అవసరం లేదు. ఆత్మప్రవేశం వల్లనే శరీరంలో
జీవనం మొదలవుతుంది. వినటం, చూడటం, మాట్లాడటం, జ్ఞానం,
అనుభూతి ఇవన్నీ వాస్తవంలో ఆత్మలక్షణాలే తప్ప శరీరానివి కావు. శరీర
అవయవాలు ఆత్మకోసం పరికరాల్లాంటివి. వాటి ద్వారా ఈ ఆత్మ లక్షణాలు
ఒక ప్రత్యేక రూపంలో బయల్పడతాయి. ఈ పరికరాలు (శరీర అవయ
వౌలు) లేకపోయినప్ప టికి, ఆత్మ వేరే రకంగా చూడ, వినగలుగుతుంది,
మాట్లాడగలుగుతుంది, గహించగలుగుతుంది. చూడటం, వినటం,
మాట్లాడటం, గ్రహించటం అనేవి కేవలం మానవ అవయవాలైన చెవులు,
నోరు, మేథస్సు ద్వారానే సంభవమని, ఇవి లేకుండా పై లక్షణాలు
పేరెవ్వరితోనూ స్థాపతమవటం అసాధ్యమను కుంటున్నారా? అలాగైతే దైవం
గురించి మీ అభిప్రాయమేమిటి? ఆయనకు మానవ శరీర అవయవా
లున్నాయా? ఈ అవయవాలు (పరికరాలు) లేనంత మాత్రాన పై లక్షణాలు
ఆయనలో లేవంటారా?
5. ఆదం సంతతి ఏపుల్నుండి (ప్రళయం వరకు) రాబోయే వారి
తరాలను అణువుల రూపంలో తీయటం జరిగిందని, వారినే ఖుద్దుగా వారిపై
112 బర్జఖ్ (పితృలోకం)
సాక్ష్యంగా నిలుపుతూ, 'నేను నీ ప్రభువును కానా?” అని దైవం వారితో ప్రశ్నిం
చగా, వారు అవును, దీనికి మేము సాక్ష్యం ఇస్తున్నామని సమాధాన
మిచ్చారని ఖుర్ఆన్. స్పష్టమైన పదాల్లో పేర్కొన్నది.
ఈ తరాలను తీయటమేమిటి, దైవంవారితో జరిపిన ప్రశ్నోత్తరాల
పరిస్థితి ఏమిటి అనేది వేరే ప్రశ్న. ఏదోరకంగా వారి తరాలను తీసి, వారితో
ప్రశ్నోత్తరాలు జరిగాయనేది మాత్రం దైవం స్పష్టంగా తెలుపుతున్నాడు. దైవ
ఉనికిని గుర్తించే జ్ఞానం మానవుని నైజంలోనే పొాందుపరచబడిందని
తెలపటమే దైవ ఉద్దేశమైఉంటే, ఆ భావాన్ని తెలియపరచటానికి ఈ పదాలు
వాడబడేవి కావు. ఈ పదాలూ భావాన్ని స్పష్టం చేయటం లేదు. తన భావాన్ని,
ఉద్దేశాన్ని సంపూర్ణంగా, స్పష్టంగా తెలియుపరచగలిగేంత పదజాలం-
ఖుద్దుగా మీవద్ద ఉన్నంతగా కూడా దైవం వద్ద లేదనుకుంటున్నారా?
లేకపోతే నిజప్రభువుకు (దైవం క్షమించుగాక) సామాన్యంగా అర్థంకాని
భాషలో మాట్లాడటమే అలవాటని మీరు భావిస్తున్నారా?
6. భూమ్యాకాశాల్లో పర్వతాల్లో కూడా మనకింకా తెలిసిరాని ఒక రక
మైన జీవితం ఉండే అవకాశం లేకపోలేదు. దైవం వాటితో మాట్లాడుతునూ
ఉండవచ్చు. ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకోవటంలో అశక్తులమై
ఉన్నాము. మన జ్ఞానం, దాని వనరులు పరిమితమైనవి, కాని దైవజ్ఞానం,
ఆయన శక్తిసామర్థ్యాలు అపరిమితమైనవి. వేటినైతే మనం చలనం లేనివి,
మాట్లాడే యోగ్యత లేనివని భావిస్తున్నామో, వాస్తవంలో కూడా అవి అలాగే
ఉన్నాయని చెప్పటానికి వీల్లేదు. ఒకవేళ అవి అలాగే ఉన్నాయనుకున్నా, ఏ
క్షణంలోనైనా దైవం వాటికి వినే, మాట్లాడే శక్తిని ప్రసాదించగలడు. ప్రస్తుతం
మానవునికున్న ఈ చెవులు, కళ్ళు, చర్మంలో మాట్లాడే యోగ్యత లేదు. ఇవే,
ఈ అవయవాలే ఒకానొక సమయంలో మానవునికి వ్యతిరేకంగా సాక్ష్యం
పలుకుతాయి. దీనిపై మానవుడు ఆశ్చర్యచకితుడైతే అవి అతనికిలా
సమాధానిమిస్తాయి. ar
బర్జఖ్ (వితృలోకం)
“ప్రతి వస్తువుకూ మాట్లాడే శక్తిని
ఇచ్చిన దేవుడే, మాకూ మాట్లాడే
శక్తిని ఇచ్చాడు”
(హామీమ్ అస్పజ్దహ్- 21)
ADEE. చం తలు సభ
లో
(తో
భూమ్యాకాశాల్లోని అనేక వస్తువులు, వేటిలోనైతే జీవనానికి సంబం
ధించిన ఏ ఛూచాయలు కూడా లేవని మీరు భావిస్తున్నారో అవన్నీ దైవ
స్తోత్రం చేస్తున్నాయి. కాని అవిచేసే స్తోత్రాలు, విని గ్రహించగలిగే సాధనాలు
మీవద్ద లేవు.
“దైవస్తోత్రంతోపాటు ఆయన పరిశుద్ధ
తను కొనియాడనటువంటిది ఎదీ
లేదు. కొని మీరు వాటి స్టుతిని అర్థం
చేసుకోలేరు.” (బనీఇస్రాయీల్- 44)
స Ta
నిర్జీవమైన ఈ భూమి, ప్రాణంలేని ఆకాశం దైవంతో మాట్లాడి ఉన్నా
యని ఊహించటానికి కూడా మీరు నిరాకరిస్తున్నారే! అయితే దైవం వారితో
మాట్టాడాడు, అవి ఆయనకు సమాధానమిచ్చాయి.
“తరువాత కేవలం పొగగా ఉన్న
ఆకాశం వైవునకు ఆయన తన
ధ్యానాన్ని మరల్పాడు. ఆయన ఆకా
శాస్నీ, భూమినీ ఉద్దేశించి ఇలా
అన్నాడు, “ఉనికిలోకి రండి, మీకు
ఇష్టమయినా, ఇష్టంకొక పోయినా,
అవి రెండూ మేము వచ్చేశాము
విధేయుల మాదిరిగా అని అన్నాయి.
(హామిమ్ అస్సజ్దహ్- 11)
114 బర్జుఖ్ (పితృలోకం)
వీటన్నిటిని కూడా మీరు పెడదారి పట్టించవచ్చు. కాని దైవం
తనకున్న అపార, అపరిమిత, సంపూర్ణ సత్యజ్ఞానం ద్వారా మాట్లాడుతాడు,
అంతటి విస్తారమైన, బహుముఖమైన జ్ఞానం మనకు లేదు. మనకున్న అల్ప,
అసంపూర్ణ, లోపభూయిష్టమైన జ్ఞానం ఆధారంగా ఆయన చెప్పిన విషయాల్ని
అంగీకరించటానికి వెనుకాడతాము. కాని వాస్తవంలో మన ఈ చర్య, చీకట్లో
బాణం వదిలినట్టుంటుంది.
7. ఇంతకు క్రితం నెం.1లో ఇవ్వబడిన సమాధానంలో దీన్ని
మూలాన్ని పటిష్టపరచటం జరిగింది. కనుక నేను లేపిన అభ్యంతరాలు
యధాతథంగానే ఉన్నాయి.
8. మృతుడిలా అంటున్నాడు.
“ప్రభూ! నన్ను తిరిగి పంపించండి. నేను విడిచివచ్చిన (చోటికి వెళ్ళి)
పుణ్యకార్యాలు చేస్తాననే ఆశ' ఉంది.” దానిపై దైవం “ముమ్మాటికి ఇది
జరగదు, అదో మాట మాత్రం నీవంటున్నావు. మృతులందరూ లేపబడే రోజు
వరకు; ని ముందు ఒక అడ్డు ఉంది” అని సమాధానమిచ్చాడు. కాని
మీరనేదేమిటి? లేదు, మృతుడు ఇంకా అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడో,
తిరిగి అక్కడికి రావటానికి విన్నవించుకుంటు న్నాడు. ఎక్కడైతే పుణ్య
కార్యాలు చేస్తానని ఆశిస్తున్నాడో దాన్ని (ఆ స్థలాన్ని) ఇంకా అతను వదల్లేదు.
దైవం అతన్ని ప్రపంచానికి తిరోగి పంపించ నిరాకరించటానికి కారణమైన ఆ
'అడ్డు ఇంకా ఏర్పడలేదు. ఇక మీరే చెప్పండి. మేము మీ మాటను
నమ్మాలా లేక దైవం చెప్పే మాటను విశ్వసించాలా? లేక ఎవరైతే ఈ
పరిస్థితిని ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తిమాటను నమ్మాలా?
9. నిస్సందేహంగా కొన్ని ఆయతులను మీరు ఈవిధంగా కూడా
అర్థంచేసుకోవచ్చు. కాని
బర్జుఖ్ (పితృలోకం) 115
“తమ ఆత్మలకు అన్యాయం చేసు బ్లా) we ARE ఫస్!
కుంటూ ఉండేవారి ప్రాణాలను తీసి, hg ర్ట మ
దైవదూతలు వారిని 'ఇదేమిటీ మీ _ ధ్ ఆటు
పరిస్థితి ఇలా ఉందీ?”
(అన్నిసా- 97)
అనే ఈ ఆయతులోని ఈ మాటలు ప్రాణం తీసే చర్యకు పూర్వం
జరిగినవి అనటం ఘోరం. ఇది మరోవిధంగా అర్థం చేసుకుంటున్నారన
టానికి బదులు, అర్థాన్ని మార్చేస్తున్నారనాల్సి వస్తుంది. “తవఫ్ఫాహుమ్ అనే
పదమే, ప్రాణం తీసే చర్య పూర్తి అయినట్లు, మృతునితో, దైవదూతల ఈ
సంభాషణ ఆ తరువాత జరిగినట్లు స్పష్టపరుస్తున్నది.
10. దైవభీతి పరాయ్మేణుల అంతాన్ని తెలుపుతూ, పరలోకంలో వారికి
లభించే బహుమానాలు, ప్రతిఫలాలను ఏకరువు పెడుతూ, ఇంకా ఇలాంటి
వ్యక్తుల ప్రాణాలు తీసినప్పటినుండే వారికి దైవానుగ్రహాలు లభించటం
ప్రారంభమవుతాయని అదే సమయంలో దైవం తరపున దైవదూతలు వారికి
శుభాన్ని, స్వర్గంలో ప్రవేశిస్తారనే శుభవార్తను కూడా అందజేస్తారని ఈ
ఆయత్లో దైవం ఉపదేశించాడు. 'తతవఫ్ఫాహుమ్ కు వెనువెంటనే
“యఖూలూనా” అనే పదాల ద్వారా ప్రాణాలు తీసిన వెంటనే దైవదూతలు
ఈ మాటలు సజ్ఞనులతో అంటారని స్పష్టమైపోతున్నది. ప్రాణాలు తీసే
చర్య ఇప్పుడు దైవదూతల సంభాషణ ప్రళయం రోజు జరిగి ఉండేదయితే
ఈ విషయాన్ని తెలియజేయటానికి ఖుర్ఆన్ ఈ విధంగా వర్ణించి ఉండక
పోయేది. ఇక్కడ తిరిగి మీరు మీ సిద్ధాంతాల్ని పునరావృతం చేస్తారేమో అంటే
మరణం మరియు ప్రళయం మధ్య (మృతునికి) కాలజ్ఞానం లేదని, మృతుని
ప్రాణం తీయబడే ఈ చర్య, దై. తలు ప్రళయం రోజు మాట్లాడే ఈ
మాటలు రెండూ ఒకే సమయంలో జరుగుతాయంటారేమో! కాని మీ
సిద్ధాంతం'పై నేను లేవదీసిన అభ్యంతరాలను దూరపరచనంతవరకు మీ
116 బర్జఖ్ (పితృలోకం,
ఈ సిద్ధాంతాన్ని నా ముందుంచలేరు. ఎ సిద్ధాంతాన్నైతే, నేనసలే ఒప్పుకో
వటం లేదో దాన్నే దృష్పాంతంగా నాముందు మీరెలా ప్రతిపాదించగలరు?
11. ఖుర్ఆన్ అవగాహన పద్ధతులనెరిగినవారు, ప్రళయస్థితి
ఎప్పుడు, బర్జఖ్ స్థితి ఎప్పుడు అనే విషయాన్ని గుర్తెరుగుతారు. ఖుర్ఆన్
స్పష్టంగా, విశదరూపంలో పేర్కొంటున్న బర్జఖ్ స్థితిని ప్రళయస్థితిగా
భావించటం ఖుర్ఆన్ అవగాహన అనిపించుకోదు.
12. ఈ ఆయత్ భావాన్ని కూడా పదవనెంబర్లో వివరించినట్లుగానే
భావించాలి. ఇందులో పాపులకు, నేరస్థులకు పరలోకంలో లభించే శిక్షను
వివరిస్తూ ఈ శిక్ష, ప్రాణం తీసిన వెంటనే ప్రారంభమవుతుందని తెలుపటం
జరిగింది.
“దైవదూతలు, హతులైన అవి
4 ర 2442 ట్ జో
టీ 1 | 200 % Us అనో నో
శ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి wd} పోవ
© 2 2? జీ ల్ “ 47? PA
స్థితిని నీవుగనక చూడగలిగితే ఎంత Ogos మప WS
బాగుండేది! వారు వారి ముఖాల పైని, Shs weld
2179 ఇన
పిరుదుల పైని కొట్టేవారు, ఇంకా ఇలా ౨2౮313 34 చీ3సం
అనేవారు. “ఇదో కాలే శికను NE న
’ 4 CFCSTORAGRCILEY
అనుభవించండి” (అన్ఫాల్- 50) ణ్
“ఈ దుర్మార్గులు మరణవేదనలో
|
జో 32 నధ | rw |
మునిగితేలుతూ ఉండగా, దైవ అవలం) | 6732
టీ: {
దూతలు తమ హస్తాలనుచాచి, 'ఇటు ATTY eG aU
తెండి! బయటకు తియ్యండి మీ ల RO TA
ప్రాణాలను, అల్లాహిపై అపనిందను శై కాన i ల
on 3.
మోపి అన్యాయంగా కూసిన ల్ో న!
కూతలకూ, ఆయన ఆయతులపట్ల
తలబిరునుతనం ప్రదర్శించి
బరజఖ్ (పితృలోకం) 117
నందుకూ ఫలితంగా ఈ రోజు మీకు
అవమానకరమైన శిక్ష విధించ
బడుతుంది.” (అల్ అన్ఆమ్-93)
పై ఆయతుల ద్వారా, దౌర్జన్యకారులపై ప్రాణం తీసిన వెంటనే
కారిన్యాలు ప్రారంభమవుతాయనే భావానికి బలం చేకూరుతుంది.
13. దైవమార్గంలో చంపబడినవారి మరణాన్ని ఖండించటం, వారికి
జీవితం ఉందనటానికి గల అసలు కారణాన్ని నేనింతవరకు ముందే
వివరించాను. బహుదైవారాధకుల ఆరాధ్యుల జీవితాన్ని ఖండించటం, వారి
మరణాన్ని బలపరచటానికి గల కారణం కూడా తెలిసే ఉంది. మీరు
నిత్యసజీవమైన నిజదైవాన్ని విడిచి, ఎ చిన్న వస్తువును కూడా సృష్టించే
యోగ్యత లేని ఆ దీనుల్ని ఎందుకు వేడుకుంటున్నారు. తామెప్పుడు తిరిగి
లేపబడతామో అనేది కూడా తెలియని పూర్తి మృతవ్యవస్థలో ఉన్నారు
పాపం. వారిని ఎమాత్రం జ్ఞానంలేని సంపూర్ణ మృతులు అని పేర్కొని వారి
దీనత్వాన్ని, శక్తిహిన తను, దిక్కుమాలినతనాన్ని ఎత్తిచూపటం జరిగింది. ఈ
ఉద్దేశం కోసమే “ఎమాత్రం జ్ఞానంలేని సంపూర్ణ మృతులు’ అనే పదం
ఉపయోగించబడింది. వారు బ్రతికి ఉన్నా కూడా, ఎ చిన్న వస్తువును
సృష్టించే యోగ్యతగాని, శక్తిగాని, ప్రళయం ఎప్పుడొస్తుందో తెలుసుకునే
జ్ఞానంగాని వారికి లేదనే విషయం తెలియనిదా? ఇలాంటి ఆయతులను
చూపించి, షహీద్లు, షహీదేతరుల జీవన, మరణాల మధ్య మీరెలాంటి
మౌలికమైన వ్యత్యాసాన్ని రుజువు చేయలేరు. షహీద్లను (దైవమార్గంలో
చంపబడినవారిని) సజీవులన్నారని, సామాన్య భాషలో వాడబడే. మరణం
వారిని వరించదనే అర్థమే గనుక మీరు తీసుకుంటే, వారిని ఖననం
చేయటం, వారి ఆస్తిని పంచుకోవటం, వారి వితంతువులు పునర్వివాహాలు.
చేసుకోవటం ఇలాంటివన్నీ నిషేధితమవుతాయి. దానికి భిన్నంగా శారీరక
మరణం వారికి సంభవిస్తుందని, ఎ జీవితమైతే వారికి లభించిందని
తెలుపటం జరిగిందో, అది ఆధ్యాత్మిక జీవితమని మీరు అంగీకరించి
118 బర్జఖ్ (పితృలోకం)
నట్లయితే (ఎలాంటి కాలజ్ఞానం లేని) సంపూర్ణ మృత్యువు అని దేన్నైతే మీరు
అంటున్నారో ఖుర్ఆన్లో "దీని పర్యాయపదం మృత్యువు కాదని మీరు
ఒప్పుకున్నట్లే. సంపూర్ణ మరణం ఎలాంటి కాలజ్ఞానం లేనటువంటి మృత్యువు
అని దేనికయితే మీరు పేరుపెట్టారో ఆ అర్థంలో ఖుర్ఆన్ మరణాన్ని
పేర్కొనటం లేదు. అంతేకాదు, శారీరక జీవనం కాకపోయినప్పటికీ అది
వేరేరకమైన ఎ జీవనమైనా సరే. ఖుర్ఆన్ దానికి “జీవితం” అనే పదాన్నే
వాడుతుంది. బర్జభ్లో మృతులందరికి లభించేది ఈ రకమైన జీవితమేనని
మేము రుజువు బన్తున్నాతు, బర్జఖ్వాసులకు ఈ రకమైన ఎలాంటి
జీవితం లేదని రుజువు చేసే ఎ ఒక్క ఆయతు కూడా మీరు ఖుర్ఆన్ నుండి
చూపించలేరు.
14. ఖుర్ఆన్ను తిరస్కరించటానికైతే నిస్సందేహంగా మేము
కంపించిపోతాము. కాని ఒక మానవమాత్రుని అభూతకల్పనలను
తిరస్కరించి, కంపించిపోయే అవసరంలేదు. ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్న
ఆయతులు, లేక ఇంతకుముందు ప్రతిపాదించిన ఆయతుల వల్ల
ఎక్కువలో ఎక్కువ బయల్పడే విషయమేమిటంటే, బర్జఖ్వాసులు
ప్రపంచవాసుల మాటల్ని వినలేరు, వారికి సమాధానమివ్వలేరు. ప్రపంచ
వాసుల స్థితిగతులను తెలుసుకోలేరు, అంతే. బర్జఖ్వాసులు, ఇహలోక
అకు వినలేరు, వారి స్థితిగతులను తెలుసుకోలేరు, కనుక వారిలో వినే,
మాట్లాడే శక్తి కూడా లేదని, జ్ఞానం కూడా లేదనే విషయాన్ని మీరు మీ
తరపున పెంచుకున్నారు. తమరు పెంచిన ఈ విషయాలను విశ్వసించండని
మమ్ములకోరే ముందు బర్జఖ్వాసులకు వినే, మాట్లాడే శక్తిగాని, జ్ఞానంగాని
వారి నైజంలోనే లేదని ఖుర్ఆన్ ద్వారా రుజువు చేయాల్సి ఉంటుంది.
లేకపోతే మీ వాదనా పద్దతి ఎంత విచిత్రంగా ఉందంటే, రేపు హైదరాబాద్
వాసులంతా సంపూర్ణ మృత వ్యవస్థలో ఉన్నారని, ఎందుకంటే వారు ఢిల్లీ
వాసుల మాటలు వినలేరని, వారికి జవాబు ఇవ్వలేరని. వారి స్థితిగతుల
నెరుగరనే కారణం చూపించవచ్చు.
బరజఖ్ (పితృలోకం) 119
15. తమ ప్రభువు వద్ద వారికి శ్రేష్టమైన జీవిక ఉన్నదనే విషయాన్ని
మీరు షహీద్ల కోసం ప్రత్యేకించారు. వాస్తవంలో దైవమార్గంలో వలస
వెళ్ళేవారికి, దైవధర్మానికి సేవచేస్తూ మరణించినవారికి ఇలాంటి వారందరికీ
పై ఆయతులు వర్తిస్తాయనే విషయం మీరు గమనించినట్టు లేదు. దైవ
మార్గంలో చంపబడినవారు, వారి ఉన్నత స్థానాలను గురించి చర్చించిన
ఆయతులలోనైతే ఈ గౌరవోన్నతులు కేవలం వారికోసం ప్రత్యేకించబడినట్లు
వేరెవరికీ ఇవి లభించవని ఎక్కడా పేర్కొనబడలేదు. కనుక అలా పేర్కొన
బడనప్పుడు, ఇంకా దైవమార్గంలో చంపబడినవారు చంపబడనివారు-
ఇద్దరి స్థానాలను ఒకేసారి పేర్కొన్నప్పుడు దైవసమక్షంలో హాజరవటంలోను,
ఉన్నత స్థానాలు పొందటంలోనూ శ్రేష్టమైన జీవిక పొందటంలోనూ,
వీరిద్దరిలో వెనుకాముందు అనే తారతమ్యం చూపించబడలేదనే విషయం
స్పష్టమవుతున్నది. ముందు, వెనుక అనే ఆదేశం మీరు స్వయంగా
కల్పించుకున్నారు. ఒక వర్గానికి చనిపోయినవారిని, వేరొక వర్గానికి బ్రతికున్న
వారనటమే మీ ఈ స్వయం కల్పనకు కారణం. కాని శారీరక మరణం దృష్ట్యా,
ఇద్దరూ మరణించిన వారేనని ఇంతకుముందే మేము చర్చించి రుజువు
చేశాము. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే రెండు వర్గాలూ జీవించే ఉన్నాయి. కాని
కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక గొప్ప జెచిత్యం దృష్ట్యా దైవమార్గంలో
చనిపోయిన వారిని మృతులు' అనకూడదని ఆదేశిస్తూ వారి ఆధ్యాత్మిక
జీవితాన్ని ఎత్తిచూపటం జరిగింది. కాని దీనిద్వారా ఆధ్యాత్మిక జీవనమనేది
కేవలం దైవమార్గంలో చంపబడినవారికి మాత్రమే ప్రత్యేకమని, వారుకాక
మిగిలిన ప్రవక్తలు, సత్యవంతులు, నీతిమంతులు, దైవభీతికలవారెవరికీ
కూడా ఇది లభించదనటం వాస్తవంకాదు.
16. ప్రళయంరోజే అతన్ని ఈవిధంగా సంబోధించటం జరుగుతుం
దని, ఆరోజే అతను ఆనందభరితుడవుతాడని మీరెందుకు భావించలేదు?
బర్జఖ్ను శూన్యకాలం (లెక్కగాని, జ్ఞానంగాని, అనుభూతిగాని లేని
కాలం)గా మీరు (మీ అంతట మీరు) రుజువు చేసుకున్నారుగా! ఇక 'హాఖ
120 బరజఖ్ (వితృలోకం)
బిఆలి ఫిర్బెన సూఅల్ అజాబి” మరియు “ఉగ్రిఖూ ఫఉద్ఖిలూ నారా”
అనే ఆయతులలో భూతకాలాన్ని, భవిష్య కాలపు అర్హంలో వినియోగించు
కున్నారు. ఇక మిగిలిందేమిటి? ఇన్ని ఘట్టాలను అధిగమించిన తరువాత
ఇక ఆ సజ్జన పురుషున్ని “షహీద్'గా నిర్ధారించటానికి తటపటాయించే
అవసరమే లేదు.
17. “ఇల్లియ్యోన్” అనే పదానికి అరబ్బి భాషాపరంగా రెండర్భాలు
తీసుకోవచ్చు. ఒకటి ఉన్నత అంతస్థులు లేక స్థానాలు, ఇక రెండవ అర్థం
ఆ స్థానాల్లో, ఆ అంతన్ఫుల్లా అండపాటు: అయనే రెండవ అర్ధమే
సరియైనదనిపి పిస్తుంది. దీనికి కారణం ఎమిటంటే ఇది మాట్లాడగలిగే
వీరందరికోసం ప్రత్యేకించబడింది. “యిల్లియ్యోన్ ను దైవం వ్రాయటిడిన
గ్రంథంగా వర్ణించాడు. దీని అర్థం ఎమిటంటే పుణ్యాత్ముల అందరి పేర్లు
అందులో వ్రాయబడతాయి. ఇదేవిధంగా నిఘంటువు క్రమం సిజ్జీన్కు
కూడా రెండర్థాలున్నాయి. చెరసాల లేక ఖైదీ(నేరస్టుడు). ఇందులో నేరస్థుల
(ఖైదీల) పేర్లు వ్రాయబడుతున్నందున దీన్ని సిజ్జీన్ అనటం జరిగింది. అరబ్బి
భాషాపరంగా ఇది మీకు ఎందుకు విచిత్రంగా కనబడిందో నాకు అర్థం
కాలేదు. ఇక పేర్లు నమోదుకాగానే పుణ్యాత్ముల, పాపాత్ముల ఆత్మలు
కూడా వీటిలో ప్రవేశిస్తాయా అనే ప్రశ్న జనించవచ్చు. దీనికి సాక్ష్యం
ఖుర్ఆన్లో ఉంది. హజ్రత్ ఇద్రీస్(అలై) గురించి ఇలా చెప్పటం జరిగింది.
“మేము అతనిని ఉన్నతస్థాయికి మడడ య
లేపాము. (మర్యమ్- 57) |
దీనిద్వారా అర్థమయిందేమిటంటే, హజ్రత్ ఇద్రీస్(అలై) కేవలం
పేరు మాత్రమే ఇల్లియ్యోన్లో నమోదుకాలేదు. అందులో ఆయనకు ఒక
ఉన్నతస్థానం కూడా కేటాయించబడింది. ఇదేవిధంగా పాపాత్ములు,
దౌర్దన్యపరుల గురించి కూడా వారందులో ప్రవేశించారని, వారక్కడ
యాతనలను అనుభవిస్తున్నారని రుజువు చేసే ఎన్నో ఆయతులు
బర్జఖ్ (షితృలోకం) 121
ప్రదర్శించబడ్డాయి. ఈ విషయాన్ని వివరించటానికి ఇవ్వబడిన దృష్టాంతం
కేవలం అర్థం చేయించటానికే తప్ప వాదన కోసం కాదు.
18. ఈ విషయంలో మౌలానా సయ్యద్ సులేమాన్ నద్వీగారు తన
వ్యాసం “*బర్జఖ్- ఒక కోణం”లో ఎవిధంగానైతే సమాధానమిచ్చారో,
అదిచూసిన తరువాత మీకు తృప్తి కలగొచ్చని నేను భావించాను. కాని ఆ
వ్యాసానికి జవాబుగా “బర్జఖ్-మరో కోణం”లో మీరు వాదించిన తీరును
చూసిన తరువాత “మనిషి ఒక ప్రత్యేక ఆలోచనతో ఖుర్ఆన్లో జొరపడితే,
అతను ఆయతులలో ఎలాంటి మార్పులు, అపహరణలు చేస్తాడో అర్థమై
పోయింది. ఈ ఆయతులో మొదట శిక్ష గురించి, ఆ తరువాత కఠినశిక్ష
గురించి స్పష్టంగా పేర్కొనటం జరిగింది. మామూలు శిక్ష తరువాత,
రాబోయే నిర్ణీత దినపు కఠినశిక్షను గురించి చెప్పటం జరిగింది. ఒకవేళ
ఇదంతా ప్రళయదినానికి సంబంధించేందనని, ఇదంతా కలిపి ఒకేశిక్ష
అనుకుందామనుకుంటే ఆయతులో వాడబడిన పదాలు సంఘటనకు,
పరిస్థితికి వ్యతిరేకంగా పోతున్నాయి. కాని కష్టమేమిటంటే మీరు కొన్ని సిద్దాం
అ ఎర్చర్చుకున్నారు. టర్జశ్వాసుకు జీవనం లేదని, వారికి కాల
జ్ఞానం లేదని, వారు శిక్ష లేక అనుగ్రహానికి అనుభూతి పొందే యోగ్యతనే
కలిగి లేరని మీరు ముందే నిశ్చయించుకున్నారు. అందుకని మీ.ఈ ? సిద్దాం
తాలను రద్దుపరచగలిగే ఎ ఆయతును మీ ముందుంచినా, మీ సిద్ధాం
తాల్లోనైతే మీరు మార్పుచేసుకోరు, దానికి బదులు ఈ ఆయతలలోన
స్పష్టమైన భావాల్ని మీ సిద్దాంతాల కనుగుణంగా మలుచుకోవటానికి
ప్రయత్నిస్తున్నారు.
19. దృష్టాంతాలకు మీరిచ్చే సమాధానం సముచితమైన జవాబు
కాదు. మీరు ఎర్పర్చుకున్న సిద్దాంతాలను బలపరచటానికి ఖుర్ఆన్ నుండి
నిదర్శనాలను చూపించలేదనేదే నా అసలు అభ్యంతరం. ఇక ఖుర్ఆన్లోని
బె ఆయతులోనైతే మీరు పేర్కొన్నారో, అవి మీ సిద్దాంతాలను ధృవీకరిం
122 బర్జఖ్ (పితృలోకం)
చటంలేదు. దీనికి భిన్నంగా నేను ఖుర్ఆన్ ఆయతులనే చూపించి, మీ
సిద్ధాంతాలు తప్పని నిరూపించాను. ఆ తరువాత కూడా మీరు, నాకు సమా
ధానంగా ఆ ఆయతునే గనక పఠిస్తే ఇక నేను కూడా ఈ ఆయతును
చదవాల్సివస్తుంది.
“షరీయత్తు గ్రంథాన్ని స్వహస్తాలతో
లో HEAT లో రం Ge 3,4
రచించి, తద్వారా తుచృప్రయోజనం జో నా
పొందే నిమిత్తం “ఇది అల్లాహ్ వద్ద Gere కు 3. sat
నుండి వచ్చింది” అని ప్రజలకు 1 Jn
చెప్పేవారికి వినాశం తప్పదు.” eee
(ఆల్ బఖర- 79)
20. మీరు నా పూర్తి వాక్యాన్ని వ్రాయలేదు. ఆ వాక్యం తరువాత
నేనిలా వ్రాశాను. “కొన్ని ఇతర ఆయతులలో బర్జఖ్ జీవితం, అందులోని
పుణ్యపాప ఫలాలను ఒక సంఘటనగా, ఒక వాస్తవంగా ఎలా పేర్కొనటం
జరిగిందో అదేవిధంగా ఈ ఆయతులలో ఇహపరలోకాల్లో లభించే పుణ్య
పాప ఫలాలను ఒక సంఘటనగా, ఒక వాస్తవంగా పేర్కొనటం జరిగింది.
ఏ ఆయతులలోనైతే కేవలం ఇహపరాల పుణ్యపాప ఫలాలను పేర్కొనటం
జరిగిందో ఆ ఆయతులను ఆధారంచేసుకొని, ఇహపరాల్లో తప్ప ఇంకెక్కడ
కూడా పుణ్యపాపఫలాలు లేవని నిర్దారణకు రావటం సమంజసంకాదు, అని
రుజువుచేయటానికే ఈ ఆయతులను చూపించాల్సి వచ్చింది. కారణం
ఏమిటంటే పుణ్యపాపఫలాలు కేవలం ఇహలోకం, పరలోకంలోనే ఉన్నా
యని ఈ రెండింటి మధ్య ఏమీ లేదనే వివరణ ఈ ఆయతులలో లేదు.
ఇక బర్జఖ్ ఆధ్యాత్మిక జీవనం లేదని అందులో పుణ్యపాప ఫలాలే లేవని
నిరూపించటానికి “ఖుర్ఆన్ దృష్టాంతాలు గా వేటినైతే మిరు పేర్కొన్నారో,
అవి ఖుర్ఆన్ దృష్టాంతాలేనా? అనే విషయం లోనే మీరూ, మేమూ
వాదించుకుంటున్నాము. అలాంటప్పుడు నిస్సందేహంగా ఇవి ఖుర్ఆన్
aan
బర్జుఖ్ (పితృలోకం) 123
. దృష్టాంతాలే అని నిరూపించటానికి బదులు మీరు మీ వాదననే తిరిగి
దృష్ణాంతాలుగా, ప్రమాణాలుగా చూపిస్తున్నారు. తర్కశాస్త్ర పరిభాషలో
ఇలాంటి వాదనాశైలి ఏమని పిలుస్తారో మీకు తెలుసనుకుంటాను.
21. షహీద్లకు సంబంధించిన విషయంలో మీ పరిస్థితి మీ ధోరణి
సందిగ్ధంగా ఉంది. కాని మీరు దీన్ని అసందర్భమైనదని దాటవేస్తున్నాలు.
ఇది సందర్భోచితమైనదే కాదు, మీకు వ్యతిరేకంగా ఒక బలమైన అభ్యంతరం
కూడాను. మృతులందరూ ప్రళయదినం రోజు లేపబడతారని, ఆ రోజే వారి
కర్మల ప్రకారం తీర్పు జరుగుతుందని ఒకచోట అంటుంది ఖుర్ఆన్. వేరొక
చోట, మృతులందరి గురించి వారు తిరిగి పుట్టింపబడే రోజు (ప్రళయదినం)
వరకు బర్జఖ్లో ఉంటారని పేర్కొంటుంది. ఎక్కడెక్కడైతే ఈ రెండు
విషయాలు పేర్కొనటం జరిగిందో, అక్కడ ఎవరికీ ఎలాంటి మినహాయింపు
ఛాయ కూడా లేదు. చనిపోయేవారందరిలాగే, షహీద్లు కూడా ప్రళయం
వరకు బర్జఖ్లో ఉంటారని, ప్రళయంకంటే ముందు వీరికెలాంటి ప్రత్యేక
పుట్టుక (పునరుత్తానం) ఉండదని, దీని ద్వారా తెలిసిపోయింది. ఇక వారు
దైవసమక్షంలో ఉన్నారని, వారికి జీవిక లభిస్తున్నదని ఏ విషయాన్నైతే
ఖుర్ఆన్ పేర్కొంటున్నదో అదెక్కడ? నిస్సంశయంగా ఈ బర్జఖ్లోనే. కనుక
ఈ విధంగా మీరు రూపాందించు కున్న సిద్దాంతాలన్నీ “మిథ్య” అని
తేలిపోయింది. అంటే బర్జఖ్వాసులు సంపూర్ణ మృత స్థితిలో లేరు,
దైవసమక్షం నుండి చాటుగా ఉంచబడలేదు, పుణ్యపాప ఫలాలనుండి
దూరంగా ఉంచబడలేదు.
22. ఒక దృష్టాంతాన్ని సమర్చిస్తున్నప్పుడు, మనిషి స్వయంగా తన
మనసులో ఆలోచించుకోవటం ఎంత అవసరమో, అదేవిధంగా ఒక దృష్టాం
తాన్ని రద్దుపరిచే ముందు కూడా మనిషి తన మదిలో ఆలోచించుకోవటం
అంతే అవసరం. జవాబిచ్చే సందర్భంలో మీరొక ఆయతును ప్రతిపాదిం
చారు. అందులో వచ్చిన విషయాన్ని మీరోసారి నిశిత దృష్టితో చూస్తే అది
124 బర్జఖ్ (పితృలోకం)
మీ వాదనను సమర్థించదనే విషయం తెలిసిపోయేది. వారు సంవత్సరాని
కోసారో, రెండుసార్లో సంక్షోభానికి గురిచేయబడతారని ఈ ఆయతులో
పేర్కొనటం జరిగింది. “మేము రెండుసార్లు వారిని యాతనకు (శిక్రకు) గురి
చేస్తాము” అనే దాంట్లో, యాతనకు అర్థం ఈ సంక్షోభమే అయిఉంటే
కేవలం రెండుసార్లు అని నియంత్రించటానికి అర్థం ఎమటి? దీనివల్ల ఎవరి
గురించైతే సంవత్సరానికి రెండుసార్లు శిక్రింపబడతారు అని వచ్చిందో, వారు
అత్యధికంగా ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తారనే అపోహ ఏర్పడే
అవకాశముంది. కాని ఇది వాస్తవం కాదు. (అంటే ఒకే సంవత్సరం బ్రతుకు
తారనేది వాస్తవంకాదు). దీనిద్వారా ఆయతు మొదటి భాగంలో దేన్నైత శిగ
అనటం జరిగిందో, అదే ఆయతు లోని మరొక భాగంలో సంక్షోభంగా
పేర్కొన్నదానికి ఇది భిన్నమైనదని రుజువవుతుంది. వాస్తవానికి జీవితంలోని
సర్వసంక్షోభాల కూడికయే మొదటిసారి శిక్ష, దాన్నంటుకునే పేర్కొన
మరొక శిక్ష బర్జఖ్ శిక్ష. ఆ తరువాత మహోన్నత శిక్షగా పేర్కొన్నది ప్రళయం
తరువాత లభించే శిక్ష. (అంటే ఈ ఆయతులో మూడు శిక్షల గురించ
పేర్కొనటం జరిగింది. చివరలో పేర్కొన్న మహోన్నత శిక్ష మాత్రం నిస్సం
దేహంగా ప్రళయం తరువాత లభించే శిక్షే. ఇక మిగిలిన రెండు శిక్షలు, ఒకట
ప్రపంచంలో చేసిన పాపాలకు, విద్రోహాలకు ఒకసారి గట్టిగా శిక్షించటం
జరుగుతుంది, ఆ తరువాత మరణించిన పిదప రెండవసారి బర్జ
శికింపబడతారని అర్థం)
| లి